-సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి రంజాన్ పండుగ ప్రతీక -రాష్ట్ర ప్రజలకు, ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా -అమీనియా ఈద్గా లో అదా ప్రార్థనలు కడప, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ పండగ ముస్లిములకు ఎంతో ముఖ్యమైనదని,సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీకని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క ముస్లిం ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా ఆకాక్షించారు. ముస్లింల పవిత్ర పండుగ …
Read More »Tag Archives: kadapa
పిఐబీ ఆధ్వర్యం లో వార్తాలాప్ నిర్వహణ…
-ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి -ప్రత్యేక అతిధులుగా హాజరైన పీఐబీ డిజి (సౌత్ రీజియన్) ఎస్. వెంకటేశ్వర్లు, అదనపు డిజి రవి రామకృష్ణ కడప, నేటి పత్రిక ప్రజావార్త : పత్రికా సమాచార కార్యాలయం విజయవాడ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక APTDC హరిత టూరిజం హోటల్ లో వార్తాలాప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ …
Read More »మహిళా సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి
కడప, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారతే అంతర్జాతీయ మహిళా దినోత్సవ లక్ష్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని తెలిపారు. అనిబిసెంట్, సరోజిని నాయుడు, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలుగా పని చేశారన్నారు. భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్, ప్రధానిగా ఇందిరా గాంధీ, లోక్ సభ స్పీకర్గా మీరా కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నత పదవులు అలంకరించారని అన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు డ్వాక్రా …
Read More »పుష్పగిరి విట్రియో రెటినా ఐ ఇనిస్టిట్యూట్ ని ప్రారంభించిన సీఎం వైయస్.జగన్
కడప, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ జిల్లా కడప నగరంలో నిర్మించిన పుష్పగిరి విట్రియో రెటినా ఐ ఇనిస్టిట్యూట్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ఆపరేషన్ ధియేటర్స్, 150 పడకల బ్లాకుతో పాటు వివిధ విభాగాలను సీఎం వైయస్.జగన్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైయస్.అవినాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Read More »ఆదిత్య బిర్లా కంపెనీతో 2 వేల ఉద్యోగాలు: సీఎం జగన్
కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన సందర్భంగా శుక్రవారం నాడు పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో రూ.110 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులను చారిత్రాత్మక ఘటనగా సీఎం జగన్ అభివర్ణించారు. పులివెందులకు మంచి కంపెనీ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల ఉద్యోగాలు లభిస్తాయని …
Read More »వైఎస్ఆర్ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తాం…
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా -రూ. 78 లక్షలతో 14వ ఆర్థిక సంఘం నిధులతో 25, 29వ డివిజన్లలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన కడప, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రంగాల్లో వైఎస్ఆర్ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. బుధవారం స్థానిక 25, 29వ డివిజన్లలో రూ.78 లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న నూతన సిసి …
Read More »ప్రణాళిక బద్దంగా కడప నగరాన్ని అభివృద్ధి చేస్తాం…
-కడపను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం… -రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా…. -కడప నగరంలోని స్థానిక 28వ డివిజన్ లో రూ.28 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన… కడప, నేటి పత్రిక ప్రజావార్త : ప్రణాళిక బద్దంగా కడపను అభివృద్ధి చేసి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 28వ డివిజన్ లోని సయ్యద్ సాహెబ్ వీధి పరిధిలో… నగర మేయర్ కె.సురేష్ బాబుతో కలిసి.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా.. 14 …
Read More »కాపు మహిళల పాలిట వెలుగు రేఖ… ‘వైఎస్సార్ కాపు నేస్తం’ !
-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా -వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా వరుసగా రెండో ఏడాది సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -జిల్లా వ్యాప్తంగా 11,059 మంది లబ్దిదారులకు రూ.16.58 కోట్లు విడుదల కడప, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “వైఎస్ఆర్ కాపు నేస్తం” పథకం.. కాపు మహిళల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి …
Read More »గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయం…
-ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లీడర్ డా.పి.గౌతమ్ రెడ్డికి సహకారానికి ధన్యవాదాలు -రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా కడప, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విపత్తు సమయంలో సహృదయంతో ముందుకొచ్చి తమ సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్బాష అన్నారు. శనివారం నగరంలోని రిమ్స్ జిజిహెచ్ లో గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్, గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఫౌండేషన్ వారు వితరణ చేసిన 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 3 …
Read More »
Prajavartha Online Telugu News