-Major cities of South as Hyderabad, Bangalore, Vizag, Chennai, Thiruvananthapuram having vast potentiality to accelerate Energy Efficiency Hyderabad, Neti Patrika Prajavartha : World Environment Day, celebrated globally on June 05 Each Year, presents a vital opportunity to promote awareness and action on pressing environmental issues. In 2025, The Bureau of Energy Efficiency (BEE) under Ministry of Power calls upon all …
Read More »Daily Archives: June 2, 2025
కొవిడ్ పరీక్షల సంసిద్ధతపై సమీక్ష
-పరీక్షల సామర్ధ్యాన్ని పెంచాలని కృష్ణబాబు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని పెంచాలని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సంబంధిత అధికారుల్ని నేడు ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తక్కువ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని, జ్వరం వంటి రోగ లక్షణాలతో ప్రభుత్వ సర్వజనాసుపత్రులకు వస్తున్న వారికి నియమాల మేరకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. కొవిడ్ పరీక్షలు చేయడానికి అవసరమయ్యే విటిఎం(వైరల్ ట్రాన్స్మిషన్ మీడియా) …
Read More »కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం
-పర్యావరణాన్ని కాపాడుకుంటూనే స్థానికులకు న్యాయం -జిరాయితీ, డి-పట్టా భూములపై హక్కులు కాపాడే ప్రయత్నం -ఉప్పుటేరు డ్రయిన్కు అడ్డంకుల తొలగింపునకు తక్షణ చర్యలు -కొల్లేరులో సమస్యలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5న కోటి మొక్కల ప్లాంటేషన్ -మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో …
Read More »ప్రతీ రోజు రెండు వందలు గృహాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గృహాలను ప్రతీ రోజు రెండు వందలు గృహాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు. పార్ధసారధి అధికారులును ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణం లో ఉన్న గృహాలు, ఇతర అంశాలు పై సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు తో సుధీర్గం గా సమీక్షా నిర్వహించారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి …
Read More »రూ.3,673 కోట్లతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు
-రెండవ దశలో 40వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్కుగాను ఇప్పటికే 36 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సిద్దం -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో రూ.3,673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి ఎల్-1 టెండర్లను ఖరారు చేస్తూ సీఆర్డిఏ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రూ.882 కోట్లతో …
Read More »విపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం
-సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ ఒప్పందం -రాష్ట్రంలో ప్రజల భద్రతకు మరింత దోహదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగువేసింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పాటు సాగే ఈ ఒప్పందం ద్వారా శాటిలైట్ చిత్రాలు, శాస్త్రీయ సమాచారంతో AWARE ప్లాట్ఫామ్ను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. ఇది వ్యవసాయం, వాతావరణం, విపత్తుల నిర్వహణ, పట్టణ …
Read More »జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేస్తా…
-జాయింట్ కలెక్టర్గా ఎస్.ఇలక్కియ బాధ్యతల స్వీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కీలకమైన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉందని.. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కలిసి కృషిచేస్తానని నూతన జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. ఎస్.ఇలక్కియ సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇలక్కియ మాట్లాడుతూ శూన్య పేదరికంతో పాటు స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించనున్నట్లు తెలిపారు. సంక్షేమ, …
Read More »కమీషన్ పట్ల మహిళలకు సన్నగిల్లిన నమ్మకాన్ని పెంచుతున్నాం
-రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమర్ధవంతంగా పని చేస్తున్న కమీషన్ -గ్రామీణ మహిళకు చట్టాలపై అవగాహన కోసం ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు -శైలజ రాయపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు గౌరవం పెంచే లక్ష్యంతోనే మహిళా కమీషన్ సమర్ధవంతంగా పని చేస్తుంది. గత ప్రభుత్వం నిర్వాకం వలన మహిళలపై దాడులు, వేధింపులు, అన్యాయాల పట్ల మహిళా కమీషన్ నిశ్తేజమయ్యింది. అందుకే కమీషన్ మీద మహిళలకు నమ్మకం సన్నగిల్లింది. మహిళా కమీషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా …
Read More »జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 117 అర్జీలు
– అర్జీల సత్వర పరిష్కారంతో పాటు నాణ్యతా ప్రధానం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 117 అర్జీలు వచ్చాయని, అర్జీలను సత్వరం పరిష్కరించడం ఎంత ప్రధానమో నాణ్యతతో పరిష్కరించడం అంతకంటే ముఖ్యమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. …
Read More »జలరవాణా-టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది…
-టూరిజం, ఇన్ లాండ్ వాటర్ వేస్ ల సంయుక్త ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు -రోడ్డు, రైల్ రవాణా ఛార్జీలతో పోల్చితే జల రవాణాకు ఖర్చు తక్కువ -రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు జల రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. -ఏపీఐడబ్ల్యూఏ 2వ వార్షికోత్సవం సందర్భంగా బోట్ మారథాన్ -జల రవాణా రంగంలో పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తాము. -బి.సి. జనార్థన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో …
Read More »
Prajavartha Online Telugu News