Breaking News

Tag Archives: kadapa

టీడీపీ మహానాడు ఏర్పాట్లను మంత్రి ఎస్ సవిత పరిశీలన

కడప, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ మహానాడు ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సోమవారం పర్యవేక్షించారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణితో మహానాడు ఏర్పాట్లను మంత్రి సవిత పరిశీలించారు. మంగళవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పన నిర్వహించిన సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి …

Read More »

కడప యువతకు మార్గదర్శిగా “P4 స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్”

-సోమవారం శంఖుస్థాపన చేయనున్న జిల్లా ఇంచార్జి మంత్రి సవిత -రూ.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న P4 స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ -జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి కడప, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక ప్రగతికి, యువతలో ఆవిష్కరణకు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన “స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్” నిర్మాణానికి శంఖుస్థాపన జరగనుంది. ఈ కేంద్రాన్ని కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రి సవిత శంఖుస్థాపన చేయనున్నారని, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి …

Read More »

చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడు నిర్వహణ

-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత -అన్ని ఏర్పాట్లూ పూర్తి -సమన్వయంతో పనిచేస్తున్న కడప టీడీపీ క్యాడర్ – ప్రాంతాల వారీగా భోజన వసతులు -మహానాడు కమిటీల నియామకం -టార్గెట్ కంటే అధికంగా రాయలసీమ నుంచి జన సమీకరణ -5 లక్షల మంది వచ్చే అవకాశం : ఇన్చార్జి మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును నిర్వహిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే క్యాడర్, నాయకుల కోసం అన్ని వసతులూ సిద్ధం చేశామన్నారు. …

Read More »

11న అంగరంగ వైభవంగా.. కోదండరాముడి కళ్యాణోత్సవ ఏర్పాట్లు..    

-టిటిడి, జిల్లా అధికారుల సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి సవిత -అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం : జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప,  నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత ప్రాచీన విశిష్టత ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కళ్యానోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు.. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి ఎస్. సవిత లు సంయుక్తంగా …

Read More »

కబ్జాలపై ఎవరినీ ఉపేక్షించం

-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత -త్వరలో 3 సూపర్ సిక్స్ పథకాలు అమలు -జిల్లాలో తాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యం : మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరిగిన భూ కబ్జాలపై విచారణ చేపడుతున్నామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. రాబోయే వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, రైతులకు ఆర్థికసాయం పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ల …

Read More »

నెరవేరిన ముఖ్యమంత్రి హామీ

-పారిశుద్య కార్మికులకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి కడప, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్య కార్మికుల కృషిని గౌరవిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ముగ్గురు పారిశుద్య కార్మికులకు నగదు బహుమతిని బుధవారం తన ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ… మైదుకూరు మున్సిపాలిటికి చెందిన పారి శుద్య కార్మికులు పి.అమ్ములమ్మ, జి. చెన్నమ్మ, యం.గంగాధర్..లు విలువలు …

Read More »

ముఖ్యమంత్రి హామీలకు.. 24 గంటల్లోనే కార్య రూపం..

-పిజిఆర్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసిన జిల్లా కలెక్టర్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : మైదుకూరు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తూర్ల విష్ణు వందన కుటుంబానికి.. ఇచ్చిన హామీలను 24 గంటల్లోపే తీర్చేందుకు.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మరింత బలం చేకూరేలా.. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యక్షంగా అందిన వినతుల పట్ల జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తక్షణమే …

Read More »

వైఎస్ఆర్ కడపను సందర్శించి, ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం కింద అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన డాక్టర్ జితేంద్ర సింగ్

-కేంద్ర పథకాలపై వర్కషాప్‌లను నిర్వహించాలని జిల్లా పరిపాలక వర్గాన్ని విన్నపం -ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం, పీఎం కిసాన్ మరియు పీఎం విశ్వకర్మ పై దృష్టి కేంద్రీకరించిన మంత్రి; ప్రజా ప్రతినిధుల క్రియాశీల పాత్ర కోసం పిలుపు -వైఎస్ఆర్ కడప 2019 నుంచి టాప్ 3 ర్యాంక్‌లలో ఉంది; ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం యొక్క విజయ గాథ వైఎస్ఆర్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్రీయత మరియు సాంకేతికత కోసం కేంద్ర సహాయ మంత్రి (స్వంతంత్ర బాధ్యత); భూ శాస్త్రాలు మరియు పీఎంఓ, అణు …

Read More »

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను పరిశీలించిన డా. జితేంద్ర సింగ్

-కేంద్ర మంత్రి యొక్క చర్యలతో కూడుకున్న రోజు; అనేక ప్రదేశాలలో కీలక సందర్శనలు మరియు ఎంగేజ్‌మెంట్ల శ్రేణి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను పరిశీలించిన డా. జితేంద్ర సింగ్; గ్రామీణ ఆరోగ్య సంరక్షణ యాక్సెసిబిలిటీ మరియు యూనివర్సల్ కవరేజీని అభివృద్ధి చేయడం -అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహార కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి, పిల్లలు మరియు తల్లుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సలహా. -వ్యవసాయ అభివృద్ధి మరియు నీటి సంరక్షణను హైలైట్ చేసిన డా. జితేంద్ర సింగ్; గ్రామీణ జీవనోపాధి మరియు సుస్థిరతను సాధికారపరచడం -నమో డ్రోన్ దీదీ …

Read More »

పాఠశాలల స్థలాలు కబ్జాకు పాల్పడే వారిపై గూండా యాక్ట్ కింద కేసులు

-కడప జిల్లాలో పాఠశాలల్లో ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ -ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్కూల్స్ కి ధీటుగా ఎదగాలి -విద్యార్ధులు, పాఠశాలల్లో సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది -ఆడబిడ్డల భద్రత బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది -మాదకద్రవ్యాల వ్యాప్తి, సామాజిక మాధ్యమాల పట్ల తల్లిదండ్రుల్లో అప్రమత్తత అవసరం -కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులైనా ఈ ప్రాంత తాగు నీటి సమస్యలు తీరలేదు -కడప తాగు నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తాం -కడప మున్సిపల్ హైస్కూల్ వంటశాల నవీకరణకు సొంత …

Read More »