Breaking News

Tag Archives: jaggaiahpeta

జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల కోసం నా చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటా… : నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులు నిర్వహించిన అభినందన సభలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “గత 40 ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాను. ఎన్టీ రామారావు నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు సహకారం అందించాను. నాకు ఉన్న శక్తి, …

Read More »

పింఛ‌న్ల‌తో సామాజిక భ‌ద్ర‌త‌కు భ‌రోసా

– అత్యంత పార‌ద‌ర్శ‌కంగా పెన్ష‌న్ల పంపిణీ – పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో – క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ జ‌గ్గ‌య్య‌పేట‌, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌తో పేద‌ల సామాజిక భ‌ద్ర‌త‌కు భ‌రోసా ల‌భిస్తోంద‌ని.. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా పెన్ష‌న్ల పంపిణీ జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, జ‌గ్గ‌య్య‌పేట శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌).. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం, చిల్ల‌క‌ల్లులో పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పింఛ‌నుదారుల‌తో మాట్లాడి వారి యోగ‌క్షేమాల‌ను తెలుసుకున్నారు. …

Read More »

జగ్గయ్యపేట ను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి… : దోనేపూడిశంకర్

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన, చెందుతున్న జగ్గయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కోదాడ రోడ్డు లోని డిపో సెంటర్ లో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం ( పిల్లలమర్రి భవన్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజాలానికి ఎంతో పేరుగాంచిన జగ్గయ్యపేట లో ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నూరు వసంతాలు చరిత్ర కలిగిన భారత …

Read More »

జ‌గ్గ‌య్య‌పేట ఏసీఏ శిక్ష‌ణ శిబిరానికి మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

-జ‌గ్గ‌య్య‌పేట బాయ్స్ హైస్కూల్ లో గ్రౌండ్ గ్రాస్ క‌టింగ్ మిష‌న్ ప్రారంభం -స‌ర‌దా కాసేపు క్రికెట్ ఆడిన ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ జ‌గ్గ‌య్య పేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రీడాకారుల‌ను తీర్చిదిద్దేందుకు, ప్రోత్స‌హించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్నో విధాలుగా స‌హ‌క‌రిస్తున్నారు. ఆ స్ఫూర్తి తో యువ‌త క్రీడాల్లో ప్రోత్స‌హించేందుకు కేశినేని పౌండేష‌న్ ద్వారా మండ‌ల‌స్థాయి క్రికెట్ టోర్న‌మెంట్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ బాయ్స్ హైస్కూల్ మైదానంలోని ఆంధ్రా క్రికెట్ …

Read More »

గ్రామాల్లో మంచి నీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి, బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాలి

-ప్ర‌భుత్వాధికారుల‌కు విన‌తి ప్ర‌తం అంద‌జేసిన పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : జయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయ‌తీ రాజ్ సంస్థలో (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ )లో శిక్షణ పొందిన పంచాయ‌తీ ఛాంపియన్స్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ జి.వి.న‌ర‌సింహారావు ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ప‌ట్ట‌ణంలో ని ఆర్.డ‌బ్ల్యూఎస్ అండ్ ఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.రామ‌లింగ ప్ర‌సాద్ కు గ్రామాల్లో నీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌ను …

Read More »

ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాల‌పై అవగాహ‌న స‌ద‌స్సు ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాలి

-ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య , ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ కో-ఆర్డినేటర్ మాదిగాని గురునాథం జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం ఉపాధి రంగంలో మహిళలతో పాటు,యువతీ యువకులు ముందడుగు వేసి ఎంటర్ ప్రెన్యూర్స్ రాణించేందుకు జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) రుణాలపై ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అవ‌గాహ‌న స‌ద‌స్సులు ఏర్పాటుచేయిస్తున్నారు. ఆ స‌ద‌స్సులు ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాల‌ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కోరారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య,ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ …

Read More »

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందు అడుగు వేయాలి

-అనుమంచిపల్లి గ్రామ డ్వాక్రా మహిళలతో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ. ఆర్. డి. పి. ఆర్ ప్రతినిధుల సమావేశం జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదేశాల మేర‌కు డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి రంగంలో కుటీర పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా nirdpr కోఆర్డినేటర్ జి. వి నరసింహారావు ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో గురువారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్. ఐ. ఆర్. డి ప్రతినిధి మురళి, ఎన్టీఆర్ జిల్లా …

Read More »

స‌మ‌గ్ర గ్రామాభివృద్ధికి పంచాయతీ ఛాంపియన్స్ కృషి చేయాలి : ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్

-ఎమ్మెల్యే ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ” పంచాయతీ ఛాంపియన్స్” జ‌గ్గ‌య్య‌పేట‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట రూర‌ల్ మండ‌లం నుంచి పంచాయతీ ఛాంపియన్స్ గా శిక్షణ పొందిన 8 మంది బుధ‌వారం జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ను ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో గ్రామ పంచాయతీలను స‌మ‌గ్రంగా ఏ విధంగా అభివృద్ది చేయాల‌నే అంశం పై ఫిబ్రవరి 10 …

Read More »

రవాణావాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు నిబంధనలు తప్పక పాటించాలి

-మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యం వి నారాయణ రాజు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : సరుకు రవాణా చేసే వాహన డ్రైవర్లు భద్రత నియమాలు తప్పక పాటించాలని, ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీయొద్దని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యం వి నారాయణ రాజు అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా కెసిపి సిమెంట్ ప్రాంగణంలో గురువారం నాడు కెసిపి సిమెంట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు మరియు ఉద్యోగులు తో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కెసిపి ప్రాంగణంలో జరిగిన …

Read More »

త‌క్కువ వ్య‌యంతో అధిక దిగుబడులు సాధించాలి..

– రైతులు పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి – వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల సూచ‌న‌లు పాటించాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ జ‌గ్గ‌య్య‌పేట‌, నేటి పత్రిక ప్రజావార్త : పంట‌ల సాగు వ్య‌యాన్ని త‌గ్గించి, అధిక దిగుబ‌డుల‌తో పాటు మెరుగైన ఆదాయాలు పొందాల‌నే ల‌క్ష్యంతో పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని రైతులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లంలో ప‌ర్య‌టించి, క్షేత్ర‌స్థాయిలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించారు. …

Read More »