అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధురై చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నంవమధురై విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడు లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. బిజెపి తమిళనాడు రాష్ట్ర …
Read More »Daily Archives: June 22, 2025
వేల్ మురుగ.. వెట్రి మురుగా.. ఙ్ఞాన మురుగా.. శరణం శరణం
-మురుగన్ భక్తులతో కలసి స్కంధ షష్టి కవచ పారాయణం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -లక్షలాది మంది ఏక గళమై స్కంధ షష్టి కవచ పారాయణం -20 నిమిషాలపాటు సుబ్రహ్మణ్య భక్తులతో కలసి పారాయణం చేసిన పవన్ కళ్యాణ్ గారు -పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించిన సాధు పుంగవులు -వేలాయుధం బహూకరించిన హిందూ మున్నాని సంస్థ -భక్త జన సంద్రంగా మధురై మురుగ భక్తర్గళ్ మానాడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మధురై మీనాక్షి అమ్మ సాక్షిగా లక్షలాది మంది మురుగన్ …
Read More »హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాము
-అంతా ఏకమైతే మార్పు కచ్చితంగా వస్తుంది -ధర్మ పరిరక్షణ కోసం మురుగన్ తోడుగా ముందుకు వెళ్దాం -హిందూ ధర్మ వ్యతిరేకులకు కొందరి మద్దతు శోచనీయం -విజభన ఆలోచనలున్న వారు చాలా ప్రమాదకరం -లౌకిక వాదం ముసుగులో హిందూ ధర్మాన్ని దూషించడం సరికాదు -ఏథెన్స్ కంటే పురాతనమైన మధురైకు రావడం అదృష్టం -మధురైలో మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘సజ్జనుడికి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. …
Read More »“ఆరోగ్య” యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ హాస్పటల్ ప్రారంభం
-ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్ హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి ప్రాంతాన్ని మెడికల్ హబ్ గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. విజయవాడకు మరిన్ని హాస్పటల్స్ రావాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. విజయవాడ సూర్యారావు పేట ప్రకాశం రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్. సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కేశినేని …
Read More »నేడు అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం-పూర్తయిన ఏర్పాట్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట రాష్ట్ర సచివాలయం వెనుక వైపు సోమవారం సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు,వివిధ శాఖల కార్యదర్శులు,శాఖాధి పతులు,జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు,కూటమి నేతలు ఎంపి,ఎంఎల్ఏ,ఎంఎల్సిలు తదితరులు పెద్ద ఎత్తున ఈకార్యక్రమంలో పాల్గోనున్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా ఏడాది కాలంలో …
Read More »సుపరిపాలనలో తొలి అడుగు…ఏడాది పాలనపై రేపు కూటమి ప్రభుత్వం సమావేశం
-అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు హాజరు -ఏడాది సంక్షేమంపై సమీక్ష…..అభివృద్ధిపై అవలోకనం…భవిష్యత్ పై కార్యాచరణ -తొలి ఏడాది ప్రోగ్రెస్ వివరించి….రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం -సమస్త అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా పై “సుపరిపాలనలో తొలి అడుగు” పేరిట ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ఈ …
Read More »డీఎస్సీ పీజీటీ బోటనీ, జువాలజీ కీ విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీ నిర్వహణలో భాగంగా ఈ నెల 14న జరిగిన పీజీటీ (నాన్ లాంగ్వేజ్) బోటనీ (ఇంగ్లీషు మీడియం), 17న జరిగిన , పీజీటీ (నాన్ లాంగ్వేజ్) జువాలజీ ఇంగ్లీషు మీడియం పరీక్షలకు సంబంధించిన ‘ప్రాథమిక కీ’, మెగా డీఎస్సీ apdsc.apcfss.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుండి వీటి రెస్పాన్స్ షీట్ లు అభ్యర్థుల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. …
Read More »మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్లో ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమ ఆదేశానుసారం మహిళా గృహిణిలకు మ్యూజికల్ చైర్, కబడ్డీ మొదలైన ఆటల పోటీలు నిర్వహించటం జరిగింది. భార్యగా, తల్లిగా ఇంటిని దిద్దె ఇల్లాలిగా ఎన్నో బాధ్యతలు తీసుకుంటున్న మహిళలకు మైండ్ రిలీఫ్ కోసం డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటపల్లి విజయ కుమారి ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ కమిటీ …
Read More »వైయస్ ఆర్ సిపి యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి
-జూన్ 23న ధర్నా చౌక్`వద్ద వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం -నిరుద్యోగులతో కలిసి డిమాండ్లతో కలెక్టర్లకు వినతిపత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు ఆదివారం నాడు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 23 వ తేదీన వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిర్వహించనున్న యువత పోరు పోస్టర్ ను యువజన విభాగ నాయకులతో కలిసి మాజీ …
Read More »
Prajavartha Online Telugu News