Breaking News

Daily Archives: June 8, 2025

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …

Read More »

జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో విచారణ జరిపించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జేఎన్టీయూకే అనుబంధం ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో అవకతవక లు జరుగుతున్నాయని తక్షణమే విచారణ జరిపించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల ని ఏపీ టి పి ఐ ఈ ఏ అధ్యక్షులు ఎం.వి బ్రహ్మానంద రెడ్డి మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం గాంధీనగర్ ప్రెస్క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీ టి పి ఐ ఈ ఏ) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా …

Read More »

నగదు బదిలీతో పేదల కడుపులు కాల్చొద్దు

-ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ బియ్యం బదులుగా..నగదు బదిలీ అమలు చేసే ఆలోచన మంచిది కాదనీ, నగదు బదిలీలతో పేదలు, కష్టజీవుల కడుపులు మాడ్చే పరిస్థితులు తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం సూచించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, అధ్యక్షులు సిహెచ్‌.కోటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి ఆవుల శేఖర్‌, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా …

Read More »

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై అఖిలపక్షం వేయాలి

-రేషన్‌ స్థానంలో నగదు పంపిణీ… ఎన్‌టిఆర్‌కు అన్యాయం చేయడమే -మహిళలను కించపరచినవారు అమరావతి రాజధాని వ్యతిరేకులు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏకపక్షంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడం తగదని, అదే జరిగితే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు పట్టిన దుస్థితి రాష్ట్రంలోనూ పునరావృతం అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు తక్షణమే అఖిలపక్ష సమావేశం వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

TITLE: మెప్మా, ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట సేవలకు గాను 9 ప్రతిష్ఠాత్మక SKOCH ప్లాటినం అవార్డులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలకశాఖ విభాగం అయిన మెప్మా శాఖకు దేశంలోని ప్రతిష్టాత్మక 9 SKOCH Platinum అవార్డులు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం (MEPMA), పట్టణ పేదరిక నివారణలో చేసిన అసాధారణ కృషి మరియు వినూత్న కార్యక్రమాలు గాను ప్రతిష్ఠాత్మకమైన SKOCH ప్లాటినం అవార్డును అందుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పట్టణ సముదాయాల్లో ధ్రువీకరితమైన మార్పును తీసుకొచ్చిన MEPMA యొక్క వినూత్న, ప్రభావవంతమైన కార్యక్రమాలను ఈ గౌరవం గుర్తించింది. ఇవి ఇతర రాష్ట్రాలకు …

Read More »