Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

మొక్కల ఉత్పత్తి నేపథ్యంలో కేంద్ర కారాగారం. నగర పాలక సంస్థ మధ్య అవగాహన ఒప్పందం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ది. 07.03.2024 న మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (MOA) రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె. దినేష్ కుమార్ , సూపరింటెండెంట్, సెంట్రల్ జైలు, రాజమహేంద్రవరం యస్. రాహుల్ వారి మధ్య మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ అమలు చేయబడింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో పూలమొక్కలు, గ్రౌండ్ కవర్ ఫోలేజ్ మొక్కలు, ఇండోర్ & అవుట్డోర్ మొక్కలు మరియు అవెన్యూ మొక్కలు వంటి అలంకారమైన మొక్కల ఉత్పత్తి కోసం నర్సరీని ఏర్పాటు చేసి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు …

Read More »

ఘనంగా జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

-బాల్య వివాహాలు వద్దు… ఆడపిల్లల్ని చదివిద్దాం గోడ ప్రతులను ఆవిష్కరించారు. -కలక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశ చరిత్ర లో పురాణ కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మహిళలకి అన్నీ విధాల ప్రాధాన్యతా ఇస్తూ మహిళా సాధికారిత కు నిదర్శనంగా నిలవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారము సాయంత్రము స్ధానిక జిల్లా కోర్టు సమీపంలో సాయి రామ్ ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలకు …

Read More »

వైయస్ ఆర్ చేయూత ద్వారా 4 వ విడత లో 85,311 మంది లబ్దిదారులకు 160 కోట్లు జమ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక సామాజిక స్వావలంబన లక్ష్యంగా 4 వ వైయస్సార్ చేయూత ద్వారా జిల్లాలోని 85,311 మంది మహిళా లబ్దిదారులకు.159 కోట్ల 96 లక్షల మేర ఆర్ధిక ప్రయోజనాన్ని నేరుగా వారీ బ్యాంకు ఖాతాలకు జమ చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా లో జరిగిన రాష్ట్ర స్థాయి వైయస్సార్‌ చేయూత కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులు …

Read More »

పీడీ ఎపిఎమ్ఐపి – ప్రాజెక్ట్ డైరక్టర్ గా అడపా దూర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సూక్ష్మ సేధ్య అధికారిగా అడపా దుర్గెష్ డిప్యూటీ డైరక్టర్ గా పదోన్నతి పొంది తూర్పు గోదావరీ జిల్లా పదవీ భాద్యతలను చేపట్టడం జరిగింది. గురువారం స్థానిక కలక్టర్ ఛాంబర్ లో జిల్లా కలక్టర్ డా కె. మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత అభినందనలు తెలియ చేస్తూ, రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియ చేశారు. జిల్లా పరిథిలో మెట్ట ప్రాంతాల్లో …

Read More »

ఎన్నికల సమాచార ప్రజలకి చేర్చడంలో మీడియా బాధ్యత కీలకం

-ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన నియమావళిని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించాలి -ఎన్నికల సందర్భంలో ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పాత్ర పై శిక్షణ కార్యక్రమం… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అవగాహన కల్పించి సందేహాలు నివృత్తి చేసిన జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ , కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రానున్న సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని వాస్తవికత కలిగి ప్రజలకి చేరవేయడం లో ఎన్నికల సిబ్బంది, అధికారులతో సమానంగా మీడియా పై ఎంతో …

Read More »

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల శిక్షణ కార్యక్రమం కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించే నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటి చేసే అభ్యర్ధులు ఎంతో క్రియాశీలక మైన పాత్ర పోషించాల్సి ఉంటుందనీ , మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కె. మాధవీ లత విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలు – రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధానంపై శిక్షణ , అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా జిల్లా ఎన్నికల …

Read More »

జిల్లాలో 18540 మంది రైతులకు రూ.17.83 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల

-డీ బి టి ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు వర్చువల్ ద్వారా జమ చేసిన సిఎం -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లో 2023 డిసెంబర్ నెలలో మీచాంగ్ తుఫాను, భారీ వర్షాలకు దెబ్బతిన్న వ్యయసాయ, ఉద్యాన వన పంటలకు ఇన్పుట్ కింద 11,854 హెక్టర్ల లో జరిగిన పంట నష్టం కోసం 18540 మంది రైతుల ఖాతాలకు 1782 లక్షల 65 వేలు జమ చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. …

Read More »

నామినేషన్లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, ఈవి ఎమ్ కమిషనింగ్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగు, ఎన్నికల ప్రణాళిక కార్యచరణ పై సమగ్ర శిక్షణ

– ఎన్నికల ప్రక్రియ లో మార్గదర్శకాల ఖచ్చితంగా పాటించాలి – విధుల నిర్వహణలో ఆర్వో లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి -పిపిటి ద్వారా శిక్షణ ఇచ్చిన జెసి తేజ్ భరత్, కమిషనర్ దినేష్ కుమార్, ఆర్డీవో చైత్ర వర్షిణి – కలెక్టర్ /డీ ఈ వో డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నామినేషన్లు స్వీకరణ నుంచీ ఫలితాలు వెల్లడించే వరకు వివిధ దశల్లో రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది యొక్క బాధ్యతలని అత్యంత …

Read More »

యధావిధిగా  స్పందన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమం

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి స్పందన కార్యక్రమం ఫిబ్రవరి 26 వ తేదీ సోమవారం యధావిధిగా  స్పందన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమం యధావిధి గా నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల, సచివాలయం పరిదిలో యధాతధంగా స్పందన జరుగుతుందన్నారు. ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. రాజమహేంద్రవరం లోని …

Read More »

జిల్లా ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం క్రిటికల్ కేర్ వైద్య సేవలు

-రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను వర్చువల్ ద్వారా శంఖుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ – రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా అత్యాధునికమైన అత్యవసర వైద్య విభాగం – కలెక్టర్ డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ (CCB) నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ …

Read More »