Breaking News

Daily Archives: April 10, 2025

మున్సిపల్ ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి ఛలో కమీషనరేట్

-జీవో 84 ప్రకారం సమాన పదోన్నతులు, సర్వీసు అవకాశాలు కల్పించాలి -మున్సిపల్ ఉపాధ్యాయులకు జిపిఎఫ్ ఖాతాలు ప్రారంభించాలి -ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ లేవు -పిఎంటీఎఫ్ అధ్యక్షులు సోమరౌతు శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాన్ని ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వమే పాటించటం లేదు వాటిని అమలు చేయడం లేదు అని ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోమరౌతు శ్రీనివాసరావు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులను జిల్లా పరిషత్ కి …

Read More »

న‌ర్సింగ్ విద్య‌ను గాడిలో పెట్టేందుకు ప‌లు నిర్ణ‌యాలు

-కామ‌న్ ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా ప్ర‌వేశాలు…ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే మొద‌లు…దేశంలోనే మొద‌టిసారి -ప్ర‌స్తుత న‌వంబ‌రు ప్ర‌వేశాల స్థానంలో జులైలోనే ప్ర‌వేశాలు -న‌ర్సింగ్ విద్య నాణ్య‌త‌పై అల‌స‌త్వాన్ని స‌హించ‌మని స్ప‌ష్టం చేసిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -న‌ర్సింగ్ కాలేజీల ప్ర‌తినిధుల‌తో మూడు గంట‌ల‌కు పైగా చ‌ర్చ‌లు -20 ఏళ్ల త‌ర్వాత స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించినందుకు ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపిన అసోసియేష‌న్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటు, నిర్వ‌హ‌ణ మ‌రియు విద్యా నాణ్య‌త ప్ర‌క్షాళ‌న‌పై దృష్టి సారించిన కూట‌మి …

Read More »

నూతనంగా అభివృద్ధి చెందబోతున్న పాయకాపురం పార్కులో బోరింగ్

-పార్కుల అభివృద్ధిపై సంయుక్త పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాయికాపురం ఎల్బీఎస్ నగర్ లో నూతనంగా అభివృద్ధి చెందబోతున్న పార్కు బోరింగ్ పనులు చేపట్టారు ఇంజనీరింగ్ సిబ్బంది. గురువారం సాయంత్రం ఇంజనీరింగ్ ఇంచార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, డెప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ ఆ పనులను సంయుక్తంగా పరిశీలించారు. ప్రజలకు మరింత అహ్లాదకరమైన వాతావరణం పెంచేందుకు నూతనంగా పార్కులను అభివృద్ధి చేస్తున్నారు విఎంసి సిబ్బంది అందులో భాగంగా పైకాపురం ఎల్బీఎస్ నగర్ లో నూతనంగా పార్క అభివృద్ధి పనులు చేపట్టారు విఎంసి …

Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి…

-విశాఖ ఉక్కును కాదని మిట్టల్ స్టీల్ కోసం పాకులాట తగదు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కాదని, మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం పాకులాట తగదన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లిలో ఏర్పాటు చేయనున్న మిట్టల్ స్టీల్ కు క్యాపిటివ్ …

Read More »

పన్ను చెల్లింపులకు మరో అద్భుతమైన అవకాశం

-50% వడ్డీ మాఫీకి గడువు పెంచిన ప్రభుత్వం -విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ జి సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపులపై 50 % వడ్డీ మాఫీ కి ప్రభుత్వం గడువు పెంచిందని ఏప్రిల్ 30, 2025 వరకు 50 శాతం వడ్డీ మాఫీతో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లించేందుకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం కల్పించిందన్నారు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ జి సృజన . పన్ను …

Read More »

రోడ్లపై ఆవులను వదిలిన యజమానులకు రూ. 10,000 జరిమానా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రోడ్లపై ఆవులను వదిలిన యజమానులకు రూ. 10,000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. రోడ్లపై పశువులను వదిలిపెట్టడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం, ప్రమాదాలు సంభవించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించే అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ చర్యల్లో భాగంగా, ఆవులను రోడ్లపై వదిలిపెట్టకుండా నియంత్రించేందుకు అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన …

Read More »