Breaking News

Daily Archives: June 26, 2025

గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నా…

-మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఆస్తుల జప్తు -ప్రజా పోలీసింగ్ తో గంజాయి, డ్రగ్స్ రహిత రాష్టంగా ఏపీ -ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డీ-అడిక్షన్ సెంటర్లు -సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేయాలి -గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా గుంటూరులో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వాకథాన్ -వాకథాన్, సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -డ్రగ్స్, గంజాయిలపై ఫిర్యాదులకు వాట్సప్, టోల్ ఫ్రీ నెంబర్లను ఆవిష్కరించిన సీఎం -వాట్సప్ నెంబరు 8977781972, టోల్ ఫ్రీ నెంబరు 1972 అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

రూ.25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో స్పేస్ పాలసీ

-ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి -లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటు -25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు -విద్యార్ధులను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు -ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 -తుది పాలసీ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రపథాన నిలపడంతో పాటు, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

మూలధన వ్యయానికి మరింత ప్రాధాన్యం

-ఆర్థిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతినెలా వెచ్చిస్తున్న ఖర్చతో పాటు….రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన …

Read More »

అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినం…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కళాశాలలో యన్ సి సి ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినంను నిర్వహించారు. యన్ సీ సి 4గర్ల్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నెల్.బలిందర్ సింగ్ యన్ సి సీ క్యాడిట్లకు మాదక ద్రవ్యాలు నిరోధించటంలో ముందుండాలని పిలుపును ఇచ్చారు. ప్రిన్సిపాల్ జసింత క్వడ్రస్ ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడని మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం మరియు నేరం అని తెలిపారు. యాంటీ డ్రగ్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్రామకృష్ణ మాట్లాడుతూ …

Read More »

నగరంలో అతిపెద్ద రథయాత్ర…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే అతిపెద్ద రథ యాత్రగా పేరుగాంచిన ఇస్కాన్ విజయవాడ జగన్నాథ స్వామి రథ యాత్ర మహోత్సవం శుక్రవారం నిర్వహిస్తున్నట్టు ఇస్కాన్ మందిరాధ్యక్షుడు చక్రధారిదాస్ తెలిపారు. జగన్నాథస్వామి రథయాత్ర పోస్టర్, టీషర్టులను గురువారం ఇస్కాన్ మందిరంలో లైలా గ్రూప్ ఆఫ్ కంపె నీస్ చైర్మన్ గోకరాజు గంగరాజుతో కలిసి ఇస్కాన్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి 29 వరకు ఈ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి …

Read More »

సైబర్ క్రైమ్స్ నియంత్రణకు బలమైన చట్టాలు, వ్యవస్థ అవసరం

-ఆ దిశలో ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే విధంగా వచ్చే సమావేశాల్లో చర్చ -రాష్ట్ర శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ & శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణ రాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, అటు వంటి సైబర్ క్రైమ్స్ నుండి అమాయకులను కాపాడేందుకు బలమైన చట్టాలు, వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయ పడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్ …

Read More »

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింభించేలా 2047 విజన్ ప్రణాళికలు

-2047 కల్లా దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్ధానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష.. -నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు.. -స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికపై సమీక్షా సమావేశంలో అధికారులకు దిశా, నిర్ధేశం.. -నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్ మెంట్ ప్లాన్ ఆవిష్కరణలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి.. నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింభించేలా నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్ మెంట్ ప్లాన్ ను రూపొందించినట్లు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు …

Read More »

శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి

– డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్ర ప్రగతి పరుగులు – రూ.430 కోట్లతో పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన – పర్యాటక రంగంలో మెండుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు – అఖండ గోదావరి ప్రాజెక్ట్ పూర్తయితే 4 లక్షల మందికి ఉపాధి – రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్  మద్దతు మరువలేనిది – రాజమండ్రిలో కేంద్ర మంత్రి  గజేంద్ర షెకావత్ తో కలిసి అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి …

Read More »

యువత నూతన ఆవిష్కరణల వైపు మళ్లితేనే దేశాభివృద్ధి సాధ్యం

– శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు సైన్స్ పార్క్ నాంది – విద్యార్ధుల్లో నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంచుతాం – సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తాం – రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  – రాజమండ్రిలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో కలసి సైన్స్ పార్క్ ప్రారంభోత్సవం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, విద్యార్ధుల్లో ఆసక్తి పెంపొందించడంతోపాటు సరికొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లడమే …

Read More »

రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ శాశ్వత భవన నిర్మాణానికి శ్రీకారం

– రాజమండ్రిలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్  – అటవీ సంరక్షణ, నూతన అడవుల సృష్టిలో సిబ్బందికి శిక్షణ – అటవీ విస్తీర్ణం 50 శాతానికి పెంచడమే లక్ష్యం – భావి తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందిస్తామని హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడం, భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం లక్ష్యాలుగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి  పవన్ కళ్యాణ్  …

Read More »