-స్టార్ట్ అప్ కడప,స్మార్ట్ కిచెన్,ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీలలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతి ని నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు సవివరంగా వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి… -జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ని అభినందించిన నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఆనంద శేఖర్ వైయస్సార్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : వై ఎస్ ఆర్ కడప జిల్లా లో వినూత్నంగా అమలు చేస్తున్న స్టార్ట్ అప్ కడప, స్మార్ట్ కిచెన్,ఆర్గానిక్ మార్కెటింగ్,అంగన్వాడీ లలో మౌలిక …
Read More »Tag Archives: kadapa
అన్నదాత అభివృద్ధికి పంచసూత్రాలు
-నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అంశాలపై ఫోకస్ -రైతు మీసం మెలేసే రోజులు రాబోతున్నాయి -మొంథా తుఫాన్ బాధిత రైతులకు త్వరలో రూ.390 కోట్లు ఇస్తాం -రెండో విడత అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు -రెండో విడతలో రూ. 3135 కోట్ల మేర చెల్లింపులు -46,85,838 మంది రైతులకు రూ.3,135 కోట్ల మేర లబ్ధి కమలాపురం/కడప జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు… అన్నదాతకు …
Read More »సంక్షేమం, సంపద సృష్టి.. అదే ప్రభుత్వ లక్ష్యం..!
-జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత -జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి.. ప్రకాశం జిల్లాలో సీఎం పాల్గొన్న ‘పరిశ్రమలు – ఉపాధి కల్పన’ వర్చువల్ కార్యక్రమానికి హాజరు -జిల్లాలో రూ.4,322 కోట్ల పెట్టుబడులతో 1179.64 ఎకరాల్లో 7 పరిశ్రమల యూనిట్ లకు శంకుస్థాపనలు కడప, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమమే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగిస్తూ.. స్థానిక వనరులతో సంపదను సృష్టించే ప్రణాళికలు, ముందుచూపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు …
Read More »గిరి బలిజ జీ ఓ రద్దు చెయ్యాలి…
-బలిజ కాపు వర్గాల కు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి -దశల వారి ఉద్యమం కొనసాగుద్ది -రాష్ట్రకాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేస్తా… రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : బలిజ కాపు వర్గాల సమస్య ల పరిష్కారం కోసం రాష్ట్ర కాపు జేఏసీ దశల వారి ఉద్యమం కొనసాగిస్తుందని రాష్ట్ర కాపు జేఏసీ ప్రకటించింది. గిరి బలిజ జీ ఓ ను నిరసిస్తూ రాయల సీమ పర్యటన లో భాగంగా రాష్ట్ర కాపు జేఏసీ …
Read More »మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్
-కొత్తగా 1.09 లక్షల స్పౌజ్ పింఛన్లకు రూ.520 కోట్లు -త్వరలో కడప స్టీల్ప్లాంట్ పనులు చేపడతాం…2029 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తాం -ఘరానా మోసగాడు జగన్ -మహిళను బూతులు తిడితే మందలించాల్సింది పోయి ఇంకా తిట్టమని ప్రోత్సహిస్తున్నాడు -చెడగొట్టడానికి, పడగొట్టడానికే వైసీపీ ఉంది -సొంత టీవీ, పత్రికలో తప్పుడు ప్రచారాలు -జమ్మలమడుగు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు -పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం -ప్రజావేదికకు ఆటోలో వెళ్లిన చంద్రబాబు జమ్మలమడుగు, నేటి పత్రిక ప్రజావార్త : చేనేతలకు …
Read More »పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
-డిసెంబరు 26,27 తేదీల్లో గండికోట ఉత్సవాలు -సాస్కి పథకం కింద గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం -రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పర్యాటక ప్రాజెక్టులకు రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు -గండికోటలో ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు కడపజిల్లా/గండికోట, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోట ప్రాంతాన్ని …
Read More »అధిష్టానం నిర్ణయమే ఫైనల్
-పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోటీపై ఇన్చార్జి మంత్రి సవిత కడప/పులివెందుల, నేటి పత్రిక ప్రజావార్త : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో గురువారం ఉదయం నియోజక వర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో …
Read More »సీఎం చంద్రబాబు రాకకు అన్ని ఏర్పాట్లూ పూర్తి
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప/జమ్మలమడుగు, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు రాక కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. జమ్మలమడుగులో పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భరోసా పథకం సామాజిక పెన్షన్ల పంపిణీ, పీ-4 కార్యక్రమంతో పాటు టీడీపీ క్యాడర్ తోనూ సమావేశం కానున్నారని తెలిపారు. రూ.165 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులకు కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన …
Read More »మహిళలను కించపరచడం మానుకోండి…
-వైసీపీ నాయకులపై మంత్రి సవిత ఫైర్ -ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం -తక్షణమే ప్రసన్నకుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ -తల్లిని, చెల్లెళ్లు గౌరవించని వ్యక్తి జగన్ -రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదు : మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత డిమాండ్ …
Read More »‘స్వర్ణ కడప’ స్థాపన అందరి బాధ్యత..!
-రాష్ట్ర వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత -ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి పాటుపడతాం కడప, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ కడప ఆవిష్కరణ బాధ్యత అందరిదీ అని, ఇందుకోసం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజిక వేత్తలు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో …
Read More »
Prajavartha Online Telugu News