విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది ఉప్పులూరి మల్లికార్జున శర్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని శారదా కళాసమితి అధ్యక్షుడు డోగిపర్తి శంకరరావు అన్నారు. జానకి మల్లికార్జున చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఉప్పులూరి మల్లికార్జునశర్మ 88వ జయంతి వేడుకలు. పప్పు సదాశివశాస్త్రికి మల్లికార్జన పురస్కార కార్యక్రమం నిర్వహించారు. శంకరావు మట్లాడుతూ మల్లికార్జున శర్మ చిన్నవయస్సులోనే జాతీయ ఉద్యమ వైపు మొగ్గు చూపారన్నారు. మధ్య విమోచన, గాంధీ శాంతి, అహింస కోసం కృషి చేసినట్లు తెలిపారు. జానకీ …
Read More »Daily Archives: August 6, 2026
వెంటనే “ఏ ఈ ఎల్ సి” చర్చిరాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ ఈ ఎల్ సి చర్చి రాజ్యాంగాన్ని యధాతధంగా పాటించాలని, వెంటనే ఏ ఈ ఎల్ సి రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహించాలని పాస్టర్ మోజస్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ సెంటర్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 300 మంది పాస్టర్లపై తీసుకున్న చర్యలను పునః సమీక్షించాలని వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏఈఎల్సి చర్చి పరిపాలనలో పూర్తిస్థాయి పారిదర్శకతను తీసుకురావాలని ,సహజ న్యాయ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు .చర్చి …
Read More »
Prajavartha Online Telugu News