Breaking News

Daily Archives: June 4, 2025

AP to Distribute Energy-Efficient Induction Stoves in Anganwadi Centers on World Environment Day – June 05th

-Everything is set to start one of India’s the biggest Energy Efficiency distribution program of Energy Efficient Induction Stoves on the occasion of world Environment Day. -BEE Appreciates AP Govt and EESL Collaboration for Implementing NECP -National Recognition and Model for Other States -Leadership and Collaboration -A Greener, Healthier Future Vijayawada, Neti Patrika Prajavartha : Marking a significant step towards …

Read More »

ఆగస్ట్ 15 కల్లా 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత

-మరింత వేగవంతంగా ‘మార్గదర్శి’ నమోదు ప్రక్రియ -అధికారులకు లక్ష్యం నిర్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -రాజధాని భూసేకరణ పీ4కు కేస్ స్టడీగా పేర్కొన్న సీఎం -ఇప్పటివరకు 70 వేల కుటుంబాలకు పీ4 సాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జీరో పావర్టీ పీ4 లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని …

Read More »

ఇ-క్యాబినెట్ ఆమోదం తెల్పిన అంశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు … 01. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ: ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం మరియు ఆదివాసీ ప్రాంతాలకు ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం రూ.575.75 లక్షల వన్ టైమ్ సెట్లమెంట్‌కు మరియు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 533 నీటి …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో రైల్వే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ముంద‌డుగు

-ఎమ్మెల్యేల‌తో క‌లిసి డి.ఆర్.ఎమ్ తో ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌మావేశం -స‌మావేశంలో పాల్గొన్న‌ బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ -విజ‌య‌వాడ సెంట్ర‌ల్, ప‌శ్చిమ, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల ఆర్.యు.బి, ఆర్.ఓ.బి ల‌పై ప్ర‌స్తావ‌న‌ -రైల్వే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు ఆదేశాలిచ్చిన‌ డి.ఆర్.ఎమ్ -డి.ఆర్.ఎమ్.కి రైల్వే స‌మ‌స్య‌ల‌పై పోటోల‌తో స‌హా లెట‌ర్స్ అందించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్ర‌ల్, ప‌శ్చిమ, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న రైల్వే స‌మ‌స్య‌ల‌పై ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఎమ్మెల్యేలు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, వ‌సంత …

Read More »

ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్

-నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు….కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ -నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్య…..వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటన -జూన్ 4….ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు… -ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు… -అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు… -సైకో పాలనకు అంతం పలికి…..ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు… -ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని …

Read More »

కూటమి ప్రభుత్వం పై వెన్నుపోటు దినం కార్యక్రమంలో భారీ ర్యాలీ

-భవానీపురం వర్క్ షాపు రోడ్డు నాగయ్య హోటల్ సెంటర్ వద్ద నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు వైసిపి శ్రేణులతో భారీ ర్యాలీ  -ఎమ్మార్వోకు వినతిపత్రం అందచేసిన మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇన్ చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక 40వ డివిజన్ భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ నాగయ్య హోటల్ సెంటర్ వద్ద గల వైయస్ ఆర్ విగ్రహం వద్ద నుంచి మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం …

Read More »

పండగ కాదు ఈ ప్రభుత్వం సుద్ద దండగ… : తిరుపతి ఎంపీ

-సర్వేపల్లి నియోజకవర్గం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం మోస పూరిత హామీలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ, మిథున్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల …

Read More »

ప్రతి ఒక్కరూ నిత్య యోగా సాధన చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ నిత్య యోగా సాధన చేయాలని అప్పుడే యోగాంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుందని, ప్రభుత్వం నిర్దేశించిన ఆశయ సాధన సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలో గ్రాంట్ ట్రంక్ రోడ్డు లో 10 వ రోజు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, యోగ సాధనకు వచ్చిన …

Read More »

గృహ నిర్మాణ పురోగతి బాధ్యత ప్రత్యేక అధికారులదే ….

-జిల్లాలో పురోగతిలో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పై చర్యలకి సిఫార్సు చెయ్యండి -అదనపు ఆర్ధిక సహాయం విడుదల చేసిన ఇళ్ల స్టేజి కన్వర్షన్ పై దృష్టి పెట్టాలి -ఇంటి నిర్మాణం ప్రభుత్వం నిర్దేశించిన అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గృహ నిర్మాణ పనులు పురోగతి పై ప్రతి వారం సమీక్ష చేస్తున్నా, స్టేజి కన్వర్షన్ విధానంలో నిర్లిప్తత చూపడం విషయంలో ఉపేక్షించే ప్రసక్తి లేదని జిల్లా కలెక్టర్ పి. …

Read More »

తాడిపూడి ఇసుక స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన ఆర్డీవో

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచ్ లు వద్ద ఎటువంటి త్రవ్వకాలు , ఆ పాయింట్స్ నుంచి ఇసుక రవాణా కు సంబంధించి ఎటువంటి అనుమతులు , అక్టోబర్ 15 వ తేదీ వరకు నిషేధం అమలు చేస్తున్నట్లూ తెలిపారు. బుధవారం స్థానిక సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచ్ పాయింట్ ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ,నిషేధ సమయంలో డిసిల్టేషన్ అనుమతులు,  సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచ్ లు వద్ద కార్యకలాపాలను నిర్వహించడం …

Read More »