Breaking News

Daily Archives: June 16, 2025

అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సర్వం సిద్ధం

-5 లక్షల మంది ఒకేచోట యోగా చేసేందుకు వేదికైన విశాఖ -నాకు నచ్చిన నగరం విశాఖ… ప్రజలు చాలా క్రమశిక్షణతో ఉంటారు -యోగా అందరి జీవితాల్లో భాగం కావాలి -విశాఖ యోగా డే డిక్లరేషన్ ప్రకటిస్తాం -విద్యార్థి దశ నుంచే యోగా అలవాటు కావాలి -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఆర్కే బీచ్‌లో ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి -అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష విశాఖటప్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల …

Read More »

అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ 

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైంది -పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు వ్యయం -రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం నీటి తొట్టెలు, ఏజెన్సీవాసుల డోలీ కష్టాలు తీర్చేందుకు రోడ్ల నిర్మాణం చేపట్టారు -ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి  కె. నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘న్యూక్లియర్ అనగానే అది ఒక పేలుడు పదార్థం అనే భావన మాత్రమే …

Read More »

దాన సువర్చలం

-మహిళ సాధికారత, అభ్యున్నతికి పొన్నెకంటి సువర్చల శశికిరణ్  ఎకరం భూమి విరాళం -కొలకలూరులో ఎం.ఎస్.ఎం.ఈ. ప్రాజెక్టు కోసం ఎకరా స్థలం ప్రభుత్వానికి అప్పగింత -రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్  సమక్షంలో అధికారులకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించిన దాత -ప్రాజెక్ట్ పనులు వేగవంతం కోసం రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రూ.10 లక్షల విరాళం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఈ.) ఏర్పాటు కోసం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పొన్నెకంటి …

Read More »

విభిన్న ప్రతిభా వంతునికి ఎమ్ పి లాడ్స్ ద్వారా హైడ్రాలిక్ నీ జాయింట్ విత్ కార్బన్ పైబర్ ఫూట్ 5 సీల్ లైనర్ ను అందజేత

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : \ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా విభిన్న ప్రతిభావంతునికి ఎమ్ పి లాడ్స్ ద్వారా హైడ్రాలిక్ నీ జాయింట్ విత్ కార్బన్ పైబర్ ఫూట్ 5 సీల్ లైనర్ ను జాయింట్ కలెక్టర్. శుభం బన్సల్ తో కలసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ అందజేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నందు శ్రీకాళహస్తి మండలం , ఆంజనేయపురం గ్రామస్తుడైన సుబ్బారాయులు విభిన్న ప్రతిభావంతునికి ఎమ్ …

Read More »

చిన్న పిల్లలలో అతిసార నిలుపుదల కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : STOP DIARRHOEA (చిన్న పిల్లలలో అతిసార నిలుపుదల) ఈ కార్యక్రమము పై బ్యానర్స్ మరియు పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్‌ డా ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బాలకృష్ణ నాయక్ తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఐదు సంవత్సరముల లోపు వయస్సు గల పిల్లలలో అతిసార నియంత్రణ కొరకు ఈ నెల 16 వ తేదీ నుండి జూలై 31 వరకు …

Read More »

మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత 40 రోజులుగా తమ న్యాయమైన సమస్యల కోసం కాంట్రాక్ట్ కార్మికులను రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో రెగ్యులర్ చేయాలని ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాలో పాల్గొన్న దోనేపూడి శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మికులను రెగ్యులర్ చేయలేదని తుంగలో తొక్కిందని ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను …

Read More »

ఏక కాలంలో స్వామిత్వ, రీ సర్వే పనులు చేపట్టాలి

-యోగేంద్ర కింద నమోదు అయిన వారి వివరాలు శిక్షకులతో మ్యాపింగ్ చెయ్యాలి -జూన్ 21 జిల్లా స్థాయి యోగా ఆంధ్ర జి టి రోడ్డులో… -మెటీరియల్ కాంపోనెంట్ లేబర్ కాంపోనేంట్ ఆధారంగా ఉంటుంది -ప్రకృతి వ్యవసాయ సాగు చేసే రైతులకి ఎల్ బండ్ కోసం ఉపాధిహామీ పథకం ద్వారా చేయూత -హౌసింగ్ నిర్మాణంలో వెనుకబడిన 5 మండలాల్లో కేసు స్టడీ చెయ్యండి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగా ఆంధ్రా ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నమోదు అయిన …

Read More »

మీ కోసం పిజిఆర్ఎస్ కార్య క్రమంలో ప్రజల సమ స్యలు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం…

-కెఆర్ఆర్సి తాహసిల్దార్ బి. అచ్యుత కుమారి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మీ కోసం పిజిఆర్ఎస్ కార్యక్ర మంలో ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కొవ్వూరు, కెఆర్ఆర్సి తాహసిల్దార్ బి. అచ్యుత కుమారి అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదికలో వచ్చిన అర్జీలను అచ్యుత కుమారి స్వీకరించారు. ఈ సందర్భంగా అచ్యుత కుమారి మాట్లాడుతూ మీ కోసం పిజిఆర్ఎస్ ద్వారా సోమవారం 15 అర్జీలు …

Read More »

స్టాప్ డయేరియా కాంపెయిన్-2025 పోస్టర్ ఆవిష్కరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్టాప్ డయేరియా కాంపెయిన్-2025 పోస్టర్ను కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పి . ప్రశాంతి సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో జూన్ 6 నుంచి జూలై 31 వరకు స్టాప్ డయేరియా కాంపెయిన్-2025 ను నిర్వహిస్తున్నట్లు తెలియ జేసారు . 0-5 సంవత్సరముల లోపు పిల్లల్లో డయేరియా వల్ల సంభవించే మరణాలను పూర్తిగా అరికట్టడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం …

Read More »

సికిల్ సెల్ ఎనిమియా కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు సికిల్ సెల్ ఎనిమియా కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం, అందరకి మెరుగైన ఆరోగ్యం అందివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గిరిజనులకు వారసత్వంగా వచ్చే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై ప్రభుత్వం దృష్టి పెట్టి నిర్మూలనకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గతంలో ఈ …

Read More »