Breaking News

Daily Archives: June 17, 2025

సర్క్యులర్ ఎకానమీపై త్వరలో నూతన పాలసీ

-ఏడాదిలోగా రాష్ట్రంలో 3 ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ -అక్టోబర్ 2 నుంచి 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం -87 పట్ణణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంట్లర్లు -వ్యర్ధాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి ‘స్వచ్ఛత’ అవార్డులు -‘సర్క్యులర్ ఎకానమీ’పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా… రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మొదటగా రాష్ట్రంలోని 3 …

Read More »

సంక్షేమానికి వనరులు లభ్యత పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలి

-ఆర్థిక సుస్థిరత కోసం సేవల రంగంపై దృష్టి పెట్టండి -ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై విభిన్న మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ -తలసరి ఆదాయంలో ఏడాదిలో మెరుగైన ఫలితాలు మంచి పరిణామం -ప్రభుత్వ శాఖలకు మార్గ నిర్దేశం చేయడంలో ప్రణాళిక విభాగం కీలక పాత్ర పోషించాలి -ప్రణాళికా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి …

Read More »

కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటన….పిల్లల చదువుకు హామీ -అన్ని విధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సిఎం భరోసా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా ,కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె …

Read More »

తోతాపూరి మామిడి గిట్టుబాటు ధరగా కి.లో రూ.12/- గా ప్రభుత్వం నిర్ణయిచ్చింది…

-టోకెన్ పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది -జిల్లాలోని మామిడి రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని తోతాపూరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సాయంత్రం సమయంలో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు దిశా దశ నిర్దేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను అన్ని విధాలుగా …

Read More »

చిత్తూరు జిల్లా మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది…

-తోతాపూరి మామిడి గిట్టుబాటు ధరగా కి.లో రూ.12/- గా ప్రభుత్వం నిర్ణయిచ్చింది -మామిడి రైతుల సందేహాలు నివృత్తికి హెల్ప్ లైన్ ఏర్పాటు . . 08572-242777, 9491077325 నెంబర్ లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు -జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, అపోహలను నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జి. విద్యాదరి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయం లోని సమావేశ మందిరం లో జిల్లా ఇంచార్జ్ …

Read More »

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి

-ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను విడుదల చేసి ఈ సంవత్సరం జూన్ 21న మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నామని తెలిపారు.ఈ చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా 10 సంవత్సరాలు …

Read More »

ఉద్యోగ సంఘాలు సామాజిక బాధ్యత వహించాలి…

-ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంఘాలు కేవలం ఉద్యోగ సంబంధిత అంశాలకే పరిమితం కాకుండా సమాజం అభివృద్ధికి కూడా తమ వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా అన్నారు. సంఘాలు నైతిక నాయకత్వం, పారదర్శకత, ప్రజాసేవ విలువలపై దృష్టి సారిస్తూ, తమ సభ్యుల హితాన్ని కాపాడేలా వ్యవహరించాలన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులతో …

Read More »

పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలు భేష్

-మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత -రేపు, ఎల్లుండి గుంటూరు, తిరుపతిలో మహిళలకు అందుబాటులో ఉంటా -డాక్టర్ అర్చన మంజుందార్, జాతీయ మహిళా కమిషన్ సభ్యులు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని, మోర్టాలిటీ రేటు కూడా తక్కువగా ఉందని జాతీయ మహిళా కమిషన్ సభ్యులు శ్రీమతి. డాక్టర్ అర్చన మజుందార్ తెలిపారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన లో భాగంగా మొదటి రోజు మంగళవారం సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిని, వన్ స్టాప్ సెంటర్ ను …

Read More »

యోగా సాధన చేస్తే త్వరలోనే మన రాష్ట్రం ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ అవుతుంది…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది శరీరం, మనసు, ఆత్మకు సమతుల్యతను కలిగించే జీవన విధానం అని అంటున్నారు ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏపిఐఐసీ కాలనీలోని మున్సిపల్ పార్క్ లో ఆయన సిబ్బందితో కలిసి యోగా సాధన చే శారు. ప్రతి రోజు కొంత సమయం కేటాయించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అవయవాలకు రక్త ప్రసరణ …

Read More »

మహిళల రక్షణ, మహిళా సాధికారతే జాతీయ మహిళా కమిషన్ లక్ష్యం

-మహిళలపై దాడులకు పాల్పడితే శిక్ష తప్పదు -మహిళా కమిషన్ 24 గంటలు వారికి అందుబాటులో ఉంటుంది -పది మంది సిబ్బంది దాటిన ప్రతి సంస్థలోనూ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాలి -బాలికల రక్షణ కోసం చర్యలు తీసుకుంటాము. -డాక్టర్ అర్చన మంజుందార్, జాతీయ మహిళా కమిషన్ మెంబర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలికలు, మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కు మహిళా కమిషన్ కృషి చేస్తుందని జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డాక్టర్. అర్చన మజుందార్ అన్నారు. దేశంలో …

Read More »