విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో దళిత, ప్రజాసంఘాల అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన దళిత, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో సభకు అధ్యక్షత వహించిన మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫాన్సిస్ రాజు మాట్లా డుతూ తెనాలిలో రెండు నెలల క్రితం తెనాలి అయితనగర్ లో అంబేద్కర్ విగ్ర హం తొలగించే విషయంలో పోలీస్ అధికారులకు స్థానిక దళితులకు మధ్య వివాదం ఉందన్నారు. తెనాలి స్థానిక శాసనసభ్యుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రోత్బ …
Read More »Daily Archives: June 14, 2025
అవినీతిని సహించేది లేదు… రుజువైతే చర్యలు తప్పవు
-ఆరోపణలు వస్తే తక్షణ విచారణ… ‘జీరో కరెప్షన్ ఏపీ’ లక్ష్యం -10 ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించండి -ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని… జీరో కరెప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని… అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని …
Read More »ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు 85 శాతం అమలు చేసాం
-ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అందిస్తున్నాం -ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అందిస్తున్నాం -అన్ని పథకాల కింద యావరేజ్ గా ప్రతి కుటుంబానికి రూ. 1,04,000 అందించాం -కొలుసు పార్థసారథి, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాది కాలంలో సూపర్ సిక్స్ లో హామీలను 85 శాతం వరకు అమలు పూర్తి చేశామని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బందరు రోడ్డులో మంత్రి …
Read More »‘అనంత’లో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం గ్రాండ్ సక్సెస్
-ప్రతి ఒక్కరూ యోగాను రోజు పాటిస్తూ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ -ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా సీఎం చంద్రబాబు చేస్తున్నారు -అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ -నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, తదితరులు.. అనంతపురం, …
Read More »ఎల్.ఓ.సీ అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 34 వ డివిజన్ ఖుద్దుస్ నగర్ కు చెందిన అమర్లపూడి అరుణ కుమారి గర్భసంచి సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తనకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలుపగా ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం …
Read More »జగన్ కి దమ్ము ధైర్యం వుంటే శాంతి భద్రతలపై చర్చకు రావాలి
-టిడిపి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతురావు -వై.ఎస్.జగన్ కి సవాల్ విసిరిన కొట్టేటి హనుమంతురావు -సీఎం చంద్రబాబు పై ఎమ్మెల్యే జగన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కొట్టేటి -11 సీట్లకే జగన్ పరిమితం కావటానికి అరాచక పాలనే కారణం -శాంతి భద్రతల గురించి ఎమ్మెల్యే జగన్ మాట్లాడటం విడ్డూరం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైసిపి అధినేత, ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి పాలనలో అరాచకం,దుర్మార్గం విలయ తాండవం చేశాయి. జగన్ నియంత పాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగి ప్రజలు …
Read More »జిల్లాలో 2100 ఎకరాలలో పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం
-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 25 -మూడు సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుంది -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో పొలములలో పండ్ల తోటల పెంపకం చేపట్టే ఆసక్తి కలిగిన సన్న, చిన్నకారు రైతులకు చేయూత నివ్వడం కోసం po ప్రస్తుత 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 2100 ఎకరములు లక్ష్యంగా నిర్ణయిచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి …
Read More »కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో యోగాంధ్ర
-యోగా సాధన ట్రయిల్ రన్ కు విశేష స్పందన -యోగా వృక్షాసన భంగిమ లో మానవ హారం -ఆదివారం ఉదయం బ్రిడ్జి లంకలో జిల్లా స్థాయి యోగాంధ్ర -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి – ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు కొవ్వూరు (తూర్పు గోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : సుందర గోదావరి తీరాన, ప్రభాత కిరణాల వెలుగులో, పక్షుల కిలకిల రావాలు, మనోహర ప్రకృతి దృశ్యాల మధ్య, ఆధ్యాత్మిక శోభ తో విరాజిల్లే కొవ్వూరు గోష్పాద క్షేత్రం విఐపి ఘాట్ లో …
Read More »యోగాంధ్ర లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి…
-యోగా అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : యోగా అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇందిరా మైదానం ఇండోర్ మల్టీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ …
Read More »మామిడి రైతులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటాం…
-రైతుదగ్గర చివరి మామిడికాయ వరకు కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది :*రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తిరుపతి /దామల చెరువు, నేటి పత్రిక ప్రజావార్త : మామిడి రైతులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని అలాగే మామిడి వినియోగం ఇంకా పెరగాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మామిడి రైతులు, మామిడి ప్యాక్టరి యజమానులు, ప్రాసెసింగ్ యూనిట్ లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారికి మామిడి కాయలు సీజన్ పూర్తి అయ్యే వరకు మామిడి కాయలను పూర్తిగా కోనేవిధంగా ప్రభుత్వం …
Read More »
Prajavartha Online Telugu News