రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, ఆరోగ్యశ్రీ అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కే . మాధవీలత , జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్ డబ్ల్యు ఎస్ రాష్ట్ర స్థాయి ప్రథాన ఇంజనీర్ వి. రవికుమార్ , ఇతర జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
క్షేత్ర స్థాయిలో మెడిసిన్ అడాప్షన్ కార్యక్రమం
-ప్రతీ మొదటి ఏడాది విద్యార్ధికి 5 కుటుంబాలు మ్యాపింగ్ – డా. బి. సోభాగ్య లక్ష్మీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా లో వైద్య విధ్య అభ్యశిస్తున్న ప్రధమ సంవత్సరం ఎంబిబిఎస్ విధ్యార్థులకు సమాజ పరిచయము మరియు సమాజములో నెలకొనియున్న వివిధ ఆరోగ్య పరిస్థితులు వాటిపై ఆధారపడియున్న ఆరోగ్య అంశముల పై అవగాహన కల్పించే విధముగా జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకముల ప్రకారము స్థానిక వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. …
Read More »స్వీప్ నోడల్ అధికారులకి దిశా నిర్దేశం
-అర్హత కలిగిన ఓటరు ఓటు హక్కు వేసేలా చైతన్యం తీసుకుని రావాలి -యువ ఓటర్ల నమోదు పై మరింత దృష్టి పెట్టాలి -ఓటు హక్కు కలిగి వున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఓటు హక్కు కలిగి వున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఓటరుగా నమోదు కావలసిన ఉన్న వారినీ గుర్తించి ఓటు హక్కును పొందేందుకు ప్రజల్లో …
Read More »ఆన్లైన్ లో కోర్సులు – ఎడెక్స్ తో ఒప్పందం
-400 కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ప్రయోజనం – నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. జి.. సుధాకర్ – ఉద్యనవన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. బి. శ్రీనివాసులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అకడమిక్ విద్యా సంవత్సరంతో పాటు విద్యార్థులకి నైపుణ్యం కలుగ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ” ఎడెక్స్ ” తో ఒప్పందం చేసుకోవడం జరిగిందనీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. జి.. సుధాకర్ , డా వైయస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. బి. శ్రీనివాసులు పేర్కోన్నారు. శుక్రవారం …
Read More »నగరంలో రాజమహేంద్రవరంలో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు వేడుకలు
-రోడ్డు భద్రత పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించడం ముఖ్యం -ముఖ్య అతిథిగా హాజరైన డిఎల్ఎస్ఎ కార్యదర్శి ప్రత్యూష కుమారి -గురువారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్టీసి డిపో గ్యారేజీ నందు రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాహాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష కుమారీ , ఆర్టీసి జిల్లా ప్రజా రవాణా అధికారి కే. షర్మిలా అశోక్ , మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ …
Read More »అత్యంత వేడుకగా వాలంటీర్లకు వందనం కార్యక్రమం
-37 మంది కి సేవా వజ్రా, 118 మందికి సేవా రత్న, 8879 మందికి సేవా మిత్ర అవార్డులు -9,034 మంది వాలంటీర్లు కు రూ.13,83,90,000 అందచేత -వాలంటీర్లు కు బ్యాడ్జి, మెడల్, ధృవపత్రం బాహుకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లో హాజరైనా జిల్లా ఇంఛార్జి మంత్రి వేణు గోపాల్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, జేసీ తేజ్ భరత్ వాలంటీర్లకు వందనం పేరుతో గ్రామ మరియు వార్డ్ వాలంటీర్లను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ …
Read More »ఇన్స్పైర్ మనాక్.. సైన్స్ ప్రదర్శనలో కొన్ని నూతన ఆవిష్కరణలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేవరపల్లి, జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్ధి ఎం. సాయిరాం కృష్ణ ఎమర్జెన్సీ లొకేషన్ ఐడెంటిఫికేషన్ యాప్ ద్వారా దగ్గిరలోని పోలీసు స్టేషన్ కు, పంచాయతీ ఆఫీస్ కి అలారం ద్వారా హెచ్చరికలు పంపడం జరుగుతుందనీ అన్నారు. మహిళలూ గానీ, ఎవరైనా కానీ వేధింపులకు గురి అయితే వారీ వద్ద వున్న ఫోన్ లో ఎమర్జిన్సి లొకేషన్ ఐడెంటిఫికేషన్ సాప్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకుని సందేశం పంప వచ్చునని అన్నారు. జీపీఎస్ ట్రాక్ తో అనుసంధానం చేయడం …
Read More »అత్యంత ఘనంగా ప్రారంభించిన ఇన్స్పిరేషన్ మనక్” విజ్ఞాన ప్రదర్శన
– ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలు గా ఎదగాలి -రాతి యుగం లో రాళ్ళ మధ్య రాపిడితో అగ్గి పుట్టించే నాటి నుండి చంద్రమండలం పై మన శాస్త్ర వేత్తల విజ్ఞానం అభివృద్ధి -ఇస్పైర్ విజ్ఞాన ప్రదర్శన ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలవాలి. -ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన – యంపీ. భరత్ రామ్ – జెసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని వారీ లోని సృజనాత్మక జోడించి విద్యార్థులు …
Read More »కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలు
-నివాళులు అర్పించిన కలెక్టర్ , ఇతర అధికారులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్ధానిక కలక్టరేట్ లో బుధవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా …
Read More »వృద్ధాప్య దశలో ఉన్న తల్లితండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలు తీసుకోవాలి
-తల్లి తండ్రులు సంరక్షణ పిల్లల కనీస బాధ్యత -వృద్ధుల సంరక్షణ కోసం చట్టాలు అమలు చెయ్యడం జరుగుతోంది -జుజ్జవరపు బంగారయ్య దంపతుల సమస్య తెలుసుకున్న కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వృద్యాప్యం లో ఉన్న తల్లితండ్రులను చూసే బాధ్యత పిల్లలను స్వీకరించాలని, వారీ విషయంలో అలక్ష్యం వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కలక్టరేట్ లో తూర్పుగోదావరి జిల్లా, రంగంపేట మండలం, రంగంపేట గ్రామంకు జుజ్జవరపు …
Read More »
Prajavartha Online Telugu News