-పనులు వేగవంతం చేయండి -ప్రజా సంతృప్తే ప్రామాణికం -ఫిర్యాదులకు తావివ్వొద్దు. -విజయనగరం జిల్లా అధికారుల సమీక్షలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ శాఖ పనితీరుపై ప్రజల్లో నమ్మకం మరింత పెరగాలని, విద్యుత్ సేవల విషయంలో ఫిర్యాదులకు తావులేకుండా అధికారులు పనిచేయాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కొనసాగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం …
Read More »Daily Archives: July 28, 2026
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు
-రాష్ట్ర ప్రభుత్వాల నియామక పరీక్షలను కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచన -ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ జరపాలి -విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అయితే పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని ఎంపీ గురుమూర్తి …
Read More »నైలెట్ శాశ్వత క్యాంపస్ గురించి పార్లమెంటులో ప్రస్తావన
-శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతిపాదిత సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి ఆమోదం తెలుపండి -తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి -మంగళవారం పార్లమెంటు జీరో అవర్ లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, తిరుపతి …
Read More »గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో నేను సైతం అంటూ నడుం బిగించిన ‘భారతీయ హిందూ పరిషత్’…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లాను పచ్చదనంతో నింపే లక్ష్యంతో జిల్లా పరిపాలన చేపట్టిన “గ్రీన్ గుంటూరు” కార్యక్రమంలో స్వచ్ఛంద భాగస్వామిగా సేవలందించేందుకు భారతీయ హిందూ పరిషత్-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సిద్ధంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ అయినంపూడి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారులని మర్యాదపూర్వకంగా కలిసి “గ్రీన్ గుంటూరు – బి హెచ్ పి పార్టనర్ షిప్ ప్రపోసల్ “తో పాటు “బి హెచ్ పి గ్రీన్ గుంటూరు యాక్షన్ ప్లాన్”ను సమర్పించారు. ఈ సందర్భంగా …
Read More »రోడ్ల పై చెత్త వేసే వారికి అపరాధ రుసుము విధించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డోర్ టు డోర్ చెత్త నూరు శాతం జరగాలని, రోడ్ల పై చెత్త వేసే వారికి అపరాధ రుసుము విధించాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ సెక్షన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో గార్బేజ్ పాయింట్లు ఉండకూడదని, ప్రజలు రోడ్ల పై మరియు సైడు కాడువల్లో చెత్త వేయకుండా చూడాలని, ఎవరైనా చెత్తను …
Read More »మ్యాపింగ్ పై ప్రజారోగ్య అధికారులతో సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఇంటింటి, కమర్షియల్ చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా వార్డ్ ల వారీగా పిన్ పాయింట్ ప్రోగ్రాం సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఈ-ఆటోలు, మెకానికల్ స్వీపింగ్ మెషిన్స్, జిపిఎస్ ట్రాకింగ్, మ్యాపింగ్ పై ప్రజారోగ్య అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో 2 అందుబాటులోకి రానున్న 2 వందల …
Read More »పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) విధానం ద్వారానే హాజరు నమోదు చేయాలని, ప్రతిరోజూ ఉదయం 6లోపే హాజరు ప్రక్రియ పూర్తిచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కెవిపి కాలనీ, జాతీయ రహదారి సర్వీస్ రోడ్లు, ఏటుకూరు, వస్త్ర నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాల్లో జిఎంసి ఖాళీ స్థలాలను పరిశీలించి, వాటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య …
Read More »మినీ ల్యాబ్ లు మీ చెంతకే..
-విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి.. -శాస్త్రీయ దృక్పథానికి సరైన ప్రోత్సాహం అందిస్తున్నాం -ప్రయోగాల ద్వారా నైపుణ్యాల సాధనకు సైన్స్ కిట్ల పంపిణీ -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగ కిట్లను అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మంగళవారం విజయవాడ అర్బన్ పరిధిలోని సీవీఆర్ మునిసిపల్ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్) సౌజన్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, లీప్, ఎస్సీఈఆర్టీ, …
Read More »మహారాష్ట్ర లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధుల విజ్ఞాన యాత్ర
– డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం, కళావేదికను సందర్శించిన మేయర్, కార్పొరేటర్లు – ప్రాజెక్టు నిర్మాణ విశిష్టతను వివరించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన మేయర్ బాలచంద్ర కంబుల్, కార్పొరేటర్లు, అధికారుల బృందం మంగళవారం విజయవాడలోని డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం, అంబేద్కర్ కళావేదికను విజ్ఞాన యాత్రలో భాగంగా సందర్శించింది. ఈ సందర్భంగా బందర్ రోడ్–ఎంజీ రోడ్ కూడలిలోని డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి …
Read More »ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యం – వీఎంసీ
-నగరంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు ఆధ్వర్యంలో నగరంలోని షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు, కార్యాలయ భవనాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు మరియు ప్రజలు అధికంగా సందర్శించే ఇతర భవనాల్లో ఆకస్మిక అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఎం.జి రోడ్లో గల చెన్నై షాపింగ్ మాల్ లో వియంసి ఫైర్ సిబ్బంది ఆకస్మికతనికి నిర్వహించారు. తనిఖీల సందర్భంగా భవనాల్లో ఏర్పాటు …
Read More »
Prajavartha Online Telugu News