Breaking News

Daily Archives: March 10, 2025

పరిశ్రమల నిర్వాహణలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి

-పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులకు ప్రోత్సాహం అందుబాటులో ఉన్న అవకాశాలు పై సమీక్ష -నీతి అయోగ్ ద్వారా ఐదు రంగాల్లో గ్రోత్ హబ్ కి తూర్పు గోదావరి జిల్లా ఎంపిక -జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సభ్యుల గైరాజరు మెమో జారీ కై ఆదేశాలు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల నిర్వాహణలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి …

Read More »

వసతి గృహము సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. ఎన్.శ్రీ లక్ష్మి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు. ఉమెన్స్ కాలేజీ సమీపంలోని ఉన్న ఎస్.సి. సంక్షేమ బాలుర వసతి గృహము, ఎస్.టి. సంక్షేమ బాలికల వసతి గృహము మరియు గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహమును సందర్శించి వసతులను మరియు ఆహారన్ని పరిశీలించారు. వసతి గృహాల సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్ధులకు సురక్షిత త్రాగు నీరు, మంచి ఆహారం …

Read More »

యమ్ . వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా తిరిగి విధుల్లో…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార పౌర సంబంధాల శాఖ ఉపసంచాలకులు యమ్ . వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా సోమవారం తిరిగి విధుల్లో చేరారు. గత 3 నెలలు ఆర్జిత సెలవులో వెళ్లిన వారు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇప్పటివరకు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎస్ వి మోహన్ రావు నుండి వారు పదవి బాధ్యతలు స్వీకరించారు.

Read More »

జీవనోపాదుల పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జీవనోపాదుల పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ జీవనోపాదుల పురోభివృద్ధి కోసం సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన గురువారం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)సీఈవో జిల్లాకు రానున్నారని వారు జిల్లాలో సామర్థ్యం ఉన్న …

Read More »

ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కే ఆర్ ఆర్సి ఎస్డిసి శ్రీదేవి, ఆర్డిఓ స్వాతి లతో కలిసి మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. …

Read More »

ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా జోనల్ కార్యాలయాలతో పాటు 286 సచివాలయాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను శాఖధిపతులు, …

Read More »

విజయవాడ 11 అన్న క్యాంటీన్లో త్రాగునీటికి ఏర్పాటుచేసిన ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అయోధ్య నగర్ బుడమేరు కాలువ వద్దకు లో ఉన్న అన్న క్యాంటీన్లో ప్రజలకు సిద్ధమైన త్రాగునీరిన అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ ను పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారము ఉదయం అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో కు ఆహారం కోసం వచ్చే ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో …

Read More »

నగరంలో ఉన్న అన్ని బరియల్ గ్రౌండ్సలో మరుగుదొడ్లు, నీటి సరఫరా వసతులు ఉండాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఉన్న అన్ని బరియల్ గ్రౌండ్సలో మరుగుదొడ్లు, నీటి సరఫరా వసతులు ఉండాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం ముత్యాలంపాడు వద్దగల స్వర్గపురి, అంబేద్కర్ పార్క్ పరిశీలించారు. కావాల్సిన అన్ని వసతులను కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న బరియల్ గ్రౌండ్స్ అన్నిటిలోనూ మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని అందుకు అధికారులు పర్యవేక్షించి నివేదికనందించాలని అధికారులను ఆదేశించారు. ముత్యాలంపాడు లోని అంబేద్కర్ పార్క్ ను …

Read More »

జంక్షన్ లను అభివృద్ధి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర అందాలను పెంచే విధంగా జంక్షన్ లను అభివృద్ధి చేయాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. సోమవారం ఉదయం తన పర్యటన లో భాగంగా పుష్ప హోటల్ సెంటర్ వద్ద గల రెడ్ సర్కిల్, గిరిపురం, ముత్యాలంపాడు, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెడ్ సర్కిల్ జంక్షన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బంది కి ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ అయినప్పటికీ రాజకీయ నాయకుల విగ్రహాలు …

Read More »