-రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై ఆగ్రహం -ఈ అరాచకాలు ఏంటి? మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా? -దాడులకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోండి -డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్… లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి …
Read More »Daily Archives: June 11, 2025
విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి…
-కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు సూచన -విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనం డిజైన్లు విభిన్నంగా ఉండాలి -విజయవాడ విమానాశ్రయ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష -నిర్దేశిత గడువులోగా టెర్మినల్ భవనం పూర్తి చేయాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ …
Read More »సూపర్ సిక్స్ హామీల్లో మరో ముఖ్య పథకానికి గ్రీన్ సిగ్నల్
-ప్రతి విద్యార్థి తల్లికి కానుకగా ‘తల్లికి వందనం’. -67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు -తల్లుల ఖాతాల్లో రేపే రూ.8,745 కోట్లు జమ -పథకం అమలుపై సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల హామీల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో పథకం అమలు, విధివిధానాలపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్, పయ్యావుల కేశవ్, అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా …
Read More »10 రోజులు ముందుగానే లక్ష్యాన్ని దాటిన యోగాంధ్ర
-2 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న యోగాభిలాషులు -ప్రజా స్పందనపై హర్షం వెలిబుచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ఠ్ర ప్రజల్లో యోగాభ్యాసం పట్ల అవగాహనను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమం 10 రోజులు ముందుగానే నిర్దేశించిన లక్ష్యాలను దాటి ముందుకు సాగుతోంది. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మే 31న యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే ప్రధాన కార్యక్రమంతో పాటు …
Read More »ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శప్రాయం
-హిమాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కితాబు అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరు ఆదర్శప్రాయంగా ఉందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా కొనియాడారు. బుధవారం ఆయన సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ ఆయనకు సాదర స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనిచేస్తున్న తీరు గురించి వివరించారు. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ అనే వ్యవస్థ ఏర్పాటు …
Read More »సిఎస్ తో భేటీ అయిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేన బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో భేటీ అయ్యారు.ఈసందర్భంగా ఇరువురు సిఎస్ లు పలు అంశాలకు సంబంధించి చర్చించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధికశాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్ పాల్గొన్నారు.
Read More »నాలా చట్టం రద్దు
-ట్యాక్స్ కూడా తగ్గింపు -ముసాయిదా ప్రతిపాదనల రూపకల్పనకు ఆదేశాలు -మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్(కన్వర్షన్ ఆప్ నాన్ అగ్రికల్చరల్ పర్ససెస్) యాక్ట్ 2006ను రద్దు చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ర్ట ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు భూములను మార్పిడి చేసుకునేందుకు నాలా చట్టం వల్ల ఇప్పటి వరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన …
Read More »జనార్ధనావరంలో నాగలితో పొలందున్ని ఏరువాక పౌర్ణిమ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి..
-కర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి.. -జిల్లాలో రూ. 3.05 కోట్లతో 875 మంది రైతులకు వ్యవసాయ అధునిక పరికరాలు… -జిల్లాలో రూ.3.2 కోట్ల విలువైన డ్రోన్లు అందజేశాం.. ఏలూరు/నూజివీడు/చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో జిల్లాలో రూ. 3.05 కోట్లతో 875 మంది రైతులకు వ్యవసాయ అధునిక పరికరాలు అందించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. బుధవారం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో నాగలితో పొలం దున్ని ఏరువాక పౌర్ణమి …
Read More »రహదారులు అభివృద్ధికి చిహ్నాలు… : మంత్రి కొలుసు పార్ధసారధి
ఏలూరు/నూజివీడు/చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. బుధవారం జనార్దనవరం గ్రామంలో నాబార్డు నిధులు రూ. 2 కోట్లతో చేపట్టనున్న జనార్ధనవరం-తుమ్మగూడెం రహదారి పునర్నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరిగాయా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా రోడ్లు అభివృద్ధి పనులు …
Read More »గృహస్థాయిలో సౌరశక్తి విస్తరణకు నాబార్డ్ ఆధ్వర్యంలో ప్రేరణాత్మక సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ మరియు పట్టణ గృహాల్లో సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలను విస్తృతంగా ప్రవేశపెట్టే దిశగా, నాబార్డ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక జాతీయ స్థాయి అవగాహన మరియు పరస్పర అనుసంధాన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నాబార్డ్ ప్రధాన కార్యాలయం, ఆరు ప్రాంతీయ కార్యాలయాల అధికారులు, ప్రముఖ బ్యాంకులు, టాటా సోలార్, కేపిఎంజి, సౌర పరికర సరఫరాదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ ఎం ఆర్ గోపాల్ మాట్లాడుతూ, సౌర రూఫ్టాప్ …
Read More »
Prajavartha Online Telugu News