-తల్లి తండ్రులు సంరక్షణ పిల్లల కనీస బాధ్యత -వృద్ధుల సంరక్షణ కోసం చట్టాలు అమలు చెయ్యడం జరుగుతోంది -జుజ్జవరపు బంగారయ్య దంపతుల సమస్య తెలుసుకున్న కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వృద్యాప్యం లో ఉన్న తల్లితండ్రులను చూసే బాధ్యత పిల్లలను స్వీకరించాలని, వారీ విషయంలో అలక్ష్యం వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కలక్టరేట్ లో తూర్పుగోదావరి జిల్లా, రంగంపేట మండలం, రంగంపేట గ్రామంకు జుజ్జవరపు …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ద్వారా జిల్లాలో రెండు బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు
-నేడు కాపవరం యూనిట్ కు వర్చువల్ ద్వారా శంఖుస్థాపన – కలెక్టర్ మాధవీలత – ఎమ్మేల్యే తలారి వెంకట్రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం కాపవరం దొమ్మెరు గ్రామంలో 36 ఎకరాల లో 43 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి లక్ష్యం తో 256 కోట్ల రూపాయలు పెట్టుబడి తో 270 మంది కి ఉపాధి నిచ్చేలా రెండు బయో ప్లాంట్ యూనిట్స్ నెలకొల్పానున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే.. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం లో, …
Read More »జిల్లాకు స్ఫూర్తి గా నిలిచిన దేవరపల్లి మహిళా క్రికెట్ బృందం
-కోచ్ ల శ్రమకి తగ్గ ఫలితం సాధించారు -జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన ప్రతీ ఒక్కరూ విజేతలే… – కలెక్టరు – మాధవీలత, జెసి -తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరీ జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో దేవరపల్లి సచివాలయం మహిళా క్రికెట్ టీమ్ ఉత్తమ ప్రదర్శన ఇచ్చి ద్వితీయ స్థానంలో నిలిచిన మరేందరికో స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు అభినందించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో …
Read More »ఇంటర్ సర్కిల్ క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకున్న రాజమండ్రీ సర్కిల్ విద్యుత్ సంస్థ బృందానికి సన్మానం
-స్ధానిక సర్కిల్ కార్యాలయంలో అభినందన సభ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వరుసగా మూడవ సారి మన రాజమహేంద్రవరం సర్కిల్ ఎస్ ఈ – టివీఎస్ఏన్ మూర్తి కెప్టెన్సీ లో పవర్ ఎ పి పవర్ సెక్టార్ ఇంటర్ సర్కిల్ క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకొన్న సందర్భముగా స్పోర్ట్స్ కౌన్సిల్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యములో సత్కార సభ నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక సర్కిల్ ఆఫీస్ నందు ఎపి ఎస్పీ డిసీల్ సంఘ అధ్యక్షులు డిఈ శామ్యూల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
– పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవటం జరుగుతుంది – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా వున్న పోలింగ్ కేంద్రాల నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి వొచ్చే ఆక్షేపణలను పరిగణన లోకి తీసుకుని ఆమేరకు ప్రతిపాదనలను పంపడం జరుగుతుందనీ కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియ చేశారు. బుధవారం ఉదయంస్థానిక కలెక్టర్ ఛాంబర్ రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె. మాధవీలత …
Read More »ఆడుదాం ఆంధ్రా క్రీడాకారులకు “ఆల్ ది బెస్ట్”
– జిల్లా తరపున 10 బృందాల ద్వారా 114 మంది హజరు -జిల్లా నుంచి రెండు బస్సుల్లో బయలు దేరిన క్రీడాకారులు – జేసీ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో మొదటి స్థానం లో నిలిచిన 114 మంది క్రీడాకారులు విశాఖపట్నంపేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి ఆడుదాం ఆంధ్రా బస్సులు బయలు దేరి వెళ్ళాయి. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ మాట్లాడుతూ, …
Read More »9వ తేదీన జాతీయ లోక్ అదాలత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మతి. గంధం సునీత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రెవెన్యూ అధికారులు మరియు పంచాయతి అధికారులతో సమావేశమయ్యారు. మార్చి 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించుకొనేందుకు వివిధ రెవెన్యూ శాఖలకు సంబంధించిన రాజీపడదగిన కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని అన్నారు. లోక్ అదాలత్ నందు పరిష్కారం పొందిన కేసులకు కోర్టు …
Read More »కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్, ఎస్ టి పి ఐ , హౌసింగ్ , వైద్య ఆరోగ్య, ఆరోగ్యశ్రీ పంచాయతి రాజ్ అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కే . మాధవీలత ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ, …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి స్థానిక దానవాయిపేట మునిసిపల్ హై స్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి విద్యార్ధులతో మాట్లాడుతూ , బాలికలు వారి భద్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల పై వివరించారు. అపరిచితులు, మోసపూరిత వ్యక్తులతో పరిచయాలు ప్రమాదాలకు దారి తీస్తాయన్నారు. వారి పట్ల జరిగే అన్యాయాలను ధైర్యంగా ఎదురుకోవాలని, …
Read More »ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆడగలము అనే విధంగా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారు సీఎం జగన్
– అమ్మ ఒడిని ఔషధం ద్వారా బాల కార్మిక వ్యవస్థను రూపుమాపిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి -“ఆడుదాం ఆంధ్రా” రాజమండ్రి రూరల్ నియోజకవర్గస్థాయి విజేతలకు ప్రైజెస్ పంపిణీ చేసిన.. -మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మన యువ క్రీడాకారులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆడగలమనే క్రీడా స్ఫూర్తిని ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి యువతలో మనోధైర్యాన్ని నింపారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు …
Read More »
Prajavartha Online Telugu News