-రాష్ట్ర వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత -ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి పాటుపడతాం కడప, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ కడప ఆవిష్కరణ బాధ్యత అందరిదీ అని, ఇందుకోసం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజిక వేత్తలు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో …
Read More »Tag Archives: kadapa
కడప మహానాడు సూపర్ సక్సెస్
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత -కడపపై జగన్ కు భ్రమలు తొలగిపోయాయన్న మంత్రి సవిత -చంద్రబాబుపై ప్రజలకు అపార నమ్మకం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా -కడపలో పదికి పది గెలుస్తాం : మంత్రి రాంప్రసాద్ రెడ్డి -టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి -పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం : ఎమ్మెల్యేలే కాల్వ, పుత్తా, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి కడప, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో నిర్వహించిన టీడీపీ కడప …
Read More »ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్
-ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో ఆర్థిక ఉగ్రవాదులను ఏరిపారేస్తాం -వేలకోట్ల ప్రజా సంపద దోచేసి ప్యాలెస్ల నుంచి ఎస్టేట్లకు ఎదిగారు -ఇటుకా…ఇటుకా పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం -చరిత్రలో చూడని భూ వివాదాలతో ప్రజలు అల్లాడుతున్నారు… వచ్చే మహానాడు నాటికి భూ సమస్యలు తీర్చుతాం -అభివృద్ధి కొనసాగాలంటే మంచి ప్రభుత్వాలు కంటిన్యూ అవ్వాలి -వైకుంఠపాళి అభివృద్ధి మనకు వద్దు… నిరంతర అభివృద్ధి జరగాలి -కడప టీడీపీ అడ్డా అని మహానాడుతో నిరూపించాం -ఆదరించిన జనం రుణం తీర్చుకుంటాం.. -రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్ -అన్నమయ్య ప్రాజెక్ట్ …
Read More »ఇదీ నారా వారి అభివృద్ధి చరిత్ర…
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పది నెలల కాలంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని సీఎం చంద్రబాబునాయుడు చేపట్టారని, ఇదీ నారా వారి అభివృద్ధి చరిత్ర అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. కడపలో మహానాడులో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సవిత మాట్లాడారు. ఫ్యాక్షనిజంతో అట్టుడికిపోతున్న కడపలో అభివృద్ధి చేపట్టారని, రాయలసీమను సస్యశ్యామల చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తూ, ఇచ్చిన మాటకు …
Read More »సవితమ్మ అమ్మ మనస్సు
-మహానాడు డైనింగ్ ప్రాంగణంలో కార్యకర్తలకు ఆప్యాయ పలుకరింపు -భోజనం చేశారా…? అంటూ ఆరా -స్వయంగా అన్నం వడ్డించిన మంత్రి సవిత -లక్ష వాటర్ బాటిళ్ల పంపిణీ కడప, నేటి పత్రిక ప్రజావార్త : భోజనం చేశారా… బాగుందా… కడుపునిండా భోజనం చేయండి… ఎక్కడి నుంచి వచ్చారు..? అంటూ మహానాడులో ఏర్పాటు చేసిన డైనింగ్ ప్రాంగణంలో ప్రతి ఒక్క కార్యకర్తనూ పేరు పేరునా జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆప్యాయంగా పలుకరించారు. తానూ కూడా కార్యకర్తలకు అన్నం వడ్డిస్తూ మంత్రి సవితమ్మ అమ్మ మనసు చాటుకున్నారు. …
Read More »కార్యకర్తలే ‘దేశం’ బలం
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : పెనుకొండ నుంచి టీడీపీ మహానాడులో పాల్గొనడానికి సైకిల్ యాత్రగా వచ్చిన తెలుగు తమ్ముళ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అభినందించారు. కడప పబ్బావరంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద పెనుకొండ నుంచి సైకిల్ యాత్రగా వచ్చిన తెలుగు తమ్ముళ్ల బుధవారం సందడి చేశారు. సైకిల్ పై వచ్చిన టీడీపీ కార్యకర్తలను మంత్రి సవితతో …
Read More »తెలుగు జాతి వెలుగు ఎన్టీఆర్
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ తెలుగు జాతి వెలుగు అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్బంగా నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తరవాతే బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందన్నారు. ఆత్మగౌరవం నినాదంతో టీడీపీని అన్న ఎన్టీఆర్ స్థాపించారన్నారు. పార్టీ పెట్టిన 9 …
Read More »‘మహానాడు’లో చేనేత సొబగులు
-చేనేత వస్త్రాలు కొనుగోలు చేసిన మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : చేనేతల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధిని టీడీపీ మరోసారి చాటుకుంది. వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో నిర్వహిస్తున్న మహానాడు ప్రాంగణంలోనూ నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా చేనేత స్టాళ్లను ఏర్పాటు చేయించింది. కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు …
Read More »అవమానించిన చోటనుంచే జైత్రయాత్ర చేశారు!
-మీలాంటి కార్యకర్తలే మాకు స్పూర్తిగా నిలిచారు! -ఉత్తరాంధ్ర సైకిల్ యాత్రికులకు లోకేష్ అభినందన కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడప: అవమానించిన చోటే సైకిల్ పై జైత్రయాత్ర చేసిన మీలాంటి పసుపు సైనికులే మాకు స్పూర్తి, ప్రతిపక్షంలో ఉండగా అధినేతకు అండగా మీలాంటి వారు అందించిన సంఘీభావంవల్లే గత ఎన్నికల్లో విజయఢంకా మోగించామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలను అభినందించారు. గత ప్రభుత్వంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు సంఘీభావంగా …
Read More »కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ
-ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ -ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ(అడిషనల్ చార్జ్) ఎ.కె. సక్సేనా భేటీ అయ్యారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ యాజమాన్యానికి సీఎం సూచించారు. గత కొంత కాలంగా మంచి పనితీరుతో స్టీల్ …
Read More »
Prajavartha Online Telugu News