Breaking News

Daily Archives: April 10, 2025

స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల సాధ‌న‌లో భాగ‌స్వాములుకండి

– ప‌ది సూత్రాల దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా కార్యాచ‌ర‌ణ ముఖ్యం – పేదరిక నిర్మూలన కార్య‌క్ర‌మాల అమ‌ల్లో అధికారులదే కీల‌క పాత్ర‌ – జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జయలక్ష్మి, కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలన కార్య‌క్ర‌మాల అమ‌ల్లో అధికారులదే కీలక పాత్రని.. రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర – 2047 విజన్‌ డాక్యుమెంటులోని 10 మార్గదర్శక సూత్రాలను సాధించడంలో అధికారులు భాగస్వామ్యులు కావాలని జిల్లా ప్రత్యేక అధికారిణి …

Read More »

COWE AP నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

-మహిళా సాధికారతే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (COWE) కోవె కార్యాచరణ -స్వర్ణాంధ్ర 2047 కు అనుగుణంగా ప్రతీ ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త -చేనేత మహిళా కార్మికులకు ఆరోగ్య పరిక్షల కొరకు హెల్త్ కార్డు మంజూరు దిశగా కోవె ఆలోచనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (COWE) ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్ విజయవాడ లోని మినర్వా గ్రాండ్‌లో గురువారం కొత్త కార్యవర్గంతో ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని కోవే జాతీయ కార్యదర్శి శ్రీమతి అపర్ణ మరియు …

Read More »

వక్ఫ్‌ బిల్లును ఉపసంహరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్‌ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఆటోనగర్‌లో ముస్లీం మైనారిటీ సంఘాల నిరసన కార్యక్రమం జరిగింది. గురువారం ఆటోనగర్‌లోని సిద్దిఖియా షాదిఖానా నుండి మచిలీపట్నం వరకు ముస్లీంల మహాపాదయాత్ర ప్రారంభమైంది. తొలిరోజు ఉయ్యూరు వరకు పాదయాత్రగా వెళ్ళి రాత్రి అక్కడ బస చేసి రెండవ రోజు శుక్రవారం మచిలీపట్నానికి పాదయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం నాయకులు, సీపీఎం, సీపీఐ నాయకులు, వైసీపీ నాయకులు, కొన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా అమోదించిన వక్ఫ్‌ …

Read More »

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 63 వ డివిజన్ రాజీవ్ నగర్ మెయిన్ రోడ్డు వద్ద గురువారం సెంట్రల్ SC సెల్  జనరల్ సెక్రటరీ బెజ్జం జయపాల్ ఆధ్వర్యంలో బి.ఆర్. అంబేద్కర్ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ గావించి పూలమాలవేసి నివాళులర్పించి 500 మందికి భోజనాలు …

Read More »

ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహణకు సభా ప్రాంగణ స్థలాన్ని పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  డా.బి.‌ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలలో పాల్గొననున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను గురువారం సాయంత్రం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి ఆర్అండ్బి అధికారులకు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ సూచనలు అందించారు. గ్రామంలో ఉన్న డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని …

Read More »

కమ్యూనిటీ విజిలెన్స్ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను మాదక ద్రవ్యాల వినియోగ రహితంగా తీర్చిదిద్దేందుకు సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన, ఎన్ ఫోర్స్ మెంట్, కమ్యూనిటీ విజిలెన్స్ కార్యక్రమాలు పటిష్ట ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ …

Read More »

పోషణ్ పఖ్వాడా ప్రచార పోస్టర్లను ఆవిష్కరన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ తో కలసి పోషణ్ పఖ్వాడా ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ తేజ మాట్లాడుతూ పిల్లలు మరియు మహిళల్లో ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏప్రిల్ 8వ తేది నుంచి 22 వరకు నిర్వహిస్తున్న పోషణ్ పఖ్వాడా కార్యక్రమాలు ఐసీడీఏస్ …

Read More »

అవసరమైన విస్తరణ, మరమ్మత్తు, ఇండికేషన్ బోర్డులు ఏర్పాటుకు చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారిపై వాహన ప్రమాదాలను నివారించేందుకు గుర్తించిన బ్లాక్ స్పాట్ లు వద్ద అవసరమైన విస్తరణ, మరమ్మత్తు, ఇండికేషన్ బోర్డులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశమందిరంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో పాల్గోన్నారు. ఈ …

Read More »

దాతలు మరికొందరు ముందుకు వచ్చి రోగులకు సహాయ పడాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఛాతి మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల (ఫీవర్ హాస్పిటల్), గుంటూరు నందు డా.రఘు, సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో, దాతలు పోలిశెట్టి హరిప్రసాద రావు ఇచ్చిన ఆటో ఎనలైజర్ మెషిను, ఐ.టి.సి జనరల్ మేనేజరు పపన్ కుమార్  ఇచ్చిన ఎనస్తీషియ మెషీన్ ను, డా. రావెల పద్మావతి ఇచ్చిన వాటర్ కూలరు మరియు సిమెంటు బెంచీలు, మరియు ప్రభుత్వం నుంచి వచ్చిన క్రయో బ్రోంకోస్కోపి మెషినులను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ గురువారం ప్రారంభోత్సవం చేసి, దాతలను …

Read More »

జాతీయ సర్వే దినోత్సవ కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ ప్రముఖ పాత్ర వహిస్తుందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ అన్నారు. గురువారం స్థానిక గుంటూరు ఆర్‌డి‌ఓ కార్యాలయం వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వే ఉద్యోగుల యూనియన్ బిల్డింగ్ నందు జరిగిన జాతీయ సర్వే దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, ఏడిజ సర్వే పవన్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్త దాన శిబిరాన్ని …

Read More »