Breaking News

Daily Archives: March 22, 2025

క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్నక్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అక్షయ పాత్ర సిబ్బంది, జిఎంసి ప్రజారోగ్య సిబ్బంది సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. శనివారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మొక్కలతో ఆహ్లాధకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్ల వద్ద …

Read More »

అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలో కమర్షియల్ సంస్థలు తప్పనిసరిగా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకొని, వ్యర్ధాలను ఆయా సేకరణ ఏజన్సీలు లేదా నగరపాలక సంస్థ ప్రజారోగ్య వాహనాలు అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ పట్టాభిపురం, స్తంభాల గరువు, శ్యామల నగర్, సాయి నగర్, బంజారా నాయక్ కాలనీ, ఎన్జీఓ కాలనీ, వెంకటరామణ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు …

Read More »

కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ఇంజినీరింగ్ విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు సిహెచ్.రోశయ్య కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా, మాట్టి ఖర్చుల చెక్ ను వారి కుటుంబ సభ్యులకు శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ గారు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ, విధి నిర్వహణలో …

Read More »

హోం కంపోస్ట్ తయారీపై అవగాహన సదస్సు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణాంధ్ర-స్వచాంధ్ర నినాదం స్పూర్తితో అక్టోబర్ 2 నాటికి క్లీన్-గ్రీన్ గుంటూరు సాధనకు ప్రజల సహకారం మరియు భాగస్వామ్యంతో కృషి చేస్తామని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో రూఫ్ గార్డెనింగ్ మరియు హోం కంపోస్ట్ తయారీపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల నేతృత్వంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్చత, …

Read More »

కూలిన రిటైనింగ్ వాల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీపురం, 44 వ డివిజన్‌ సొరంగం కొండ ప్రాంతంలో శుక్రవారం మట్టి పెళ్ళలు జారిపడ్డాయి. ఈ ప్రమాదంలో స్థానిక ఇంటి పైకప్పు రేకులు కొంతమేర దెబ్బతిన్నాయి, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ కొండ ప్రాంతంలో బేస్మెంట్ పిచ్చింగ్ జారిపోవడంతో ప్రమాదం జరిగింది. మట్టిపెళ్లలు జారి పడుతుండటంతో ఇళ్లలోని నివాసితులు అప్రమత్తమయ్యారు. క్రింది భాగాన ఉన్న రేకుల షెడ్డుపై మట్టి పెళ్లలు పడటంతో ఇంటి పైకప్పు రేకులు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం …

Read More »

ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గానికి న్యాయమైన వాటాను ఇవ్వాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెల్లి మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బండి ఆది సురేంద్ర విజయవాడ ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గానికి రావలసిన న్యాయమైన వాటాను ఇవ్వాలని వాటా నిష్పత్తిని పెంచాలని రెల్లి మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బండి ఆది సురేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెల్లి కార్పొరేషన్ ను త్వరితగతిన పునరుద్ధరించి రెల్లి సామాజిక వర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం …

Read More »

కె.బి.ఎన్. కాలేజీకి స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కె.బి.ఎన్. కాలేజీ స్పోర్ట్స్ డే సెలబ్రేష‌న్స్ కి ముఖ్యఅతిథిగా హాజ‌రు -పోటీ ప‌రీక్ష‌ల్లో , క్రీడ‌ల్లో ప‌త‌కాలు సాధించిన విధ్యార్ధుల‌కు స‌న్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌శ్చిమ‌నియోక‌వ‌ర్గంలో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుండే విధంగా ఫీజులతో ఉత్త‌మ విద్యార్ధుల‌ను త‌యారు చేస్తున్న కెబిఎన్ కాలేజీకి కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ వ‌చ్చేందుకు కృషి చేస్తున్నాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చెప్పారు. శ‌నివారం కెబిఎన్ కాలేజీలో జ‌రిగిన స్పోర్ట్స్ డే సెలబ్రేష‌న్స్ కి ఎంపికేశినేని …

Read More »

నాలుగు అంత‌స్తుల షాదీఖానా నిర్మాణానికి కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్

-మోతీ మ‌సీద్ ఈద్గా లో ఇఫ్తార్ విందుకు హాజ‌రు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల‌మ‌తాల‌కు అతీతంగా పేద, మ‌ద్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఎంతోగానో ఉప‌యోగ‌ప‌డుతున్న మోతీ మ‌సీద్ షాదీఖానా ను అత్యాధునికంగా నాలుగుఅంత‌స్తుల షాదీఖానా నిర్మించేందుకు కృషి చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. మోతీ మ‌సీద్ షాదీఖానా ఈద్గా కమిటీ ఆహ్వానం మేర‌కు శనివారం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చిట్టిన‌గ‌ర్ సెంట‌ర్ లోని మోతీ మ‌సీద్ ఈద్గాలో జ‌రిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొన్న ఎంపి …

Read More »

న‌గ‌ర ప్ర‌జ‌ల‌తోపాటు ఆటోన‌గ‌ర్ కార్మికుల‌కి ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ రోడ్లు ఏర్పాటు

-ఎంపి కేశినేని శివ‌నాథ్ -ఆటోనగర్ లో వివిధ మార్గాల లారీలు ప్రవేశించేందుకు పలు రోడ్లు పరిశీలన -బల్లెం వారి వీధి, మహానాడు రోడ్, శక్తి కళ్యాణ మండపం, రోడ్, ఘంట‌సాల రోడ్ పరిశీలన -ఈ ఏరియాల్లో పర్యటించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొద్ది రోజుల్లో మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ తో పాటు, తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో …

Read More »

తెలంగాణలో 10,954 ఉద్యోగాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం తీసివేసిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను మరలా పునరుద్దిస్తూ తెలంగాణలో 10,954 పోస్ట్లు జిపివోలుగా నియమిస్తూ జీవో నెంబర్ 41 ఇవ్వడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ తీసివేసిన తర్వాత అక్కడ రైతులు, ప్రజలు …

Read More »