తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్కు తిరుపతి విమానాశ్రయంలో ఎంపీ మద్దిల గురుమూర్తి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నూకతోటి రాజేష్, గూడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బూదూరు గురవయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ప్రతినిధులు, నాయకులు కలిసి జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్కు పుష్పగుచ్ఛం అందించి, శాలువతో సన్మానించిన ఆహ్వానం పలికారు.
Prajavartha Online Telugu News