Breaking News

Monthly Archives: July 2026

పంచధార్ల వారసత్వ సంపదను కాపాడాలి

-కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ మద్దిల గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లా పంచధార్లలోని వారసత్వ సంపదను కాపాడాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో మంత్రిని కలిసి పూర్తి వివరాలను అందజేశారు. ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసి, మొత్తం …

Read More »

భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం కక్షసాధింపు చర్యే : ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యలను తిరుపతి లోక్‌సభ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. భూమన కరుణాకర రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఆయన కుటుంబ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. చట్టాన్ని అమలు …

Read More »

వినూత్న ఫ్రీజ్ డ్రైయింగ్ & హీట్ పంప్ టెక్నాలజీపై అవగాహన సదస్సు నిర్వహించిన ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఐస్ మేక్ రిఫ్రిజరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా “ఇన్నోవేటివ్ ఫ్రీజ్ డ్రైయింగ్ & హీట్ పంప్ టెక్నాలజీ”పై అవగాహన సదస్సును విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి పార్క్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆహార ప్రాసెసింగ్, సీఫుడ్, అగ్రి-బిజినెస్, కోల్డ్ చెయిన్ మరియు అనుబంధ పరిశ్రమల నుంచి 80 మందికిపైగా ప్రతినిధులు హాజరై విశేష ఆసక్తి కనబరిచారు. ఈ సదస్సులో అధునాతన వాక్యూమ్ ఫ్రీజ్ డ్రైయింగ్ మరియు …

Read More »

నిర్ధేశిత గ‌డువు లోపుగా సీడ్‌యాక్సెస్ రోడ్డు పూర్తికావాలి…

-అధికారుల‌కు ఏడీసీ సీఎండీ ఆదేశాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తి ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను అనుసంధానం చేసే సీడ్‌యాక్సెస్‌రోడ్డు నిర్మాణాన్ని నిర్ధేశించిన గ‌డువు లోగా పూర్తిచేయాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. గురువారం ఆమె సీడ్‌యాక్సెస్‌రోడ్డు ఫేజ్ -3 నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. మంతెన స‌త్య‌నారాయ‌ణ‌రాజు ఆశ్ర‌మం నుంచి ముఖ్య‌మంత్రి నివాసం మీదుగా ఉండ‌వ‌ల్లి వ‌ర‌కు జ‌రుగుతున్న ర‌హ‌దార్ల నిర్మాణాల పురోగ‌తిని ఇంజినీరింగ్ అధికారుల‌తో స‌మీక్షించారు. వివిధ ద‌ఫాల‌లో …

Read More »

ఆక్వా రైతులను సంక్షోభం నుండి ఆదుకోవాలి…

-​జూలై 28న విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం -​100 కౌంట్ రొయ్యలకు రూ. 300 మద్దతు ధర ప్రకటించాలి -ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తెచ్చేందుకు జూలై 28న ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, …

Read More »

జన నాయకుడి సినిమాలో చెప్పినట్లే తమిళనాడులో సీఎం విజయ్ పాలన..!

-ప్రతి రాష్ట్రానికి విజయ్ వంటి ముఖ్యమంత్రి కావాలి -సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వీరు ముగ్గురు ఈ సినిమాను తప్పకుండా చూడాలి -ఆంధ్రాలో ప్రజా ప్రభుత్వం కావాలని… -కార్పొరేట్ ప్రభుత్వం వద్దని ప్రజల కోరుకుంటున్నారు -రాష్ట్ర భవిష్యత్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో అద్భుతంగా వెలుగుతుందని జోస్యం -తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయకుడు చిత్రం అద్భుత విజయాన్ని సాధించాలని ప్రజలతో పాటు తాను …

Read More »

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై బిజెపి నాయకులు చేసిన దాడిని ధైర్యంగా ఎదుర్కొనీ ప్రతిఘటించిన యువజన కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ. నాయకులకు అభినందనలు తెలిపిన పిసిసి నగర కాంగ్రెస్..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సభ్య సమాజం తలదించుకునేలా బిజెపి నాయకులు రౌడీలు గుండాలా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై రాళ్ళు, కర్రలతో చేసిన దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని బిజెపి రౌడీలను గుండాలను తరిమి కొట్టిన యువజన కాంగ్రెస్ ఎన్.ఎస్.యు.ఐ. ఇతర నాయకులకు అభినందనలు తెలియజేసిన ఎపిసిసి ఉపాధ్యక్షుడు వి.గురునాధం, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్.. నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం …

Read More »

విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ గాంధీ అక్రమ నిర్బంధంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేసిన ఏపీసీసీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జ్‌ను, అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులను అక్రమంగా నిర్బంధించిన ఘటనను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఏపీసీసీ ఉపాధ్యక్షులు (ఇన్‌ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్) …

Read More »

బోర్ పంపు లో నీళ్లు కేవలం వాడుకకు మాత్రమే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం నగరంలోని అన్ని బోరు పంపులకు త్రాగునీరు కాదు అనే హెచ్చరిక స్టిక్కర్లను వీఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది అతికించారు. విజయవాడ నగరపాలక సంస్థ శుద్ధి చేసి సరఫరా చేసే తాగునీటికి ప్రత్యామ్నాయంగా కొంతమంది ప్రజలు బోరు నీటిని కూడా తాగేందుకు వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బోరు నీటిని తాగడానికి కాకుండా ఇతర గృహ అవసరాలకు …

Read More »

విద్యార్థుల్లో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన… “క్యాచ్ ది రైన్” కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వీఎంసీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు “క్యాచ్ ది రైన్” అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం పటమటలోని కేబీసీ జెడ్పీ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు వర్షపు నీటి సంరక్షణ (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాముఖ్యత, ఇంకుడు గుంతలను ఎలా ఏర్పాటు చేయాలి, వర్షపు నీటిని ఎలా సేకరించి భూగర్భ జలాల్లోకి చేరేలా చేయాలి, భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడం వల్ల …

Read More »