-జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలి.. -డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.30.04.2025 బుధవారం నాడు ఉదయం 09:00 గంటలకు ఉయ్యూరు లోని “A.G & S.G Siddhartha Degree College of Arts & Science” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ …
Read More »Daily Archives: April 25, 2025
రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జవాబుదారీగా ఉండాలన్నదే లక్ష్యం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జవాబుదారీగా ఉండాలన్నదే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మంత్రి నగరంలోని బృందావనం థియేటర్ వద్ద గల పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను మంత్రివర్యులు ఎంతో ఓపిగ్గా ఆలకించి వాటిని సానుకూలంగా …
Read More »ప్రధానమంత్రి విచ్చేయుచున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 2 వ తేదీన ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయానికి విచ్చేయుచున్న సందర్భంగా అన్ని రకాల పనులు, ఏర్పాట్లు ఈనెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి, రాష్ట్ర ఆరోగ్యము కుటుంబ సంక్షేమ కమిషనర్ వీర పాండ్యన్ అధికారులను ఆదేశించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే మే నెల 2 వ తేదీన అమరావతిలో రాజధాని పునః నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వస్తున్న దృష్ట్యా రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి, …
Read More »రైతులెవ్వరూ మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్మొద్దు..
-రికార్డు స్థాయిలో ప్రభుత్వం ద్వారా కొనుగోళ్ళు.. -రబీ ధాన్యం కొనుగోళ్ళు నిలిపేశారన్న పుకార్లు నమ్మొద్దు.. -రైతులకు అవసరమైన గోనె సంచులు సరఫరా చేయనున్న మిల్లర్లు.. -ఎపి రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రైతాంగం ఎవరూ రబీ ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవద్దని, రైస్ మిల్లర్లు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన ఎఫ్.ఏ.క్యూ (ఎఫ్ ఏ క్యూ) ధాన్యాన్ని ఎం.ఎస్.పి చెల్లించి కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఎ.పి రైస్ మిల్లర్ల సంఘం …
Read More »దేశ సమగ్రత, ఐక్యతకు చిచ్చుపెట్టాలని పాకిస్థాన్ ఉగ్రదాడులు: గొట్టిపాటి, జీవీ
-కొవ్వొత్తుల ర్యాలీలో మంత్రి గొట్టిపాటి, చీఫ్ విప్ జీవీ ధ్వజం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భిన్నకులాలు, మతాలు, సంస్కృతులు వారంత ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశం సమగ్రత, ఐక్యతలో చిచ్చుపెట్టాలనే పాకిస్థాన్ ఉగ్రదాడులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. హిందువులను వెతికి మరీ చంపడం బట్టి చూస్తే వారి లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ ముష్కరమూకల్ని ఎన్డీయే ప్రభుత్వం ఉరికంబం ఎక్కించడం ఖాయమన్నారు. జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వినుకొండలో జనసేన పార్టీ …
Read More »కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, యన్.టి.ఆర్ జిల్లా యొక్క పరిపాలనా నియంత్రణలో కొన్ని పోస్టుల నియామకం
విజయవాడ. నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, యన్.టి.ఆర్ జిల్లా పరిపాలనా నియంత్రణలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అనుబంధంలో పేర్కొన్న పోస్టుల నియామకానికి అర్హత ఉన్న అభ్యర్థుల నుండి సూచించిన ప్రొఫార్మాలో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తుదారులు దరఖాస్తును మరియు అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలను మరియు అర్హత వివరాలను వెబ్సైట్ చిరునామా ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్:- ntr.ap.gov.in/notice/recruitment. నింపిన దరఖాస్తులను O/o జిల్లా లెప్రసీ ఎయిడ్స్ & TB అధికారి., యన్.టి.ఆర్, విజయవాడ జిల్లాలో మాత్రమే మాన్యువల్గా/ రిజిస్టర్ పోస్ట్ …
Read More »ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదంతో పారిశ్రామిక ప్రగతి సాధిద్దాం
– ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తను చేయాలన్నదే లక్ష్యం – స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి – ఇప్పటికే విజయ పథంలో పయనిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకోవాలి – ఆలోచనకు ఆశయం తోడైతే పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు అవకాశం – ప్రతి పారిశ్రామికవేత్తా పది మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి – స్వర్ణాంధ్ర @ 2047, పీ-4 అమల్లో జిల్లాను అగ్రగామిగా, ఆదర్శవంతంగా నిలుపుదాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
Read More »పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పై సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయము లో శుక్రవారం రాత్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఉన్న 15 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడున్న ఓపి కౌంటు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే అన్ని వైద్య సేవలు సంపూర్ణంగా అందించాలని ముఖ్యంగా గర్భిణీ సేవలు, పిల్లల సేవలు ల్యాబ్ టెస్టులు పెంచాలని తెలియజేశారు. స్థానిక …
Read More »నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు , దిగుబడి అనుసరించి అదనపు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ ధాన్యం సేకరణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు , దిగుబడి అనుసరించి అదనపు లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గెయిల్ ఏం.. ప్రేమ కుమార్, డి ఎస్వో ఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి ఎమ్. జనార్ధన రెడ్డి, జిల్లా వ్యవసాయ …
Read More »తూర్పు గోదావరి జిల్లా డిపిఆర్వో గా బాలకృష్ణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వానికి, పరిపాలన యంత్రాంగానికి , మీడియా కు మధ్య వారధిగా జిల్లా పౌర సంబంధాల అధికారి కీలకమైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ను డీపీఆర్వో వై. బాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లాలో నూతనంగా ఏపీపీ ఎస్సీ ద్వారా ఎంపికై తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించడం పట్ల అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News