Breaking News

Tag Archives: jaggaiahpeta

వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు ప్రారంభం

-శాశ్వత సమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఎంపీ చిన్ని -వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకం ఎంపీ నిధులతో నేడు మోటార్ పంపు పనులు పునరుద్ధరణ కార్యక్రమం -33 లక్షల ఎంపీ నిధులతో నేడు పనులకు శ్రీకారం -వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకాన్ని నిరుపయోగంగా మార్చిన గత ప్రభుత్వం -వేదాద్రి కంచల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే సౌమ్య ఎమ్మెల్యే తాతయ్య -సీఎం చంద్రబాబు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులను పలుమార్లు …

Read More »

స్వచ్ఛ గ్రామాల కోసం ప్లాస్టిక్‌పై యుద్ధం!

– ఆపరేషన్ క్లీన్ స్వీప్‌తో ప్లాస్టిక్ రహిత గ్రామాల దిశగా అడుగులు – పరిశుభ్ర గ్రామాల కోసం ప్రజలందరి భాగస్వామ్యం అవసరం! – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే శ్రీరాంరాజ‌గోపాల్‌ జ‌గ్గ‌య్య‌పేట‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్‌గా చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని శనివారం జగ్గయ్యపేట మండలం ధర్మవరపుపాడు తండా గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ముఖ్య అతిథిగా …

Read More »

వత్సవాయిలో కేడీసీసీ బ్యాంక్⁠ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం వత్సవాయి గ్రామంలో కేడీసీసీ బ్యాంక్ వత్సవాయి బ్రాంచ్ ఆధ్వర్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఘనంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం , జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, కేడీసీసీ సిబ్బంది మరియు సొసైటీ అధ్యక్షుల సహకారంతో …

Read More »

కృష్ణ ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ ఆవరణలో ఈరోజు నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధునికీకరించిన కృష్ణ ఫార్మర్స్ సొసైటీ భవనాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. భవనంలో చేపట్టిన ఆధునికరణ పనులను పరిశీలించిన నెట్టెం రఘురాం, సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా తీసుకున్న ఈ చర్యలను అభినందించారు. ముఖ్యంగా ఈ పనులను సమర్థవంతంగా అమలు …

Read More »

జగ్గయ్యపేట లో ఈద్గాలో రంజాన్ వేడుకలు

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ పండుగను పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో గల ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు సామరస్యానికి, సౌహార్దానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పవిత్ర సందర్భంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘు రామ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి, వారికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కూడా పాల్గొని వేడుకకు మరింత గౌరవాన్ని చేకూర్చారు. అయితే …

Read More »

నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు

-విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి -షేర్ మహమ్మద్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)  జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్‌పేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వంటశాల మరియు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి స్వయంగా భోజనం చేసి ఆహార …

Read More »

డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో సైకిల్ యాత్ర

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలనే సదుద్దేశంతో పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర్ బాబు ఐ.పి.ఎస్., నేతృత్వంలో అడ్మిన్ డి.సి.పి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. స్వీయ పర్యవేక్షణలో డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో 34 రోజులపాటు 510 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో బాగంగా 28వ రోజు ఈ సైకిల్ యాత్ర కార్యక్రమం జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిదిలో అత్యంత ఘనంగా ముగిసింది. ఈ రోజు డ్రగ్స్ పై దండయాత్ర 28 వ రోజు 15 కిలోమీటర్ల మేర సాగింది. …

Read More »

క‌మ్యూనిటీ గోకులం ను జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సంద‌ర్శన

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : సోమ‌వారం జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామంలో క‌మ్యూనిటీ గోకులం (యానిమల్ హాస్టల్) ను జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సంద‌ర్శించారు. అక్క‌డ ప‌శు పోష‌ణ‌కు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. రూ. 10 ల‌క్ష‌ల నిధుల‌తో ప‌ల్లెపండ‌గ 2.0 ద్వారా నిర్మించిన గోకులంలో 24 ప‌శువుల సంర‌క్ష‌ణ‌కు స‌రిప‌డా సౌక‌ర్యాలు ఉన్నాయి. స్థానిక పాడి రైతుల‌కు ఇది ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర్చ‌నుంది. షెడ్డుతో పాటు ప‌శువుల‌ను క‌ట్టుకునేందుకు సౌక‌ర్యాలు క‌ల్పించారు. ఎండుగడ్డి లేదా పచ్చి మేతను చిన్న, ఏకరీతి …

Read More »

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో యానిమల్ హాస్టళ్లు కీలక పాత్ర

-సీఎం చంద్ర‌బాబు పాల‌న‌లో గ్రామాభివృద్ధే లక్ష్యం – ప్రజాసేవే ధ్యేయం : ఎంపీ కేశినేని శివ‌నాథ్ -గుండ్రాయి గ్రామంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ పర్యటన -పంచాయ‌తీ ఆఫీస్ ప్రాంతంలో బ‌హిరంగ స‌భ -ప‌ల్లె పండుగ 2.0 కార్య‌క్ర‌మం లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ‌గోపాల్, కెడిసిసిబి బ్యాంక్ చైర్మ‌న్ నెట్టం ర‌ఘురామ్, విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ల‌తో క‌లిసి పాల్గొన్న ఎంపీ కేశినేని శివ‌నాథ్ -రాష్ట్రంలోనే తొలి ‘యానిమల్ హాస్టల్’ ప్రారంభించిన ఎంపీ -గ్రామాభివృద్ధికి ఊతమిచ్చే పలు పనులకు ఘనంగా ప్రారంభోత్సవాలు -క‌మ్యూనిటీ …

Read More »

జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీ నియామకం

-మాజీ మంత్రి కేడీసీసీ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం హర్షం జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీని మొత్తం 17 మంది సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు నియమించడం జరిగింది జరిగింది అని రఘురాం తెలియజేశారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా షేక్ అక్బర్, జనరల్ సెక్రటరీగా గాలిబ్ సైదా షేక్, వైస్ ప్రెసిడెంట్లుగా మిరాహుస్సేన్ షేక్, సోనుమియా షేకూ, ఆడమ్ షేక్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు నియమించబడ్డారు. ఈ నియామకాల …

Read More »