Breaking News

Daily Archives: July 28, 2026

దేశ ఎగుమతి వృద్ధి లో ప్రతి జిల్లా ను ఒక క్రియాశీలక భాగస్వామ్యం గా చేయడమే లక్ష్యం – కేంద్రం

-జిల్లా రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎగుమతి ప్రోత్సాహక కమిటీల రూపంలో సంస్థాగత యంత్రాంగానికి రూపకల్పన -దేశవ్యాప్తంగా734 జిల్లాలలో ఎగుమతి సామర్థ్యం గల ఉత్పత్తలు సేవలను గుర్తించిన కేంద్రం -ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బొమ్మల సామర్థ్యం డీఈపీసీలో సంప్రదింపుల ద్వారా అంచనా -నైపుణ్యాభివృద్ధి మార్కెట్ అనుసంధాన మద్దతు కోసం నిబంధనలతో కొండపల్లి చెక్క బొమ్మల క్లస్టర్ కు ఆమోదం -జిఎల్- ట్యాగ్ గల కొండపల్లి బొమ్మల ఎగుమతి ప్రోత్సాహం మరియు కళాకారులకు అందుతున్న ప్రోత్సాహం పై పార్లమెంటు వేదికగా ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్న -ఎంపీ …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్ , అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు,కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 51 వ డివిజన్ , కు చెందిన …

Read More »

ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్ , అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, బీజేపీ నాయకులు పోతిన భేసు కంటేశ్వరుడు తదితరులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పశ్చిమ నియోజకవర్గ …

Read More »

కూటమి రెండేళ్ల పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది

-ఇంటింటికీ వెళ్లి కూటమి విజయాలను వివరించిన దేవినేని ఉమా ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి కుప్పంతో పాటు కర్నూలు, అనంతపురం, …

Read More »

అత్కూరులో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీల ప్రారంభించిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ

-గ్రామీణ క్రీడాకారులకు గొప్ప వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ : యార్లగడ్డ -గన్నవరం నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలి : ఎమ్మెల్యే -నిడమానూరు, దావాజీగూడంలో ఇండోర్ స్టేడియాల ఏర్పాటుకు కృషి : యార్లగడ్డ -ఖేలో ఇండియా పథకం ద్వారా గన్నవరానికి మల్టీపర్పస్ ఇండోర్ హాల్ తీసుకొస్తాం : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడంలో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 వంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ …

Read More »

శ‌ర‌వేగంగా సీడ్‌యాక్సెస్‌రోడ్డు స్టీల్ బ్రిడ్జి ప‌నులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌ధాన అనుసంధాన ర‌హ‌దారి సీడ్‌యాక్సెస్‌రోడ్డు ఫేజ్‌-2, ఫేజ్‌-3 ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. నిర్మాణ ప‌నుల పురోగ‌తిని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. ఉండ‌వ‌ల్లిలోని బ‌కింగ్‌హాం కెనాల్ మీద 110 మీట‌ర్ల పొడ‌వుతో 18 మీట‌ర్ల వెడ‌ల్పుతో జ‌రుగుతున్న స్టీల్ బ్రిడ్జి ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాల‌ని నిర్మాణ సంస్థ ప్ర‌తినిధుల‌ను ఆదేశించారు. ఇక్క‌డి నుండి కొండ‌వీటివాగుపై 284 మీట‌ర్ల పొడ‌వుతో 12 మీట‌ర్ల వెడ‌ల్పుతో …

Read More »

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన కింద 100 శాతం నమోదు చేయాలి

-గ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి -వ్యవసాయ, పారిశ్రామిక, రిటైల్ రంగాలకు రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ఏ ఒక్క రైతు కూడా పీఎం ఫసల్ బీమా యోజన (PMFBY) పరిధికి వెలుపల ఉండకుండా 100 శాతం నమోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులను, బ్యాంకర్లను …

Read More »

భావి వైద్యుల్లో ప్రతిభా వికాసానికి డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరో వినూత్న అడుగు

-తొలిసారిగా ‘ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్–2026’ కర్టెన్ రైజర్ -ఆగస్టు 12–14 వరకు ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో రాష్ట్రస్థాయి సాంస్కృతిక మహోత్సవం -విద్యతో పాటు సృజనాత్మకత, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత – ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (డా. ఎన్టీఆర్ యూహెచ్‌ఎస్), విజయవాడ తొలిసారిగా నిర్వహిస్తున్న *’ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్–2026’* కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డా. పి. …

Read More »

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని.. అయిన‌ప్ప‌టికీ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో అప్రమత్తంగా ఉండాలని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగ‌ళ‌వారం కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ …

Read More »

‘వీబీ జీ రామ్ జీ’తో ఎల్ నినోను ఎదుర్కొందాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -కరోనా కంటే ప్రమాదకరంగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితులు -రాబోయే 4 నెలలు చాలా కీలకం -కరువు తీవ్రతపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిచండి -చిరుధాన్యాలు సాగుపై రైతులు దృష్టి సారించాలి -వీబీ జీ రామ్ జీ తో ఉపాధి, మౌలిక సదుపాయల కల్పన -నీరులేని చెరువుల్లో పశుగ్రాసం పెంచుదాం -పొలం కుంటల నిర్మాణానికి 50 శాతం రాయితీ -వివిధ శాఖల సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా …

Read More »