-మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలపై వైసీపీ భజన బృందం, సైకో బ్యాచ్ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని మంత్రి గొట్టపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను అవమానించేలా మాట్లాడిన ఏ వ్యక్తినైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో స్థాపించిన సాక్షి మీడియాలో కూర్చుని చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళా లోకాన్నే తీవ్ర మనోవేదనకు గురి చేశాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు …
Read More »Daily Archives: June 7, 2025
జూన్ 20న కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు ఇచ్చిన రోజునే భూమిలేని కౌలురైతులు కూడా అమలు చేసి పెట్టుబడి సహాయాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎ. కాటమయ్య, పి. జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పి. యం.కిసాన్ తోపాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని కలిపి మూడు విడతల్లో అందజేస్తున్నామని మొదటి విడత జూన్ 20తేదీన ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వాస్తవంగా సాగులో ఉన్న కౌలు రైతులు మాత్రం అక్టోబర్లో ఇస్తున్నామని చెప్పటం …
Read More »సీఎం ఆదేశాలతో త్వరలోనే తూర్పుగోదావరి జిల్లాలో మూడు కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన
-రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి, రాజానగరంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన, బొమ్మూరు లో సైన్స్ మ్యూజియం ప్రారంభం -ఆయా కార్యక్రమాల ఏర్పాట్లపై విస్తృత చర్చ.. రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి దుర్గేష్ వెల్లడి -స్పష్టమైన కార్యాచరణతో ఆయా కార్యక్రమాలు విజయవంతం చేస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ -త్వరలోనే మూడు కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభం తేదీలు వెల్లడిస్తామని తెలిపిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో త్వరలోనే విద్యార్థులకు, పర్యాటకులకు, అటవీ …
Read More »మచిలీపట్నం బీచ్ కు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేస్తా..
-వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ ఫుట్బాల్, పారా గ్లైడింగ్, హేలీ రేడింగ్ తో పాటు సందర్శకులకు కనువిందు చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, దేశంలో విభిన్న ఆహార పదార్థాలు ఒకేచోట లభ్యం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది.. -మసూల ఫెస్ట్ విజయవంతం చేయటంలో కృషి చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, సందర్శకులకు ధన్యవాదాలు.. -పారా గ్లైడింగ్ ఎక్కినప్పుడు బీచ్ అందాలు మరింత శోభాయమానంగా కనిపించాయి.. -బీచ్ లో రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారులు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం.. -ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ తలెత్తకుండా …
Read More »జనసంద్రమైన మంగినపూడి సముద్ర తీరం..
-మసులా బీచ్ ఫెస్టివల్ 3వ రోజూ రెట్టించిన ఉత్సాహంతో పర్యాటకుల సందడి.. -వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, అమ్యూజ్మెంట్ రైడ్స్, సాంప్రదాయ హస్తకళల స్టాళ్లను పర్యాటకులు సందర్శించడంతో పెరిగిన రద్దీ.. -అధిక సంఖ్యలో బిర్యానీ, ఐస్ క్రీమ్ స్టాళ్లు.. మంగినపూడి బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : మసులా బీచ్ ఫెస్టివల్ కు గత రెండు రోజులుగా తరలి వస్తున్న అశేష పర్యాటకులతో మంగినపూడి బీచ్ సముద్ర తీరంలో మూడవ రోజూ శనివారం కోలాహాలం కొనసాగింది. వచ్చిన పర్యాటకులతో మంగినపూడి సముద్ర తీరం జనసంద్రాన్ని …
Read More »3వ రోజుకు జాతీయ సీ కయాకింగ్ & స్టాండ్ అప్ ఫెడ్లింగ్ చాంపియన్షిప్ -2025
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సీ కయాకింగ్ & స్టాండ్ అప్ ఫెడ్లింగ్ చాంపియన్షిప్ -2025 పోటీలు 3వ రోజుకు చేరుకున్నాయి కయాకింగ్ 500మీటర్ల అండర్ 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో సౌరవ్ సాహు, ద్వితీయ స్థానంలో రియాస్ ఖాన్, తృతీయ స్థానంలో మహమ్మద్ ఇర్ఫాన్ లు నిలిచారు. కయాకింగ్ 500మీటర్ల అండర్ 14 బాలికల విభాగంలో మన రాష్ట్రానికి చెందిన చరిత శ్రీ మొదటి స్థానంలో నిలిచింది, మహారాష్ట్ర కు చెందిన సాయి స్కిర్సాజు ద్వితీయ స్థానంలో నిలవగా, …
Read More »బందరులో పుట్టడం మనందరి అధృష్టం
-బందరు పోర్టును 2026 జూన్, జులైలో ప్రారంభిస్తాం -కొల్లు రవీంద్ర, మంత్రి, రాష్ట్ర గనులు, భూ గర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ నవాబుల కాలం నుంచి కొన్ని శతాబ్దాలుగా వెలుగొంది నటువంటి గడ్డ ఈ బందరు గడ్డ, ఇక్కడ పుట్టడం మనందరి అదృష్టం అని అందుకు ఒకసారి గట్టిగా భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేద్దామని రాష్ట్ర గనులు, భూ గర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మసులా బీచ్ లో ఏర్పాటు …
Read More »ఎన్టీఆర్ స్ఫూర్తి, కీర్తి, సిద్ధాంతాలు అజరామరం
-2024లో టీడీపీ గెలుపులో ఎన్నారైల కృషి మరువలేనిది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలలో ఒకటైన మెల్బోర్న్ నగరంలో ‘ఎన్నారై తెలుగుదేశం, స్ధానిక తెలుగు సాంస్కృతిక సంస్థ’ల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక వేలాదిమంది ఆహతుల మధ్య ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు కల్చరల్ ప్రోగ్రామ్స్ హైలైట్గా నిలిచాయి. స్ధానిక కళాకారులు ఎన్టీఆర్, బాలకృష్ణ చిత్రాల పాటలు పాడి అందర్నీ అలరించారు. ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని ‘చిత్రంభళావిచిత్రం’ పాటకు ‘రూప’ అనే నృత్యకారిణి అద్భుతంగా నర్తించారు. …
Read More »విజయవాడ పశ్చిమ లో ఘనంగా బక్రీద్ వేడుకలు
-వెళ్లి విరిసిన మతసామరస్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమ ఎమ్మెల్యే కోలుకోవాలని ముస్లిం , మైనారిటీ సోదరులు పాల్గొన్న ఏపీ బీజేపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ త్యాగాలకు ప్రతికగా నిలుస్తుందని బీజేపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ అన్నారు. బీజేపీ …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరిను పరామర్శించిన ప్రముఖులు
-ఎమ్మెల్యే సుజనా చౌదరిను పరామర్శించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు, మాజీ పార్లమెంటు సభ్యులు బాడిగ రామకృష్ణ, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ ( సుజనా చౌదరి) కు ప్రముఖుల పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడచిన మే నెలలో సుజనా ప్రమాదవశాత్తు గాయపడగా కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు హైదరాబాదులోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే . ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న …
Read More »
Prajavartha Online Telugu News