Breaking News

Daily Archives: June 10, 2025

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో వేగంగా విచారణ పూర్తి చేయాలని ఆదేశం -పక్కాగా ఆధారాల సేకరణతో నిర్ధిష్ట సమయంలో కఠిన శిక్షలు పడేలా చూడాలన్న సీఎం -పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నా…గంజాయి బ్యాచ్ ఆట కట్టించాలన్న ముఖ్యమంత్రి -రెండు ఘటనల్లో దర్యాప్తు, చర్యల వివరాలను సిఎంకు వివరించిన డీజీపీ, ఉన్నతాధికారులు -ఆడబిడ్డలపై చేయి వేయాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో తీసుకురావాలన్ని సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన రెండు ఘటలపై …

Read More »

తుఫాను ముప్పు తప్పేలా ముందుగానే సాగునీరు

-ఖరీఫ్ పంట ప్రణాళిక పక్కాగా అమలు -365 రోజుల్లో 3 పంటలు పండించేలా చర్యలు -నరేగా నిధులతో వరిపొలాల గట్లు వెడల్పు… అంతరపంటలతో అధిక లాభాలు -35 లక్షల మెట్రిక్ టన్నులకు ఎరువుల వినియోగం తగ్గాలి -వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకు అనుగుణంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ …

Read More »

మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన

-ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ లను పరిశీలించిన మంత్రి టీం -మహారాష్ట్ర లోని పింప్రీ చించ్ వాడ లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సందర్శన -లక్నో లో ఘన వ్యర్థాల నిర్వహణ పరిశీలన -ఏపీని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చడంలో భాగంగా పలు ప్రాంతాల సందర్శన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తుంది…ముఖ్యంగా పట్టణాలు,నగరాల్లో ప్రతి రోజూ వచ్చే ఘన,ద్రవ వ్యర్థాల నిర్వహణ ను సమర్థవంతంగా …

Read More »

రైతులకు అధిక దిగుబడులు సాధించే విధిగా వ్యవసాయ అధికారులు సలహాలు ఇవ్వాలి

-రైతులకు సకాలంలో నాణ్యమైన వేరుశనగ విత్తనం పంపిణీ -పెడపల్లి లో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ గారు..! -సూపర్ సిక్స్ పథకాలు సక్రంగా అమలు చేయుచున్నాము -మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పెడపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు రైతులకు అందజేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ …

Read More »

వెనుకబడిన తరగతుల నుండి కొన్ని కులాల తొలగింపు అంశంపై జరిగిన బహిరంగ విచారణలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించబడిన బహిరంగ విచారణ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్  పాల్గొన్నారు. ఈ విచారణలో వెనుకబడిన తరగతుల జాబితాలోని కొన్ని కులాలను తొలగించాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ…వెనుకబడిన తరగతుల హక్కులను పరిరక్షించటం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నామని, అన్యాయం జరగకుండా, సమగ్ర సమాచార ఆధారంగా, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ …

Read More »

యోగాతో శ్రమ జీవులు మమేకం

-వేలాదిమంది ఉపాధి వేతనదారులతో భారీ ప్రదర్శన -చిరుజల్లుల మధ్యే పూర్తయిన యోగాంధ్ర రాష్ట్ర కార్యక్రమం -ప్ర‌తీఒక్క‌రికీ ఆరోగ్యం-యోగాంధ్ర ల‌క్ష్యం -జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్‌ ఎస్‌.కోట‌, (విజ‌య‌న‌గ‌రం), నేటి పత్రిక ప్రజావార్త : ప‌లుగు, పార ప‌ట్టుకొని మ‌ట్టిని త‌వ్వే ఆ శ్రమ జీవుల చేతులు యోగా కోసం పైకి లేచాయి. నిత్యం భూమిని న‌మ్ముకొని కాయ‌క‌ష్టం చేసే ఆ దేహాలు నేల‌పై కూర్చొని యోగాస‌నాల‌తో చైత‌న్య‌వంత‌మ‌య్యాయి. వారి ఉఛ్వాస నిశ్వాసాలు ఓంకార నాదంతో ప్ర‌తిధ్వ‌నించాయి. ఓవైపు చిరుజ‌ల్లులు కురుస్తున్నా..మొక్క‌వోని దీక్ష‌తో వారంతా …

Read More »

అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్ల సమస్యలు తదితర అంశాలపై సంయుక్త సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు మేరకు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ చేపట్టాలని, ప్రమాణాల మేరకు జరగని పనులకు బిల్లుల చెల్లింపు చేపట్టబోమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారితో కలిసి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్ల సమస్యలు తదితర అంశాలపై సంయుక్త సమావేశం జరిగింది. ఈ …

Read More »

నూతన రోడ్ల నిర్మాణంకు ముందే డ్రైన్లు నిర్మాణం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతన రోడ్ల నిర్మాణంకు ముందే డ్రైన్లు నిర్మాణం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ ఏటుకూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైన్లు నిర్మాణం చేయకుండా రోడ్లు ఏర్పాటు చేయడం వలన వర్షాలకు రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు. తప్పనిసరిగా డ్రైన్ నిర్మాణం అనంతరమే రోడ్ల ఏర్పాటుకు …

Read More »

ప్రగతి పథంలో పిఠాపురం నియోజక వర్గం

-పవన్ కల్యాణ్  బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో రూ. 308 కోట్ల అభివృద్ధి పనులు -పిఠాపురం పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం -విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి -పల్లె పండగ ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ -రైతులకు అండగా మినీ గోకులాలు, వ్యవసాయ పరికరాలు -టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు -శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు -పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు -దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా అడుగులు వేస్తున్న పిఠాపురం -ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప …

Read More »

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

నాయుడుపేట, నేటి పత్రిక ప్రజావార్త : సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో,  ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించినది. ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని , అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ,ఆధ్వర్యంలో  డా.నెలవల విజయశ్రీ, శాసనసభ్యులు, సూళ్లూరుపేట నియోజకవర్గం వారి యొక్క సహాయ సహకారాలతో మరియు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, సహకారం మరియు అధ్యక్షతన నాయుడుపేట నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఈ …

Read More »