– Major cities of AP Vizag, Vijayawada, Tirupati, Rajahmundry having vast potentiality to accelerate Energy Efficiency Vijayawada, Neti patrika Prajavartha : World Environment Day, celebrated globally on June 5 each year, presents a vital opportunity to promote awareness and action on pressing environmental issues. In 2025, The Bureau of Energy Efficiency (BEE) under Ministry of Power calls upon all State …
Read More »Daily Archives: June 1, 2025
క్రమశిక్షణ, మంచి ఆలోచనలతోనే ఉజ్వల భవిష్యత్
-కష్టపడితేనే ఉన్నత లక్ష్యాలు సొంతమవుతాయి -రాష్ట్ర గృహనిర్మాణ, ఐ అండ్ పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి -ఘనంగా విద్యార్థిని విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం -లక్ష్యం నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని విద్యార్థులకు మంత్రి పార్థసారధి పిలుపు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్రమశిక్షణ, మంచి ఆలోచనతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించి ఉజ్వల భవిష్యత్ పొందవచ్చని, ప్రతిఒక్కరూ ఉన్నతస్థానాలు అధిరోహించవచ్చని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి విద్యార్థులకు ఉద్బోధించారు. ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని కొండాయపాలెం …
Read More »ఏపీ లో కోవిడ్ కేసులు పెరుతునందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…
-రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్ననందున కొవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు, సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దని,రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్ పోర్టులో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చూసించారు,వృద్ధులు, గర్భవతులు ఇళ్ల నుంచి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు తెలిపారు,విదేశాల నుంచి వచ్చిన వారికి కొవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. …
Read More »ప్రజా పంపిణీలో అక్రమాలు నిరోధించేందుకే రేషన్ షాపుల పునరుద్దరణ
-65 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే రేషన్ అందించేందుకు ఏర్పాట్లు -బొండపల్లిలో రేషన్ షాపులు ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం(బొండపల్లి), నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు నిరోధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీని చేపట్టాలని నిర్ణయించిందని రాష్ట్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాత, ప్రజలంతా పాత పద్దతిలోనే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని కోరిన మీదట ఈ వ్యవస్థ పునరుద్దరించాలని నిర్ణయించామన్నారు. గతంలో …
Read More »పేదలకు రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయండి…
-రేషన్ బియ్యం పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు రేషన్ బియ్యం సక్రమంగా విమర్శలకు తావు లేకుండా అందించాలని మంత్రి సవితమ్మ రేషన్ డీలర్లకు తెలిపారు. పెనుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద 2 నూతన రేషన్ డీలర్ షాపులను మంత్రి సవితమ్మ జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎండియు వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వానికి ఎంతో నష్టం కలిగించారని MDU వాహనాలు ఇంటికి …
Read More »‘వెన్నుపోటు దినం’ పోస్టర్ను ఆవిష్కరించిన దేవినేని అవినాష్
-తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో కలిసి ‘వెన్నుపోటు దినం’ పోస్టర్ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని దేవినేని అవినాష్ మండిపడ్డారు.ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేదు అని అన్నారు. జూన్ 4న పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం
– గత ఐదేళ్లు రేషన్ వాహనాల పేరుతో బియ్యం మాఫియా నడిపారు – ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా రేషన్ వ్యవస్థలో మార్పు – బియ్యం మాఫియాకు చెక్ పెట్టి, రేషన్ డీలర్లకు ఉపాధి కల్పిస్తున్నాం – ప్రజల ఆకలి తీర్చడమే తొలి ప్రాధాన్యమన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో …
Read More »నేడు మొదలైన వైద్య సిబ్బంది బదిలీల ప్రక్రియ
-15,000 మందికి పైగా వైద్య సిబ్బంది బదిలీ అయ్యే అవకాశం -రెండేళ్ల తర్వాత జరుగుతున్న సాధారణ బదిలీలతో సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ -జిల్లా స్థాయి అధికారులు తీసుకునే బదిలీ నిర్ణయాలపై శాఖాధిపతులను బాధ్యులుగా చేసిన మంత్రి -వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ సాధారణ బదిలీల ప్రక్రియను నేడు(ఆదివారం) ప్రారంభించింది. బదిలీల విషయంలో ఈ శాఖకు సంబంధించి అనుసరించాల్సిన ప్రత్యేక విధివిధానాల్ని శనివారం(మే 31న) ప్రకటించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి 20 రోజుల్లో బదిలీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. -లక్షకు పైగా సిబ్బంది కలిగిన …
Read More »ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ దాడులు
-ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ దాడులు ( వాహనాలపై పది లక్షల రూపాయల టాక్స్ మరియు పెనాల్టీ విధింపు) -25 బస్సులపై కేసుల నమోదు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నుండి హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం ఇతర దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఫిట్నెస్, పన్నుల చెల్లింపులు మరియు ఇతర అనుమతులన్నిటిని పరిశీలించారు. ప్రయాణికుల సురక్షిత అంశాలను పరిగణన లో తీసుకొని నేషనల్ పర్మిట్ బస్సులకు తప్పనిసరిగా …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం
-జూన్ నెల 2వ తేదీన (నేడు) సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జూన్ నెల 2వ …
Read More »
Prajavartha Online Telugu News