రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఐ వి ఆర్ ఎస్ ద్వారా పౌర సేవలు అందించే క్రమంలో పరిపాలన వ్యవస్థ, అధికారుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల పనితీరు పై ఐ వి ఆర్ ఎస్ ద్వారా వొచ్చిన ఫిర్యాదులను స్వీకరించడం, వాటికి సంబంధించి పరిష్కారం కోసం అవగాహన (perception) తప్పని సరిగా కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. …
Read More »Daily Archives: April 25, 2025
అట్లపాడు గ్రామములలో పంట కోత ప్రయోగం
-ఆశాజనకంగా రబీ పంట.. పంటకోత ప్రయోగంలో వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రబీ పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని జిల్లా గణాంక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎల్. అప్పలకొండ తెలిపారు. నిడదవోలు మండలంలోని అట్లపాడు గ్రామము వ్యవసాయ క్షేత్రం నందు పంట కోత ప్రయోగము చేయగా, ప్రయోగ ప్లాటునందు(5X5m) ఆశాజనకంగా దిగుబడి వచ్చిన క్షేత్రాన్ని పరిశీలించారు. జిల్లాగణాంకశాఖ జాయింట్ డైరెక్టర్ ఎల్. అప్పలకొండ , ఉప గణాంక అధికారి జె. సూర్యనారాయణ , సహాయక గణాంక అధికారి జి. అనీల్ …
Read More »పాలిటెక్నిక్ కామన్ ఎంట్ర న్స్ టెస్ట్ (పాలీసెట్)- 2025 పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పాలిటెక్నిక్ కామన్ ఎంట్ర న్స్ టెస్ట్ (పాలీసెట్)- 2025 పరీక్షలు పగ డ్బందీగా నిర్వహిం చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో పాలిటెక్నిక్ కామ న్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలపై సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భం గా చిన్న రాముడు మాట్లాడుతూ ఏప్రిల్ 30 వ తేదీన …
Read More »కృత్రిమంగా పండ్లను మాగ బెట్టడం ఆరోగ్యానికి హానికరం
-శనివారం ఉదయం అవగాహన కార్యక్రమం -జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు అన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమన్నారు. ఈ క్రమంలో ప్రజల్లో, రైతుల్లో, వ్యాపారుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి …
Read More »ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సైట్స్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి కనపరిచే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సైట్స్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాజానగరం మండలం కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతాన్ని సమన్వయ శాఖల అధికారులతో కలిసి పర్యటించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ 390 సైట్స్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం …
Read More »50 శాతం వడ్డీ రాయితీ మరియు 5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లింపుకు 5 రోజులే గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2025-26) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, అలాగే ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర …
Read More »మే 1వ తేదీ నుండి సమ్మర్ కోచింగ్ క్యాంప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిఎంసి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరుగుతుందని, క్యాంప్ లో పాల్గొనే ఆసక్తి కల్గిన 14 ఏళ్లలోపు బాలబాలికలు స్టేడియం, స్విమ్మింగ్ పూల్ లలో శనివారం నుండి అందుబాటులో ఉండే దరఖాస్తులు పూర్తి చేసి ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ …
Read More »నగరంలో ఎక్కడా చేత్తకుప్పలు కనబడటానికి వీలు లేదు…
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నాటికి గుంటూరు నగరంలో గుర్తించిన గార్బేజ్ వల్లరబుల్ పాయింట్స్ లో ప్రజలు చెత్త వేయకుండా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని, దానికి పబ్లిక్ హెల్త్ మరియు ఇంజనీరింగ్ విభాగాల వారు కో ఆర్డినేషన్ తో పనిచేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఎ.ఈ లను యస్.ఐ లను ఆదేశించారు. శుక్రవారం నగరంలో గార్బేజ్ పాయింట్స్ లేకుండా చేయుటకు కౌన్సిల్ సమావేశ మందిరం నందు పి.హెచ్ మరియు ఇంజనీరింగ్ విభాగాల …
Read More »క్యాంటీన్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యతతో కూడి రుచిగా ఉంటుందని, క్యాంటీన్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం ఆర్టీఓ కార్యాలయం వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో కలిసి టిఫిన్ చేస్తూ మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో అందించే ఆహారం రుచిగా ఉంటుందని, పేదలకు రూ.5కే …
Read More »అభివృద్ధి పనులకు అధికారులు పర్యవేక్షణ చేయాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్ పొందిన కాంట్రాక్టర్లు తప్పనిరిగా నిర్దేశిత గడువు మేరకు పనులు పూర్తీ చేసేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ గారు కొరెటేపాడు, పెద్దపలకలూరు రోడ్, ఉద్యోగ నగర్, జేకేసి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో టెండర్ …
Read More »
Prajavartha Online Telugu News