Breaking News

Daily Archives: June 25, 2025

APTDC to Ink Major EV and Tourism MoUs at Tech Conclave

-Rs. 10,000 Cr Investments, EV Infra push to be announced. -Govt. Aims to making AP, a Global Tourist Destination -CM Sets a target of 20 percent growth rate for the Tourism Sector – Spl CS Ajay Jain -Spl CS urged BEE to provide Technical Support for making AP Tourism, as the Best Energy Efficient Utility in India Vijayawada, Neti Pathrika …

Read More »

పీ4లో మార్గదర్శుల సంఖ్య పెంచాలి

-ఎన్ఆర్ఐల భాగస్వామ్యం పెంచేందుకు విదేశాల్లో పీ4 సలహాదారుల నియామకం -ఎంపికైన బంగారు కుటుంబాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వే -మంచి ఫలితాలు చూపిన మార్గదర్శులకు గుర్తింపు, గౌరవం -పీ4పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన పీ4 విధానంపై అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మార్గదర్శుల గుర్తింపు, బంగారు కుటుంబాల ఎంపిక అంశాలపై సిఎం సమీక్షించారు. పీ4 విధానంలో మేలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,15,771 బంగారు కుటుంబాలను …

Read More »

వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రొత్సాహకాలు

-రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి…మీరూ అభివృద్ధి చెందండి -ధనికులు-పేదల మధ్య అసమానతలు తొలగించడమే లక్ష్యం -ఫిక్కి జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రొత్సాహకాలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఫిక్కి జాతీయ కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ఫిక్కి ప్రతినిధులకు.. సమావేశానికి హాజరైన వివిధ కంపెనీలకు చెందిన యాజమాన్యాలకు సీఎం వివరించారు. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏయే రంగాలపై …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబుతో నాస్కామ్ ప్రతినిధుల భేటీ

-ఐటీ, సేవల రంగంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐటీ, సేవల రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకునేలా… పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాస్కామ్ (National Association of Software and Service Companies) ప్రతినిధులను ఆహ్వానించారు. ఐటీ, సేవల రంగంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన నాస్కామ్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ …

Read More »

భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ఎమర్జెన్సీ

-ప్రజాస్వామ్యంలో అహంకారం, నియంతృత్వ పోకడలు చెల్లవ్ -స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ మూలాలను ఎవరూ విస్మరించకూడదు -పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే- పాలకులు ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన ఒక కేస్ స్టడీ -కూటమిగా మూడు పార్టీలు కలిసి ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగు వేశాం -సీఎం నారా చంద్రబాబు నాయుడు -తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతి

-2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు దేశానికి దిక్సూచిగా అమరావతి క్యాంటం వ్యాలీ పార్క్ -కర్టైన్ రైజర్ కార్యక్రమంలో క్వాంటం టెక్నాలజీ నిపుణుల అభిప్రాయం -జూన్ 30 తేదీన అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై వర్క్ షాప్ -నేషనల్ వర్క్ షాప్ లో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాధాన్యాలను అవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఉన్న అవకాశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ …

Read More »

ప్రగతి అంశాలపై ప్రధానమంత్రి వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్ సంబంధిత ఫిర్యాదులు,ఆయుష్మాన్ భారత్ హెల్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్(పియం-అభియాన్),5th స్ట్రీమ్ అల్యూమినియ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు తదితర ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కేబినెట్ కార్యదర్శి డా.టివి సోమనాధన్ తో కలిసి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ వివిధ ప్రగతి ప్రాజెక్టులు, పధకాలను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని …

Read More »

క్రైస్తవ మైనారిటీల అభివృద్ధికి చర్యలు

-మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత -రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -పాస్టర్లకు గౌరవ వేతనం రూ. 30 కోట్లు చెల్లింపు పై మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఐక్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఇందులో భాగంగానే క్రైస్తవ మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడంతో …

Read More »

పిజిఆర్ఎస్ పెండింగ్ వినతులపై దృష్టి సారించండి

-మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పిజిఆర్ఎస్ పెండింగ్ వినతులపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులతో డిఆర్ఓ నరసింహులుతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల …

Read More »

కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ ను నున్న కు తరలించాలని వినతి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ,కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ ను నున్న మ్యాంగో మార్కెట్ ప్రాంతానికి తరలించాలని పండ్ల వ్యాపారస్తులు కోరుతున్నారు. భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ , బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ ను కలిసి పండ్ల వ్యాపారస్తులు బుధవారం వినతి పత్రం అందించారు. యాభై ఏళ్ల క్రితం ఈ పండ్ల మార్కెట్ కాళేశ్వరరావు మార్కెట్ లో కలిసి ఉండేది అప్పట్లో ఏర్పడిన రద్దీ కారణంగా …

Read More »