Breaking News

Tag Archives: kadapa

సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

-రూ.5.60 కోట్లతో లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును,బోటింగ్, జెట్టీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప, నేటి పత్రిక ప్రజావార్త : లింగాల మండలం, పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విదంగా రూ.4.1 కోట్లతో నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును, రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన బోటింగ్, జెట్టీలను ముఖ్యమంత్రి వై …

Read More »

ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు

-రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం సీబీఆర్, నేటి పత్రిక ప్రజావార్త : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో.. అలుపెరగకుండా శ్రమిస్తున్న లింగాల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా.. శుక్రవారం పార్ణపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద.. వైఎస్ఆర్ …

Read More »

నిరుపేదల పాలిట ప్రాణదాత

-తన కుమారుడిని బ్రతికించాలంటూ ముఖ్యమంత్రికి తల్లిదండ్రుల వినతి* -తానున్నానంటూ సీఎం భరోసా – -ఎంత ఖర్చయినా తామే భరిస్తామని హామి -వెంటనే వైద్యం చేయించాలంటూ అధికారులకు ఆదేశం కడప, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద బిడ్డ … లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని … మీరు నిశ్చితంగా ఉండాలంటూ తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చిన ఘటన శుక్రవారం సీఎం స్వంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో చోటుచేసుకుంది . ఈ సన్నివేశం …

Read More »

సంక్షేమ పథకాల క్యాలండర్ ద్వారా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు….

-గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా కడప, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశం లో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రవేశ పెట్టి పేద బడు గుబాలహీన వర్గాల ప్రతి గడప గడపకువెళ్లి సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ అన్నారు. నగరంలోని 14 వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ నాగేంద్ర కె.బాబు ఆధ్వర్యంలో …

Read More »

చిన్నారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం.. రూ.17.5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్…

కడప, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ప్రత్యేక చొరవతో.. నగరానికి చెందిన సయ్యద్ షబానా అనే 12 ఏళ్ల చిన్నారి అనారోగ్యం భారీ నుండి కోలుకోనున్నారు. కాలేయ వ్యాధి సమస్యతో బాధపడుతున్న కడప నగరం.. 48వ డివిజన్ చెందిన 12 సంవత్సరాల పాప సయ్యద్ షబానా ను వైద్యం నిమిత్తం.. చెన్నై లోని గ్లోబల్ వైద్యశాలలో చేర్పించడం జరిగింది. ఆమెకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స అవసరం అవ్వడంతో… వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయం అందించాలని రాష్ట్ర …

Read More »

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ ద్యేయం… 

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా -గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా.. 8వ డివిజన్ సచివాలయం-3 పరిధిలోని శంకరాపురంలో పర్యటన కడప, నేటి పత్రిక ప్రజా వార్త : కడప, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నదే.. రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం.. అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ సచివాలయం1 నుండి 3వ సచివాలయం పరిధిలోని శంకరాపురం అంథుల పాఠశాల నుండి “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ …

Read More »

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే.. ప్రభుత్వ ద్యేయం

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా -గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా.. 44వ డివిజన్ సచివాలయం-2 పరిధిలోని కాగితాలపెంటలో పర్యటన కడప, నేటి పత్రిక ప్రజా వార్త : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే.. ప్రభుత్వ ద్యేయం అని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే.. రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.. అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. నగరంలోని 44వ డివిజన్ సచివాలయం-2 పరిధిలోని కాగితాల పెంటలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. …

Read More »

వైద్యులందరూ సమయ వేళలు పాటించాలి…

-కేజీహెచ్ లో క్యాజువాలిటీ, భావనగర్ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇంచార్జి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖామంత్రి విడదల రజని విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజా వార్త : కేజీహెచ్ లో వైద్యులందరూ సమయ వేళలు పాటించి ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని జిల్లా ఇంచార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖామంత్రి విడదల రజని వైద్యులకు సూచించారు ఆదివారం సాయంత్రం మంత్రి జిల్లా కలక్టరు …

Read More »

వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్‌, కుటుంబ సభ్యులు

కడప, నేటి పత్రిక ప్రజావార్త : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద శుక్ర‌వారం ఉద‌యం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైయస్ భారతి దంపతులు, వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

Read More »

ఎస్.ఆర్.కె కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఉద్యోగులను బెదిరించిన కేసులో వై.ఎస్.కొండా రెడ్డి అరెస్టు

-”తాను చెప్పినట్లు చేయకపోతే” రోడ్డు పనులు ఆపివేస్తామని బెదిరించినట్లు ఉద్యోగుల ఫిర్యాదు -చక్రాయపేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు -బెదిరింపులకు ఎవరు పాల్పడినా, అవినీతికి పాల్పడినా 14400, డయల్ 100, లేదా జిల్లా ఎస్.పి ఫోన్ నెంబర్ 9440796900 కు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు -జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ హెచ్చరిక కడప, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్.ఆర్.కె కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఉద్యోగులను బెదిరించిన కేసులో వై.ఎస్ కొండారెడ్డి అనే వ్యక్తిని చక్రాయపేట పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా …

Read More »