-పిచ్చి పిచ్చి మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం -తలలు నరికేస్తాం… గొంతులు కోస్తాం అనే డైలాగ్స్ సినిమాల్లోనే బాగుంటాయ్ -అధికారం కోల్పోయినా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదు -అప్పుడు ఎలాంటి అరాచకాలు చేశారో ఇప్పుడూ అలానే చేస్తున్నారు -అధికార యంత్రాంగంపై బెదిరింపులకు దిగితే చట్టప్రకారం చర్యలు -చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాం -గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులుపడ్డారు -రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారు -ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారు -దివ్యాంగులకు పింఛన్లు, సామాజిక …
Read More »Daily Archives: June 23, 2025
పొలిటికల్ గవర్నెన్స్తోనే అభివృద్ధి
-అధికారులు-ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి -నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలదే.. -యోగాడే స్ఫూర్తితో ముందుకుసాగుదాం -మనందరి ఉమ్మడి టార్గెట్ 2029, 2047 -ఐఏఎస్లు ‘బంగారు కుటుంబాలు’ను దత్తత తీసుకోవాలి -‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు -ప్రజాప్రతినిధులు-అధికారులతో తొలిసారి వినూత్న సదస్సు -యోగాడే సక్సెస్ చేసిన అధికారులు, ఉద్యోగులకు సన్మానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పొలిటికల్ గవర్నెన్స్తోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. యోగా డే …
Read More »ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0(2025-2030) పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-వచ్చే ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నూతన పాలసీ -క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు -ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు నాణ్యత బెంచ్మార్క్, బ్రాండింగ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రక్షణ, అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై ముఖ్యమంత్రి సమీక్షించారు. నూతనంగా …
Read More »జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన
-ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ -దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు.. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు -హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి.. గోదావరికి నిత్యహారతి, ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా కడియం నర్సరీ, పర్యాటక కేంద్రంగా బ్రిడ్జిలంక, నిడదవోలు..ప్రఖ్యాత కోట సత్తెమ్మ ఆలయానికి సరికొత్త శోభ -ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి..తొలుత పుష్కర్ …
Read More »ఎంజేపీ ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -షూస్, నైట్ డ్రెస్ లు కూడా… -మంత్రి సవిత అధ్యక్షతన ఎంజేపీ విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశం -ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు దశలవారీగా టీజీటీ స్కేల్ వర్తింపు -బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటీకి శిక్షణ -2 స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు -బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంజేపీ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలురాష్ట్ర బీసీ …
Read More »రాజధానిలో మరో ఆరుసంస్థలకు భూకేటాయింపులు.
-గతంలో భూకేటాయింపులు చేసిన 4 సంస్థలకు కేటాయింపుల్లో మార్పులు. -రెండు సంస్థలకు కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం. -ఇప్పటివరకూ మొత్తం 74 సంస్థలకు భూకేటాయింపులు పూర్తి. -గత ప్రభుత్వ నిర్వాకంతో కొన్ని సంస్థలు భయపడి వెళ్లిపోయాయి. -మంత్రివర్గ ఉపసంఘం సమావేశం తర్వాత ప్రెస్ మీట్ లో మంత్రి నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ నిర్వాకం,మూడు రాజధానుల దెబ్బకు అమరావతి అంటే కొన్ని సంస్థలు భయపడి వెళ్లిపోయాయన్నారు మంత్రి నారాయణ.గతంలో భూకేటాయింపులు చేసిన సంస్థలు ఇప్పుడు సరిగా స్పందించడం లేదన్నారు…తాజాగా …
Read More »యోగా మన నిత్యజీవితంలో ఒక భాగం కావాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగా మన నిత్యజీవితంలో ఒక భాగం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం తెల్లవారుజామునే ఏపీ యోగసభ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ నగర్ లో గల ఉదయపు నడక మిత్రమండలి భవనంలో యోగా గురువులు మద్దాల చింతయ్య నేతృత్వంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల్లో జిల్లా కలెక్టర్ పాల్గొని సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత మే నెల 21 ఒకటవ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రా …
Read More »శిక్షణా కార్యక్రమాల ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనకు కృషి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు తగిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ ద్వారా వివిధ రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలు, ఎంఎస్ఎంఇ,సీడాప్ సంస్థలు సమన్వయంతో పని చేయనున్నాయి.సోమవారం రాష్ట సచివాలయంలో 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్,ఎంఎస్ఎంఇ చైర్మన్ శివ శంకర్,సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డిలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిందని ఏడాది కాలంలో రాష్ట్రానికి …
Read More »జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక భేష్
– ప్రణాళిక నవీకరణలో అధికార యంత్రాంగం కృషి ప్రశంసనీయం – విపత్తు నిర్వహణ సవరణ చట్టం-2025పై అవగాహన ముఖ్యం – చట్టంలో కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీ – ముందస్తు హెచ్చరికల వ్యవస్థలో మైలురాయిగా సచేత్ యాప్ – విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ – ప్రత్యేక సమావేశంలో ఎన్డీఎంఏ అధికారుల బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక అన్ని విధాలా బాగుందని.. ప్రణాళిక నవీకరణలో అధికార యంత్రాంగం కృషి ప్రశంసనీయమని …
Read More »ఎన్నికల గోదాము పటిష్టత, భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టండి
-రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల గోదాము భద్రత, పటిష్టతపై ప్రత్యేక దృష్టిపెట్టి, గోదాము నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఎన్నికల గోదాము సాధారణ తనిఖీలో భాగంగా సోమవారం విజయవాడ రూరల్ గొల్లపూడి వ్యవసాయ మార్కెట్యార్డులోని ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచే గోదామును రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్.. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లను …
Read More »
Prajavartha Online Telugu News