Breaking News

Daily Archives: June 12, 2025

బ్రిస్బేన్ లో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు

-ఎన్టీఆర్ భావజాలం, సిద్ధాంతాలు నేటికీ నిత్యనూతనం, అనుసరణీయం – టి.డి. జనార్థన్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో నేడు ఎన్నారై టిడిపీ, స్థానిక తెలుగు సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, తెలుగుదేశం మినిమహానాడు, సిబిఎన్ 75వ జన్మదినం’ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ అభిమానులతో పాటు ఇండియా నుండి నారా రోహిత్, మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, …

Read More »

సొంతమండలాల పరిధిలోనే బదిలీలు కల్పించాలి…

-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో కోరుకున్న వారిని మినహాయించి మిగిలిన వారిని అందరినీ సొంతమండలాల పరిధిలోనే బదిలీలు కల్పించాలి -ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు, బత్తుల.అంకమ్మరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయాల శాఖ జూన్ 12 గురువారం విడుదల చేసిన జి.ఒ.ఎం.యస్.నెంబర్ : 05 ప్రకారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సొంతమండలాలలో పని చేయడం కుదరదని,సొంత మండలం కాకుండా ఇతర మండలాలకు బదిలీ చేయాలనే నిబంధన పొందుపరచడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారనీ, …

Read More »

ఏలూరు రోడ్డు లో ఆధునీకరించిన షావమి షోరూమ్ ప్రారంభం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : షావమి సంస్థ ఉత్పత్తులన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా ఏలూరు రోడ్డు లోని మ్యూజియం రోడ్ చివర ఆధునీకరించిన షావమి షోరూమ్ ను నేడు ప్రారంభించారు. షావమి ఇండియా ప్రతినిధి కునాల్ ఈ సరికొత్త ఎక్స్క్లూజివ్ స్టోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షావమి ఇండియా ప్రతినిధి కునాల్ మాట్లాడుతూ సరికొత్త ఎక్సక్లూసివ్ స్టోర్ ను ప్రారంభించేందుకు విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్మార్ట్ ఫోన్ లకు షావమి గుర్తింపుపొందిందని అన్నారు. ఈ స్టోర్ లో స్మార్ట్ …

Read More »

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన ఇథియోఫియా ప్ర‌తినిధి బృందం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ను ఇథియోఫియా దేశానికి చెందిన ప్ర‌తినిధుల బృందం గురువారం సంద‌ర్శించింది. ఇథియోఫియా దేశ డిజిట‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ ఫైన్సాన్స్ ప్రోగ్రామ్ డైరెక్ట‌ర్ గిరుమ్ కెటెమా టెక్లెమారియం నేతృత్వంలో 10 మంది ప్ర‌తినిధుల బృందం అమ‌రావ‌తిలో ప‌ర్య‌టిస్తోంది. ఇందులో భాగంగా ఈ బృందం ఆర్టీజీఎస్‌ను సంద‌ర్శించింది. ఈ బృందానికి ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి స్వాగ‌తం ప‌లికారు. ఆర్టీజీఎస్ ప‌నితీరు గురించి ఆమె ఈ బృందానికి వివ‌రించారు. ప్ర‌భుత్వానికి, …

Read More »

67 లక్షల మంది విద్యార్ధులకు ‘తల్లికి వందనం’

-గత ప్రభుత్వం కంటే 24.65 లక్షల మందికి అదనంగా ఇస్తున్నాం -రూ.10,091 కోట్లు ఖర్చు…ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తాం. -కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలక హామీ అమలు చేస్తున్నాం -సుపరిపాలనలో మొదటి అడుగు వేశాం -రౌడీ మూకతో పొదిలి వెళ్లి జగన్ రౌడీయిజం చేశారు -రాక్షసుల మాదిరి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు -ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదు -నా మంచి తనమే ఇప్పటిదాకా చూశారు… అల్లర్లకు పాల్పడితే ఇక ఉపేక్షించను -మీడియా …

Read More »

ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభించాం

-మోడీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ -గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకువచ్చాం -దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం -బాబు సూపర్ సిక్స్ లో ‘తల్లికి వందనం’ హామీ నిలబెట్టుకున్నాం -ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ -సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి -ప్రజల ఆశలు నెరవేర్చే బాధ్యత మాపై ఉంది -కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

రేపటి సీఎం చంద్రబాబు విశాఖ టూర్ రద్దు

-అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో కార్యక్రమాలు రద్దుకు నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపు ఉదయం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ కార్యక్రమం రద్దు అయింది. అలాగే ప్రమాదం కారణంగా రేపటికి వాయిదా పడిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కూడా రద్దు అయింది.

Read More »

AP ఛాంబర్స్ మరియు లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రక్తదాన శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (AP ఛాంబర్స్) లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్‌తో కలిసి ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ సందర్భంగా జూన్ 14, 2025 శనివారం ‘రక్తదాన శిబిరం’ నిర్వహిస్తోంది. ఈ రక్తదాన శిబిరం జూన్ 14, 2025న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విజయవాడలోని M.G. రోడ్డులో ఉన్న AP ఛాంబర్స్ కార్యాలయంలో జరుగుతుంది. మరింత సమాచారం కోసం, దయచేసి AP ఛాంబర్స్ కార్యాలయాన్ని 0866 248 …

Read More »

స్కూల్ అసిస్టెంట్ గణితం నియామక పరీక్షకు 91.84 శాతం మంది హాజరు

-నెల్లూరు జిల్లాలో అత్యధికంగా హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీలో భాగంగా ఆరో రోజు నిర్వహించిన గణితం పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 39048 అభ్యర్థులకు గాను 35862 (91.84%) మంది హాజరయ్యారని మెగా డీఎస్సీ – 2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 117 పరీక్షా కేంద్రాల్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) గణితం పరీక్షకు 21825 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 20254 (92.80%)మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 92 కేంద్రాల్లో జరిగిన స్కూల్ …

Read More »

రైతులకు అన్నదాత సుఖీభవ , పి.యం.కిసాన్ పథకం అమలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ , పి.యం.కిసాన్ పథకం అమలు చేయుటకు సిద్ధమైనది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి 20 వేల రూపాయలు 3 విడతలలో ఆర్థిక సహాయం అందజేయనుంది. తిరుపతి జిల్లాలో 145360 రైతు కుటుంబాలను ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా గుర్తించడం జరిగింది. అర్హులైన వారి జాబితా ఆయా రైతు సేవా కేంద్రాల సిబ్బంది వద్ద అందుబాటులో ఉంటుంది. కావున రైతులు వారికి సంబంధించిన రైతు సేవా కేంద్రాల …

Read More »