-మే 12 నుండి 20 విభాగాలలో రెండు-దశల AI ఛాంపియన్ కార్యక్రమం ప్రారంభం -AI ఛాంపియన్లను గుర్తించడానికి 20 విభాగాలు; మే 12 నుండి రెండు దశల్లో శిక్షణ ప్రారంభం -WGDT నుండి నిపుణుల మార్గదర్శకత్వంతో 300 మందికి పైగా అధికారులు ఇంటెన్సివ్, ఆచరణాత్మక శిక్షణలో నిమగ్నం -స్కేలబుల్ గవర్నెన్స్ సొల్యూషన్స్ కోసం 100–150 AI ప్రాజెక్టులను PoCలుగా అభివృద్ధి చేయనున్నారు -RTGS AI-ఆధారిత ఫిర్యాదుల పరిష్కార చాట్బాట్ మరియు రాష్ట్రవ్యాప్త బ్లాక్చెయిన్ సర్టిఫికేషన్ను అమలు -జాతీయ AI గవర్నెన్స్ మోడల్ గా రాష్ట్రాన్ని …
Read More »Daily Archives: April 25, 2025
జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష
-భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశం -3 నెలల్లో జాతీయ రహదారుల పెండింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని అధికారులకు ఆదేశం -డిసెంబర్ 2026 నాటికి జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న మంత్రి.. -గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానంపై మంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు …
Read More »సీబీఎన్ బ్రాండ్తో ఉక్కు రంగంలో పెట్టుబడులు.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్
-ముంబైలోని ఇండియా స్టీల్ 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న టి.జి భరత్ బృందం -మంత్రి టి.జి భరత్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం -రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలను వివరించిన మంత్రి టి.జి భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్కు రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. భారత ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కి ఆధ్వర్యంలో ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ …
Read More »ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది
-కేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి పాలసముద్రం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది అనికేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం పాలసముద్రంలో నాసిన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్ర మంత్రులుపాల్గొన్నారు.పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అకాడమిలో 75వ ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ (IRS) పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి …
Read More »డీజీపీ హరీశ్ గుప్తాతో రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశం
-డీజీపీ తో పలు సమస్యలపై చర్చించిన మంత్రి -ఈగిల్ దళం కార్యాచరణ, ప్రణాళిక అంశాలపై మంత్రి చర్చ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : సరైన పర్యవేక్షణ, నిఘాతో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం విరివిరిగా తగ్గించి, సామాన్యుల జీవితాలు, కుటుంబాలు నాశనం కాకుండా యువతతో పాటు ముక్కుపచ్చలారని విద్యార్థులు, చిన్నారులను ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ఉజ్వల భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు కార్యాచరణ చేపట్టాలని, ప్రత్యేకంగా అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టాలని మంగళగిరి లోని …
Read More »AI-ఆధారిత డిజిటల్ విప్లవం వైపు అడుగులు
-రెండవ రోజు 300 మంది అధికారులు హ్యాండ్స్-ఆన్ AI శిక్షణలో పాల్గొన్నారు -ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ AI విప్లవం: 100 AI ఛాంపియన్లు మరియు 200 AI క్యాటలిస్టుల కోసం ఇంటెన్సివ్ శిక్షణ. -డిపార్ట్మెంట్-వైడ్ డిజిటల్ పరివర్తన: పౌర సేవలను మెరుగుపరచడానికి AI-ఆధారిత ప్రాజెక్టులు -వాధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ పరివర్తన (WGDT) నుండి నిపుణుల సహకారం మరియు మార్గదర్శకత్వం -లక్ష్యం: డిజిటల్ టెక్నాలజీల ద్వారా పాలనలో సామర్థ్యం మరియు పారదర్శకతను పెంచడం -ఎండ్-టు-ఎండ్ అనుభవ శిక్షణ: ఆలోచన నుండి కాన్సెప్ట్ ప్రూఫ్ (PoC) …
Read More »ఆంధ్ర హాస్పటిల్స్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటీ సౌజన్యంతో ఉచిత పిల్లల గుండె సర్జరీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర హాస్పిటల్స్ లో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటీ సౌజన్యంతో 34 వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26 వరకు జరిగింది. డా|| బి. ఆర్. జగన్నాథ్, పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్, శ్రీ మధుసూదన్ సాయి హాస్పిటల్, ముద్దెనహల్లి, బెంగళూరు, ఉష శెట్టి, మరియు అశ్విని కుమారస్వామి, బెంగళూరు నుంచి ఇక్కడకు వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ డా|| నాగేశ్వర రావు, కార్డియాక్ సర్జన్ …
Read More »వేసవి ఎండల తీవ్రత రీత్యా చలివేంద్రం ఏర్పాటు: ఆర్డీఓ తిరుపతి రామ్మోహన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్డీఓ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మరియు కార్యాలయ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులకు, పాదచారుల సౌకర్యార్థం వేసవి ఎండల తీవ్రత రీత్యా నేటి శుక్రవారం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణం వెలుపల చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తాసిల్దారులు కూడా తమ కార్యాలయాలకు వివిధ సేవల నిమిత్తం వచ్చే ప్రజలకు తమ కార్యాలయాల పరిధిలో ఈ చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని …
Read More »జిల్లాలోని మరియు సత్తివేడు నియోజకవర్గం లో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ మెగా జాబ్ మేళా ముఖ్య ఉద్దేశం
-ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జిల్లా యంత్రాంగం నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉంది ముఖ్య అతిథులు: కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే, సత్యవేడు నియోజకవర్గం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని , అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మరియు సి.దాస్ డిగ్రీ కాలేజ్, డి. పరంధాం, కరస్పాండెంట్, సత్యవేడు, వారి యొక్క సహాయక సహకారంతో, ముఖ్య అతిథులు, కోనేటి ఆదిమూలం, శాసనసభ్యులు, సత్యవేడు నియోజకవర్గం …
Read More »గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల తో జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం
-డిఆర్ఓ నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సూచనలు సలహాలు చాలా విలువైనవని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా స్థాయి రాజకీయ పార్టీల సమావేశము జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా తయారీ, తదితర అంశాలపై డి ఆర్ ఓ నరసింహులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ.. …
Read More »
Prajavartha Online Telugu News