-ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు -ఒలంపిక్, కామన్ వెల్త్ క్రీడల్లో యోగాను ప్రవేశపెట్టేలా ప్రధాని చొరవ చూపాలి -22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేపట్టి గిన్నిస్ రికార్డు సృష్టించారు -11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని విశాఖలో జరుపుకోవడం ఏపీకి దక్కిన గౌరవం -ఇకపై యోగా మన జీవన విధానం కావాలి -యోగా డే గ్రాండ్ సక్సెస్.. సత్తా చాటారు -విశాఖలో నిర్వహించిన యోగాడేలో సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »Daily Archives: June 21, 2025
యోగా డే సూపర్ హిట్
-ప్రజల సహకారంతో గ్రాండ్ సక్సెస్ అయింది -విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే అవకాశమిచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు -నాడు దీపావళి వద్దంటే మానేశారు…నేడు యోగాడేకి రమ్మంటే తరలి వచ్చారు -రోజూ గంట పాటు యోగా చేయండి.. ఆరోగ్యం కోసం చేసే ఖర్చులు ఉండవు -సూర్య నమస్కారం చేసి గిన్నీస్ రికార్డు సాధించిన గిరిజన విద్యార్థులను అభినందిస్తున్నా -ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి రాదు -రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ సమానంగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నాం -విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -కార్యక్రమం విజయవంతం …
Read More »ప్రపంచ యోగా దినోత్సవం… భారతావనికి దక్కిన గౌరవం
-యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వవ్యాప్తం చేశారు -‘యోగా.. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ థీమ్ ను మనందరం ముందుకు తీసుకెళ్దాం -ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు -విశాఖలోని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గౌరవమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రుగ్వేదం యోగా విశిష్టతను, గొప్పదనాన్ని చెబితే … దానిని ప్రధాని నరేంద్ర …
Read More »మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనబోతున్న పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధురైలో నిర్వహించనున్న మురుగ భక్తర్గళ్ మానాడు (సమ్మేళనం)లో జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం మధురైలోని అమ్మ తిడల్ ప్రాంగణంలో ఈ మానాడు కార్యక్రమం ఏర్పాటైంది. హిందూ మున్నాని సంస్థ మురుగ భక్తర్గళ్ మానాడును నిర్వహిస్తుంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ ఆదివారం మధురై చేరుకొని మీనాక్షీ సుందరేశ్వర ఆలయాన్ని, …
Read More »ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదకారి యోగా…
-మేరా యువ భారత్ – పశ్చిమ గోదావరి జిల్లా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని, తద్వారా దేశ ప్రగతి సాధించగలమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి. సూర్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఏలూరు వారి ఆదేశాల మేరకు నవజ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెనుగొండ లోని రెడ్డి కళ్యాణ మండపం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడింది. …
Read More »ఎనికేపాడు శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ ఫర్ ఉమెన్స్ కళాశాలలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యెగా కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మైభారత్ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యెగా అనే కార్యక్రమంను గన్నవరం నియోజకవర్గం ఎనికేపాడులొని శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ ఫర్ ఉమెన్స్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కే పద్మలత మాట్లాడుతూ యోగా అనేది దైనందిన జీవితంలో ఎంతో అవసరమని యోగా అనేది ఆరోగ్యప్రదాయని ప్రతి ఒక్కరి యోగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా …
Read More »ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్ధ, న్యూ రాజీవ్ నగర్, పాయకాపురం, విజయవాడ, సి.సి.ఆర్.ఎ.యస్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యములో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, 21.05.2025 నుండి వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్టుగా ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్, డా. బి. వెంకటేశ్వర్లు తెలిపారు. “Yoga for One Earth, Yoga for One Health” అనే ఈ ఏడాది నినాదానికి అనుగుణంగా, యోగా ద్వారా శారీరక, …
Read More »యోగాంధ్ర-2025 విజయవంతం కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
-యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రజల సహకారంతో విజయవంతం కావడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. యోగాంధ్ర – 2025 (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుండి జూన్ 21 ప్రపంచ యోగ దినోత్సవం వరకు నెల రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న …
Read More »రాష్ట్ర హైకోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర హైకోర్టులో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయాధికారులు, న్యాయవాదులు మరియు హైకోర్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా హైకోర్టు పని వేళలు ముగుస్తున్న సమయంలో వీరంతా పలు రకాల యోగసనాలను …
Read More »యోగాని జీవన విధానంగా మార్చుకోవాలి
-భారత సంస్కృతిని, పరంపరను తెలియజేసే యోగాసనాలను అందరూ ప్రతిరోజు అభ్యాసం చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ -అనంతపురం పిటిసి గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, తదితరులు.. అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నుంచి శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా …
Read More »
Prajavartha Online Telugu News