Breaking News

Daily Archives: June 6, 2025

కృష్ణా-గోదావరి డెల్టాకు తక్షణం నీరివ్వండి

-తుఫాన్లు ముప్పు తప్పేలా పంట కాలం ముందుకు జరగాలి -శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్-వాటర్ మేనేజ్మెంట్ -365 రోజులు పంటలతో పచ్చగా ఉండాలి -జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -బుడమేరులో పూడిక తొలిగించాలని అధికారులకు సీఎం ఆదేశం -పిజియో మీటర్లు, సెన్షర్ల కొనుగోలుకు రూ.30 కోట్లు కేటాయింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్లు కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు …

Read More »

8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’

-2032 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎకానమీ -మూలపేట – కాకినాడ మధ్య బీచ్ రహదారి అభివృద్ధి -మరో ముంబైలా విశాఖను తీర్చిదిద్దేలా ప్రణాళికల అమలు -20 లక్షల మందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కార్యాచరణ -నీతి ఆయోగ్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్‌కు గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని… 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి …

Read More »

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్దనున్న నాసిన్ కేంద్రంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని శుక్రవారం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వకంగా కలిసి నంది విగ్రహాన్ని, పుష్పగుచ్చంను అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి …

Read More »

త్యాగానికి ప్రతీక బక్రీద్‌.

-పండుగ శుభాకాంక్షలు తెలిపిన అబ్దుల్ అజీజ్. -రాష్ట్ర ప్రజలందరికీ అల్లాహ్‌ ఆశీస్సులుండాలని కాంక్ష. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బక్రీద్‌ పండుగ త్యాగానికి ప్రతీక అని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండడమే ఈ పండుగ ఇచ్చే సందేశమన్నారు. శనివారం బక్రీద్‌ నేపథ్యంలో ముస్లిం లకు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బక్రీద్‌ పర్వదినం రోజున ఖుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. …

Read More »

పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రూ.50 లక్షల ఆర్థిక సాయం

-కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి స్వయంగా చెక్కు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ -మధుసూదన్ కూతురుకి, కొడుకుకి చెరో రూ.22.50 లక్షలు, తల్లిదండ్రులకు రూ. 5 లక్షలు అందజేత -మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ..జనసేనాని పవన్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వెల్లడి -మధుసూదన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన మంత్రి దుర్గేష్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : మే నెలలో జమ్ముకశ్మీర్ లో విహారయాత్రకు వెళ్లి పహల్గాం ఉగ్రదాడిలో మృతి …

Read More »

ఖరీఫ్ పంట తుఫాను బారిన పడకుండా ముందుగానే సాగుకు నీరు

-ఈ ఏడాది చివరి కల్లా పోలవరం డయాప్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలి -పోలవరం ప్రాజక్టు నిర్మాణ పనులపై సంతృప్తిని వ్యక్తం చేసిన సి.ఎం. -పోలవరం-బనకచర్ల డిపిఆర్ ను సకాలంలో రూపొందించి, భూసేకరణకు అధికారులు సిద్దం కావాలి -వెలిగొండ స్టేజ్ 1 పనులు 2026 జూన్ కల్లా పూర్తి కావాలి -జలవనరుల శాఖ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరిఫ్ పంట తుఫాను బారిన పడకుండా …

Read More »

యోగా నిత్య‌జీవితంలో భాగం కావాలి

-జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ -స‌ముద్ర‌తీరంలో భారీ యోగా ప్ర‌ద‌ర్శ‌న‌ -కిట‌కిట‌లాడిన చింత‌ప‌ల్లి బీచ్‌ పూస‌పాటిరేగ‌, (విజ‌య‌న‌గ‌రం), నేటి పత్రిక ప్రజావార్త : శారీక‌, మాన‌సిక ఆరోగ్యం కోసం ప్ర‌తీఒక్క‌రూ యోగా అల‌వ‌ర్చుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ కోరారు. ప్ర‌తీవ్య‌క్తి నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో భాగంగా, ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం చింత‌ప‌ల్లి స‌ముద్ర తీరంలో శుక్ర‌వారం ఉద‌యం భారీ యోగా ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. వంద‌లాదిమంది ఈ కార్య‌క్ర‌మానికి …

Read More »

అన్న క్యాంటీల్లో శని, ఆదివారాలలో ఆహారం అందుబాటులో ఉండదు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7, 8 తేదీల్లో బక్రీద్ పండుగ, ఆదివారం వరుసగా వచ్చినందున, సెంట్రల్ వంటశాలను శుభ్ర పరచడం, సర్వీసింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు అన్నా క్యాంటీన్లను మూసివేస్తున్నారని, తిరిగి సోమవారం క్యాంటీన్లు యధావిధిగా అందుబాటులో ఉంటాయని అక్షయ పాత్ర ప్రతినిధులు తెలిపారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్షయ పాత్ర సెంట్రల్ వంటశాలను శుభ్ర పరచడం, సర్వీసింగ్ చేస్తున్నందున గుంటూరు …

Read More »

అందుబాటులోకి గుడ్డ సంచులను అందించేలా ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్లు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా రూ.20కే నాణ్యమైన గుడ్డ సంచులను అందించేలా ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చామని, అలాగే ప్రజలు తమ ఇళ్లల్లో ఉండే ప్లాస్టిక్ వ్యర్ధాలను 1కేజీ ఇస్తే గాంధీ పార్క్ లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని సదరు అవకాశాలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకొని పర్యావరణ హిత, క్లీన్ గుంటూరు సాధనలో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శుక్రవారం కమిషనర్ గాంధీ పార్క్ …

Read More »

త్రాగునీటి సరఫరాలో ఇంజినీరింగ్ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ త్రాగునీటి సరఫరాలో ఇంజినీరింగ్ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అనధికారికంగా త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా తరలించడం గమనించి, గతంలో హెచ్చరించినా పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఏఈ రవి కిరణ్ ని సరెండర్ చేయాలని, రిజర్వాయర్ సిబ్బంది శేషయ్య, నాగరాజులను విధుల నుండి …

Read More »