Breaking News

Daily Archives: June 5, 2025

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

-చెట్లు పెంచని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమా? -ఏపీలో 2029 నాటికి 37 శాతం, 2047కి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం -సీడ్ రాఖీతో ఆడబిడ్డలు పర్యావరణానికి దోహద పడాలి -ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -అటవీ, పర్యావరణ శాఖ సలహాదారుగా ఆంధ్రా ఫారెస్ట్ మ్యాన్ అంకారావును నియమించిన సీఎం -ఒక్క రోజులో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం -రాజధాని గ్రామం అనంతవరంలో ఏడీసీ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి మొక్కలు నాటిన ముఖ్యమంత్రి …

Read More »

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఘన స్వాగతం పలికారు

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ జిల్లాలో రెండు రోజులు పర్యటనల భాగంగా గురువారం సాయంత్రం సమయంలో బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి పాలసముద్రంలోని నాసిన్ అతిథిగృహమునకు కేంద్రమంత్రి చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, ఎస్పీ వి. రత్న పాల్గొన్నారు. శుక్రవారం రోజు కేంద్ర మంత్రివర్యులు నాసిన్ కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి తో పాటు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు …

Read More »

ఉద్యోగుల సమస్యల పరిష్కారం ప్రభుత్వ బాధ్యత

-ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కరిస్తాం -ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ మహాసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూటికి నూరు శాతం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గురువారం విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఎటువంటి విపత్తులనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉండాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నైరుతి రుతుపవన కాలంలో సంభవించే తుఫానులు,వరదలు వంటి ఎటువంటి విపత్తులనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికలతో సర్వ సన్నధ్దమై ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా నంద్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.మాన్సూన్ సన్నద్ధతపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ఇండియన్ ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్సు,కోస్టు గార్డు,ఎన్డిఆర్ఎఫ్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నైరుతి రుతుపవన కాలం ఇప్పటికే …

Read More »

సి. రాఘవాచారి మీడియా అకాడమి ఛైర్మన్ గా ఆలపాటి సురేశ్ కుమార్ పదవీ బాధ్యతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సి. రాఘవాచారి మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఛైర్మన్ గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడుకు ఆలపాటి సురేశ్ కుమార్ సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రెవిన్యూ కాలనీలో సి. రాఘవాచారి మీడియా అకాడమి కార్యాలయం లో గురువారం (05.06.2025) పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ వృత్తిలో ప్రమాణాలు మెరుగు పరచేందుకు తాను అత్యంత ప్రాధాన్యత యివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మీడియా విస్తృతి, సంక్లిష్టత కారణంగా యీ నిర్ణయం …

Read More »

ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయడమే ప్రధాన లక్ష్యం

-నేటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటి మొక్కలను నాటలన్నది మఖ్యమంత్రి సంకల్పం  -అంగన్వాడి సెంటర్లకు పూర్వ వైభవం తీసుకువస్తాం – మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవo సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి మొక్కలను నాటే కార్యక్రమంలో భాగంగా, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఒక ఫంక్షన్ హాల్ లో అంగన్వాడి టీచర్లతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి …

Read More »

యువతకు నైపుణ్యాభివృద్ది లో శిక్షణ అందిస్తాం

-ఆత్మవిశ్వాసంతో యువత ముందుకు సాగేలా ఉద్యోగావకాశాల కల్పన -బూరుగుపల్లి శేషారావు, చైర్మన్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హులైన ప్రతి యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి, సమాజంలో ఆత్మవిశ్వాసంతో వారు ముందుకు సాగేలా చేయడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (APSSDC) లక్ష్యమని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (APSSDC) చైర్మన్ గా బూరుగుపల్లి శేషారావు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం …

Read More »

ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు భారత ప్రభుత్వం పిఎల్ఐ, ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది

-భారత జాయింట్ సెక్రెటరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి సుశీల్ పాల్ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు పరిశ్రమల స్థాపనకు పుష్కల అవకాశాలు ఉన్నాయి -ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీం (ECMS) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ముసాయిదా…. పెట్టుబడుల ప్రమోషన్ వర్క్ షాప్ విజయవంతం -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం: సెక్రటరీ ఐటిఈ&సి భాస్కర్ కాటమనేని తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పని సరి చేసేలా చట్టం

-యోగాను పాఠ్యాంశం చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ -విద్యార్థి దశలో యోగాను తప్పని సరిచేస్తే అదే వారి జీవన విధానం అవుతుంది -ఆరోగ్య ఆనంద స్వ‌ర్ణాంధ్ర సాకారానికి నాంధి పలుకుతుంది -రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు నాంధి పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పని సరి చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర …

Read More »