Breaking News

Daily Archives: April 25, 2025

కొత్త తరహా ప్రకటన వ్యూహాలతోనే ఆప్కో, లేపాక్షిల అభివృద్ధి

-ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా -రాష్ట్ర పౌరాణిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా తిరుమల లేపాక్షి భవనం -పర్యాటక ప్రదేశాలలో ఆప్కో, లేపాక్షి షోరూంల ఏర్పాటుకు చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య సంస్థలకు ప్రచారం అత్యంత కీలకమని చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా పేర్కొన్నారు. మెరుగైన అమ్మకాల కోసం ఆధునిక మార్కెటింగ్ పద్ధతులు అనుసరించి కొత్త తరహా ప్రకటనా వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. …

Read More »

విజయవాడలో అనధికార విదేశీ మద్యం నిల్వలు – ఒకరు అరెస్ట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వసనీయ సమాచారం ఆధారంగా, మల్టీ జోన్-II, మంగళగిరికి చెందిన ఎన్ఫోర్స్‌మెంట్ సూపరింటెండ్ సి. మధు బాబు ఆధ్వర్యంలో, విజయవాడ వెస్ట్ ఎక్సైజ్ స్టేషన్‌ ఎస్‌.హెచ్‌.ఓ, సిబ్బంది సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో అనేక రాష్ట్రాలు, విదేశీ బ్రాండ్లతో కూడిన స్కాచ్ మద్యం నిల్వలు వెలుగులోకి వచ్చాయు. ఈ దాడిలో 123 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి 30 మిల్లీలీటర్ల నుండి 2 లీటర్ల వరకు వివిధ పరిమాణాలలో ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న మద్యం …

Read More »

అన్నార్తుల‌కు ఆత్మీయ‌త పంచే అన్నా క్యాంటీన్‌

– నిర్వహణపరంగా లోటుపాట్లు లేకుండా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : పేద‌ల‌కు క‌డుపు నిండా భోజ‌నం పెడుతూ అన్నార్తుల ఆక‌లి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ల‌లో నిర్వ‌హ‌ణ ప‌రంగా లోటుపాట్లు లేకుండా నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శుక్ర‌వారం ఉద‌యం విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని సింగ్‌న‌గ‌ర్ అన్నా క్యాంటీన్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆహార ప‌ట్టిక‌, టోకెన్ కౌంట‌ర్‌, ఆహార ప‌దార్థాల‌ను వ‌డ్డిస్తున్న స్థ‌లం, డైనింగ్ …

Read More »

శాఖలన్నీ సమన్వయంతో పని చేయ్యాలి

-విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : శాఖలన్ని సమన్వయంతో పని చేస్తేనే విజయవాడ నగరం పరిశుభ్రంగా ఉంటుందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా క్రాంబే రోడ్, బైపాస్ రోడ్, సితార రోడ్, అంబేద్కర్ రోడ్, సివిఆర్ ఫ్లైఓవర్, జక్కంపూడి ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ఉద్యానవనం శాఖల మధ్య సమన్వయం కచ్చితంగా ఉండాలని ఒకరితో ఒకరు …

Read More »

దోమల వ్యాప్తిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ ప్రజలకు పిలుపు

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మలేరియా దినోత్సవం ఫ్రైడే డ్రె డే పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మలేరియా విభాగం,నగర పాలక సంస్థ వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త అధ్వర్యంలో నగర పట్టణ పరిధిలోని జక్కంపూడి కాలనీలో జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మిశ, మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్రలు మలేరియా నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ, నగర పాలక సంస్థ కమిషనర్ తో కలిసి ఇంటి లోపల, పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో …

Read More »

ఇంటర్నేషనల్ రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్ (ఆర్బీఎస్‌ఎమ్) విజయవంతం

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎంఎస్‌ఎంఈ డీసీ) మరియు ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐఈఓ) సంయుక్తంగా విజయవాడలో ఏప్రిల్ 24 మరియు 25 తేదీల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈలు)కు విదేశీ కొనుగోలు దారులతో నేరుగా కలవడానికి అవకాశం కల్పించబడింది. మొత్తం 51 అవగాహన ఒప్పందాలు మరియు వ్యాపార ఒప్పందాలు కుదిరాయి, వీటిలో …

Read More »