Breaking News

Tag Archives: kadapa

భాషా ప్రాచీనతను కాపాడుకోవాలి

-ముప్పవరపు వెంకయ్యనాయుడు -ఆధునిక కాలానికి అనుగుణంగా భాషలో సానుకూల మార్పులను స్వాగతించాలి. -ప్రాచీన శిలాశాసనాలు రాళ్లు రప్పలు కాదు, మన భాష గొప్పలు -కడప జిల్లాలోని కలమల్ల శాసనాన్ని సందర్శించిన పూర్వ ఉపరాష్ట్రపతి -తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ప్రశంస కడప, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రాచీనతను పరిరక్షించుకోవటంతో పాటు భాష మనుగడను కాపాడుకోవటం అత్యంత ఆవశ్యకమని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం ఎర్రగుంట్ల మండలంలోని కలమల్లలో.. తొలితెలుగు శిలాశాసనం వెలుగు చూసిన …

Read More »

పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనం

-రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి -రూ 36.03 కోట్లతో సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు -రూ 11.6 కోట్లతో రోడ్డు వెడల్పు సుందరీకరణ, -రూ 5.5 కోట్లతో వైఎస్సార్ పార్క్, -రూ 3.19కోట్లతో తహసీల్దార్ కార్యాలయం, -రూ 2 కోట్లతో పోలీస్ స్టేషన్, -రూ 3.16 కోట్లతోఎంపీడీఓ కార్యాలయాలు.. ప్రారంభోత్సవం సింహాద్రిపురం, నేటి పత్రిక ప్రజావార్త : పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో …

Read More »

స్మార్ట్ సిటీగా కడప నగరం..!

– రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -నగరంలో అధునాతనంగా నిర్మించిన అంబేద్కర్ సర్కిల్ – వై జంక్షన్ రోడ్డు, కోటిరెడ్డి సర్కిళ్ళకు ప్రారంభోత్సవాలు కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడప నగరాన్ని స్మార్ట్ సిటీగా చూడాలన్న నగర ప్రజల ఆకాంక్ష నెరవేరిందని.. కడపకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం కడప నగరంలో అత్యాధునిక హంగులతో రూ.56.70 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన అంబేద్కర్ సర్కిల్ – …

Read More »

నైపుణ్యతకు, నాణ్యతకు నిలువెత్తు నిదర్శనం వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్

-రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -పునరుద్ధరించిన కలెక్టరేట్ భవనానికి ప్రారంభోత్సవం -అగ్నిమాపక ఉపకరణాల (రెస్క్యూ పరికరాలు)ప్రారంభోత్సవం -50 మంది దివ్యంగులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ కడప, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యతకు, నాణ్యతకు నిలువెత్తు నిదర్శనం.. వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్ అని.. పుష్కలమైన పరిపాలన వనరులకు కేంద్ర బిందువుగా రాష్ట్రంలో గుర్తింపు నిచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. జిల్లా మినరల్ ఫండ్ ద్వారా.. ఆధునీకరించిన జిల్లా కలెక్టరేట్ నూతన భవనాన్ని శనివారం …

Read More »

రాయలసీమకు తలమానికం.. రిమ్స్ మెడికల్ హబ్..!

-రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -మొదటి రోజు జిల్లా పర్యటనలో రిమ్స్ ప్రాంగణంలో డా.వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డా. వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డా.వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్, ఎల్.వి. ప్రసాద్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం కడప,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు.. ఆరోగ్య సమాజం కోసం ఎంతో మంది వైద్యులను అందిస్తున్న రిమ్స్.. మెడికల్ హబ్ గా రాయలసీమకే తలమానికంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …

Read More »

జిల్లా పారిశ్రామిక ప్రగతికి మైలురాయి.. సెంచురీ పరిశ్రమ..!

-రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -మొదటి రోజు జిల్లా పర్యటనలో గోపవరం వద్ద M/S సెంచురీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమకు ప్రారంభోత్సవం బద్వేలు, నేటి పత్రిక ప్రజావార్త : బద్వేలు నియోజకవర్గంలో ఏర్పాటైన సెంచురీ పరిశ్రమ.. జిల్లా పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. శనివారం ఉదయం గోపవరం మండల పరిధిలోని ఇండస్ట్రియల్ పార్క్ లో నూతనంగా నిర్మించిన M/S సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఉత్పత్తి యూనిట్ …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రికి… కడప విమానాశ్రయం లో ఘన స్వాగతం !

కడప, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా గోపవరం, కడప, ఇడుపులపాయ, సింహాద్రిపురం, పులివెందుల పర్యటన సందర్భంగా మొదటి రోజు శనివారం ఉదయం 11.33 గంటలకు కడప విమానాశ్రయం కు చేరుకున్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది. కడప విమానాశ్రయంలో జిల్లా ఇంచార్జీ మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సిఎం అంజాద్ భాష,కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, సి. రామచంద్రయ్య, ఎం. …

Read More »

పెద్ద దర్గాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

-రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో దర్గా మజర్ల వద్ద పూల చాదర్ సమర్పణ -ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహ నిర్వహించిన దర్గా పీఠాధిపతులు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గా ను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయ్యిందని, ఇది అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా

కడప, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లొనే సంక్షేమ పథకాల క్యాలండర్ ద్వారా ప్రతి గడపకు సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దీవించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా..48/2 వ డివిజన్ రామరాజుపల్లి, సచివాలయం-2 లోని పొన్నం రెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి వద్ద పలు వీధులు, ప్రాంతాలలో పర్యటించారు. స్థానిక 48/2 వ డివిజన్ …

Read More »

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం

-వివిధ వ్యాధులతో బాధపడుతున్న రైతు, ఇద్దరు చిన్నారుల చికిత్సకు ఆర్థిక సహాయం కడప, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ వ్యాధులతో బాధపడుతున్న అనంతపురానికి చెందిన ఓ రైతు, పులివెందుల లకు చెందిన ఇద్దరు చిన్న పిల్లల మెరుగైన వైద్య కోసం రెండు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందింస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నట్లు భార్య శివజ్యోతి …

Read More »