విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక స్వాగతం పలికిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.
Read More »Daily Archives: June 20, 2025
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Read More »ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక స్వాగతం పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
Read More »తోతాపూరి మామిడి పంటకు కి.లో కు అదనంగా రూ.4 లు గా ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుంది
-టోకెన్ పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది -జిల్లాలోని మామిడి రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని తోతాపూరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం పర్యటనల భాగంగా కార్వేటినగరంలోని అన్నూర్ ఏ బి సి మార్కెట్ కంపెనీ నందు, చిత్తూరు శ్రీరామ్ ఫుడ్ కంపెనీ నందు, పూతలపట్టు లోని గల్లా శ్రీ సన్నిధి మామిడి గుజ్జు పరిశ్రమ నందు, …
Read More »ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంలో మీడియా కీలక పాత్ర
-భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయని, అటు వంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల సంఘం కమ్యునికేషన్ ప్రభావాన్ని, పరిధిని పెంచడం ద్వారా ఓటర్లను చైతన్య పర్చడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహాకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర …
Read More »ప్రజా ఆరోగ్యనికి ఒక ఔషధం యోగా
-ప్రతి రోజు యోగా చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం -మానసిక శారీరక ప్రశాంతత ఒక్క యోగా వలనే సాధ్యం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్యం యోగా వలనే సాధ్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా మంత్రి పార్థసారథి పత్రిక ప్రకటన విడుదల చేస్తూ యోగా మన పురాతన …
Read More »ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళకు కావాల్సిన అవసరాలను తీర్చగలితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చు
-జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ -లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో జిల్లాల్లో మహిళలపై జరుగుతున్న నేరలను అరికట్టే దిశగా కృషి చేస్తాం. జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -జిల్లాలోని మహిళలపై జరుగుతున్న నేరాలను అరికడుతూ.. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తాం: ఎస్పీ హర్షవర్ధన రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళకు కావాల్సిన అవసరాలను తీర్చగలితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చు అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన …
Read More »రెండవ రోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగమైన ‘మాక్సివిజన్’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నవారికి, చూడటానికి వచ్చినవారికి ప్రముఖ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యఆసుపత్రి ‘మాక్సివిజన్’ రెండవ రోజు రాగి జావ, మంచినీరు పంపిణీ చేశారు. శుక్రవారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్సివిజన్ ఏపీ క్లస్టర్ మేనేజర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ యోగాసనాల ద్వారా శరీరక …
Read More »విఎంసి ఇంచార్జ్ కమిషనర్ డి.చంద్రశేఖర్కి వినతిపత్రం.. : వేముల జైపాల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని అలంకార్ సెంటర్ ధర్నాచౌక్లో నిరసన దీక్ష చేపట్టి నేటికీ 46 రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర ఉపాధ్యక్షుడు వేముల జైపాల్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్కి తమ సమస్యలపై వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 46వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా వేముల జైపాల్ విలేకరులతో మాట్లాడుతూ …
Read More »ఆరోగ్య ఉపద్రవాలను అధిగమించటానికి మోడీ ఫిట్నెస్ మంత్ర -యోగ శక్తి సాధనా సమితి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వి ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన ‘మోడీ ఫిట్నెస్ మంత్ర’ఎక్స్పర్ట్ టాక్ లో పాల్గొన్న యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా జనం తట్టుకుని నిలబడే లాగా మోడీ ఫిట్నెస్ మంత్ర ఉందని,దీనిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని కోరతున్నారు. రేపటి ప్రపంచం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే భారత యోగాతోనే సాధ్యమని తెలిపారు.యోగాంద్రాను ప్రారంభించడానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వాగతం …
Read More »
Prajavartha Online Telugu News