Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎపిపీ ఎస్సి గ్రూప్ 2 పరీక్షలు

– జిల్లాలో 53 కేంద్రాలలో పరీక్షల నిర్వహణా – 18501 మందికి గాను హాజరైనా 15,709 (84.91%) మంది అభ్యర్థులు – ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల , ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 53 పరీక్షా కేంద్రాలలో ఏ పి పి ఏస్ సి గ్రూప్ 2  పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డా …

Read More »

గ్రూప్ II పరీక్షకు సన్నాహక ఏర్పాట్లు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారము సాయంత్రము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి గ్రూప్ II పరీక్షకు సన్నాహక ఏర్పాట్లు; రెవెన్యూ (ఎ) III దశ రీ-సర్వే; (బి) ఇనామ్ & అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్; (సి) ఇంటి స్థలాల నమోదు; హౌసింగ్ – హౌసింగ్ నిర్మాణం; పంచాయితీ రాజ్, ఉపాధిహమీ , ప్రాధాన్యత భవనాలు; ఆరోగ్యం, వైద్యం & కుగ్రూప్ II పరీక్షకు సన్నాహక ఏర్పాట్లు; రెవెన్యూ (ఎ) III దశ …

Read More »

“దృవీకరణ పర్రాల జారీ’పై ప్రత్యేక సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మున్సిపల్ అధికారులు, పంచాయత్ అధికారులు మరియు రిజిస్ట్రేషన్ అధికారులతో “దృవీకరణ పర్రాల జారీ’పై ప్రత్యేక సమావేశం మరియు పారా లీగల్ వాలంటీర్ లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ . గంధం సునీత మాట్లాడుతూ ఎ పి స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలకు …

Read More »

కలెక్టరేట్ లో ట్రీ ప్లాంటేషన్ ద్వారా మరో మూడు వృక్షలకి జీవం

-బ్రోచేర్ ఆవిష్కరించిన కలెక్టర్, జెసి, రోటరియన్స్ -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వృక్షో రక్షతి రక్షితః’ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని, ఇందులో భాగస్వామ్యం అయ్యే ప్రతీ ఒక్కరు అభినందనీయులని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో ‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమం” లో ముఖ్య అతిథిగా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రోటరీ క్లబ్ అధ్యక్షులు …

Read More »

ప్రభుత్వ పింఛను దారులకు విజ్ఞప్తి…

-లైఫ్ సర్టిఫికేట్ కోసం ఫిబ్రవరి 29 తో ముగుస్తున్న గడువు -జీవన్ ప్రమాణ పోర్టల్ లో నమోదు చేయవచ్చు – డి టి వో సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవి విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న జీవిత భాగస్వాములు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు చివరి తేది ఫిబ్రవరి 29 అని జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలియ జేసారు. ప్రతీ సంవత్సరం సమర్పిస్తున్న తమ తమ లైఫ్ …

Read More »

గ్రూప్ -2 పోస్టుల కోసం వ్రాత పరీక్షలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నెం.11/2023 ద్వారా నోటిఫై చేయబడిన గ్రూప్ -2 పోస్టుల కోసం వ్రాత పరీక్షలను (Off-Line) ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది.25.02.2024 ఉదయం 10.30 నుండి మద్యాహ్నం 1.00 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు తెలియ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సంబందిత అదికారులతో సమన్వయ సమావేశము నిర్వహించడమైనది. తూర్పు గోదావరి జిల్లా నందు 53 పరీక్ష కేంద్రములలో 18501 …

Read More »

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ వి ఎమ్ గోడౌన్ తనిఖీలు

– భద్రత చర్యలు, సీ సీ కెమెరాల వ్యవస్థ పరిశీలనా -హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు -జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ వి ఎమ్ గోడౌన్ ల యొక్క సాధారణ తనిఖీల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గొడౌన్ ను తనిఖీ చెయ్యడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో …

Read More »

ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో మానవ వనరులు పై నీవేదిక

-పోలింగ్ అధికారుల సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ పూర్తి – పోలీసు బలగాలు, ఇతర అనుబంధ భద్రత సిబ్బంది డేటా పై నివేదిక – కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే.మాధవీలత – ఎస్పీ పి. జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది గుర్తింపు డేటా నమోదు, పోలీసులు, భద్రతా దళాలు మానవ వనరులు గుర్తింపు పై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం జరుగుతోందని కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

ఔషధ, సుగంధ మొక్కల పెంపకం ప్రాథమిక ప్రాసెసింగ్, నాణ్యత, విలువ జోడింపు

-రైతు అవగాహన సదస్సు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఔషధ, సుగంధ మొక్కల పెంపకం ప్రాథమిక ప్రాసెసింగ్, నాణ్యత, విలువ జోడింపు మరియు మార్కెటింగ్ అంశాలపై CSIR-CIMAP ప్రాంతీయ పరిశోధనా స్థానం, హైదరాబాద్ వారు ICAR-NIRCA (CTRI) మరియు కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల వారి సౌజన్యంతో రైతు అవగాహన సదస్సును 16.02.2024వ తేదీన సి.టి.ఆర్.ఐ సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ICAR-CTRI, DIRECTOR, Dr. మాగంటి శేషు మాధవ్ అధ్యక్షత వహించగా CSIR కేంద్రీయ ఔషధ మరియు సుగంధ మొక్కల …

Read More »

ప్రతీ నిరుపేదకూ స్వంత ఇల్లు.. అదే జగనన్న సంకల్పం

-ధవళేశ్వరం వడ్డెర కాలనీలో 256 మంది అర్హులైన లబ్ధిదారులకు గృహాలు పంపిణీ – గత పాలకులు నిర్లక్ష్యం వల్ల ఇళ్ల పంపిణీలో జాప్యం. -ఆశయం తప్ప ఆశ లేని నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి -టిడ్కో గృహాల పంపిణీ సభలో -మంత్రి వేణుగోపాలకృష్ణ -ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు అత్యంత నమ్మకం ఉందని, పాలకులు రాజ్యాంగబద్ధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ పాలన సాగించడం వలన సాధ్యమవుతుందని, అందుకు నిదర్శనమే నేడు …

Read More »