-Targeted Measures Can Save 22.5 billion kWh of Energy -BEE Urges States to Sustain Momentum on Energy Efficiency Vijayawada, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE), under the Ministry of Power, expressed satisfaction over the active participation of all State Designated Agencies (SDAs)—particularly the proactive Southern SDAs, with a special mention of Southern SDAs,APSECM in particular—in the …
Read More »Daily Archives: June 8, 2025
ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే
-తెలుగుజాతిని నెంబర్ వన్ చేయడమే ధ్యేయం -దత్తాత్రేయ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శనీయం -తెలుగు రాష్ట్రాల్లో అజాతశత్రువు అంటే దత్తన్నే -అలయ్ బలయ్తో అన్ని పార్టీల నేతలను ఏకతాటిపైకి తెచ్చారు -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -దత్తాత్రేయ రచించిన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణకు అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే. తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలపడమే ధ్యేయం. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడైన పీవీ నరసింహారావు ఈ గడ్డపై …
Read More »శాతవాహన పరిరక్షణ కమిటీ ఏర్పాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాతవాహన కళాశాల మైదానం కబ్జాకు గురవడం భవనాలు కూల్చివేత వంటి విషయాలు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కళాశాలను కాపాడుకోవాలని కోరుతూ కళాశాల పూర్వ విద్యార్థులు, పూర్వ సిబ్బంది, ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కలిసి శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డారు. ఆదివారం పూర్వ విద్యార్థులు ఆక్రమిత ప్రాంతం పరిశీలించారు. ఆక్రమణదారుల పైన కూల్చివేతకు కారణమైన వారిపైన తగిన చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. అనంతరం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిటీగా ఏర్పడ్డారు. కన్వీనర్గా కళాశాల …
Read More »తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు
-రామోజీరావు లేకపోయినా…ఆయన నింపిన స్పూర్తి అందరిలో ఉంది -రేపు ప్రథమ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, పద్మవిభూషణ్ రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ అక్షర యోధునికి నివాళులు అర్పిస్తున్నాను. నేడు ఆయన మన మధ్య లేకపోయినా… విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత జర్నలిజంతో సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు. రామోజీరావు గారు ఎగరేసిన అక్షర బావుటా నిత్య సత్యమై, నిత్య నూతనమై ప్రతి రోజూ …
Read More »అంగరంగ వైభవంగా ప్రారంభమైన మసూల బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు
మచిలీపట్నం బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం ఆహ్లాదకరమైన మంగినపూడి బీచ్ ఒడ్డున మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మచిలీపట్నం కు చెందిన ప్రముఖ డైరెక్టర్ మారుతి వచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లు రవీంద్ర ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నానన్నారు. కష్టపడితే మనిషి సాధించలేనిది ఏమి లేదని, అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ అని అన్నారు. 400 కోట్ల రూపాయల …
Read More »మసులా బీచ్ ఫెస్ట్ కు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు
-మంత్రులు కొల్లు రవీంద్ర, పి. నారాయణ, కొలుసు పార్థసారథి మచిలీపట్నం బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : మసులా బీచ్ ఫెస్టివల్ కి ఊహకు అందని విధంగా పర్యాటకులు రావడం సంతోషదాయకమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం బీచ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ కి నిర్వహణకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారన్నారు. టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలి మెట్టు అన్నారు. గతంలో బీచ్ …
Read More »మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు
-రాజకీయ, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు -రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖలను ఖండించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో …
Read More »ఆల్‑పార్టీ పార్లమెంటరీ డెలగేషన్…
న్యూ ఢిల్లీ / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్‑పార్టీ పార్లమెంటరీ డెలగేషన్ (Operation Sindoor అంటూ) ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ, బ్రస్సెల్స్ వంటి 6 యూరోపు కేంద్ర ప్రాంతాల్లో పాక్–ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిపరచడంతో భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ యుద్ధ చర్యను వివరణతో వివరించేందుకు వెళ్ళడం జరిగిందని , విదేశాల్లో భారత్కు మద్దతు సాధించడం, మన అభిప్రాయాల్ని స్వాగతించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. విదేశీ పర్యటన …
Read More »మసులా బీచ్ ఫెస్టివల్ అద్భుతః..
-నాలుగు రోజుల పాటు ఆనందాల హేల.. లక్షలాది పర్యాటకుల సందర్శన -సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, అమ్యూజ్మెంట్ రైడ్స్.. -దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి సీ కయాకింగ్, కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు.. -బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో విజయవంతం అయిన మంత్రి కొల్లు రవీంద్ర.. మంగినపూడి బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ లో ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిరాటంకంగా నిర్వహించిన మసులా …
Read More »యోగా గురించి అవగాహన కల్పించడానికి జరిగే యోగాంధ్ర ర్యాలీలు విజయవంతం చేయాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా గురించి అవగాహన కల్పించడానికి మరియు ప్రజలను ప్రేరేపించడానికి రేపు అంటే జూన్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా అన్ని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలలో ర్యాలీలు నిర్వహించాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలియజేశారు. అన్ని గ్రామాలు మరియు మండలాలలో ర్యాలీలు విజయవంతంగా నిర్వహింపబడాలని గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి, మండల స్థాయి అధికారులకు మరియు మున్సిపల్ కమిషనర్లకు, కలెక్టర్లకు …
Read More »
Prajavartha Online Telugu News