Breaking News

Tag Archives: jaggaiahpeta

సీఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఎస్.హెచ్.జి మహిళల స్వయం ఉపాధికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ తోడ్పాటు

-ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) -హైద‌రాబాద్ ఎన్‌.ఐ.ఆర్‌.డి లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక బస్సులో బయలుదేరిన 40 మంది ఎస్‌.హెచ్‌.జి మహిళలు -జెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) -కేశినేని ఫౌండేషన్ – ఎన్‌.ఐ.ఆర్‌.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ త‌యారీ పై శిక్షణ -పిబ్రవరి 9వ తేదీ నుంచి 13 వరకు హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాల‌యంలో ఐదు రోజుల శిక్షణ -ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌థ్యంలో ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు 11వ నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మం జ‌గ్గ‌య్యపేట, …

Read More »

అర్హులైన లబ్ధిదారులకు KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ చేతులమీదుగా పెన్షన్ల పంపిణీ

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో అర్హులైన లబ్ధిదారుల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మరియు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెట్టెం రఘురామ్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని వ్యక్తిగతంగా కలిశారు. వారి సమస్యలు, అవసరాలు మరియు అభ్యర్థనలను గమనించి, వ్యక్తిగతంగా పెన్షన్ నగదు అందజేశారు. లబ్ధిదారుల సమస్యలపై చూపిన ప్రత్యేక శ్రద్ధ, వారిలో నమ్మకం మరియు సంతృప్తిని …

Read More »

శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మరియు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఈ రోజు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఇరువురు అమ్మవారి దర్శనాల నిర్వహణ, భక్తులకు ప్రసాదాల పంపిణీ విధానం, అలాగే నిర్వహించబడనున్న రంగుల మహోత్సవ ఏర్పాట్లపై కమిటీ సభ్యులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. …

Read More »

ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ వాతావరణంతో వైబ్రెంట్‌గా క‌నిపిస్తుంది

-సంక్రాంతి సంబరాలు ప్రజలకు మరపురాని అనుభూతి -ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి -జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు -సుగాలి నృత్యంలో కాలు క‌దిపిన‌ ఎంపీ కేశినేని శివ‌నాథ్ -కర్ర సాముతో ఆక‌ట్టుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ జగ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ వాతావ‌ర‌ణంతో వైబ్రెంట్ గా కనిపిస్తోంది. తెలంగాణ నుంచి కూడా తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు ప్రజలు వచ్చి సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. …

Read More »

రూ.4.25 లక్షల వ్యయంతో మక్కపేట గ్రామంలో నూతన పాల సేకరణ భవనం ప్రారంభం

-ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ హాజ‌రు జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన పాల సేకరణ భవన ప్రారంభోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ పాల సేక‌ర‌ణ భ‌వ‌నాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , ఏపీ స్టేట్ విజయా మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులతో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ నూతన పాల సేకరణ భవనాన్ని ప్రారంభించారు. ఈ పాల సేకరణ భవనం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.3.75 …

Read More »

దివ్యాంగులు ఏ రంగంలోనైనా మెరుగైన అవకాశాలు పొందాలి…

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీతారాంపురం, జగ్గయ్యపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, “విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు అండగా ఉండటం తెలుగుదేశం పార్టీ పుట్టుకతో వచ్చిన విలువ. దివ్యాంగులు ఏ రంగంలోనైనా మెరుగైన అవకాశాలు పొందాలని, వారి జీవిత …

Read More »

ప్రపంచ AIDS దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘు రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ AIDS దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్‌, JRC కాలేజ్ విద్యార్థుల సౌజన్యంతో ప్రత్యేక అవగాహనా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘు రామ్ పాల్గొని AIDS నివారణలో అవగాహన యొక్క ప్రాధాన్యతను గుర్తుచేశారు. వైద్య అధికారులు HIV/AIDS పై ఉన్న అపోహలు, భయాలు, మరియు వాస్తవాలను విశదీకరిస్తూ సురక్షిత జీవన శైలి, నియమిత పరీక్షలు, సరైన చికిత్స యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు సమగ్ర సమాచారం …

Read More »

గౌరవరం గ్రామంలో కేడీసీసీ బ్యాంకు సహకారంతో సోలార్ ప్యానెల్స్ ప్రారంభం

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” కింద గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (KDCC Bank) ఆర్థిక సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తూ, గ్రామీణ ప్రజలకు తక్కువ ఖర్చుతో నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ముందుకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశం పార్టీ …

Read More »

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం కింద “మన పరిశుభ్రత – మన ఆరోగ్యం” అనే శ్లోగన్‌తో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవగాహన drive లో భాగంగా, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్  కొమ్మారెడ్డి పట్టాభిరాం ఈ రోజు జగ్గయ్యపేట పట్టణాన్ని సందర్శించారు. పరిశుభ్రతలో నవీన మార్పులు, ఆధునిక waste-management పద్ధతుల అమలు, సామాజిక భాగస్వామ్యం వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షా …

Read More »

పెండింగ్ లో ఉన్న డిఏ లను మంజూరు చేయాలి

జగయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నాలుగు డి ఏ లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయ్యాలని జిల్లా అధ్యక్షులు కె సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేసారు. స్థానిక ఎన్జీఓస్ హోమ్ నందు జగయ్యపేట తాలూకా యూనిట్ అధ్యక్షులు కె వెంకట్రావు అధ్యక్షతన సర్వ సభ్య సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంనకు ముఖ్య అతిధులుగా ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కె సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి రమేష్ హాజరైనారు. జిల్లా అధ్యక్షులు కె …

Read More »