Breaking News

Daily Archives: March 22, 2025

బాలబాలికలపై లైంగిక వేధింపుల నుంచి  చిన్నారులకు రక్షణ కల్పించేందుకు రూపొందించిన చట్టం  పోక్సో..

-పోక్సో చట్టం, బాధితుల పరిహార పథకంపై అవగాహనా కోసం డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో కార్యాశాల నిర్వాహణ -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల బాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం  పోక్సో చట్టం (POCSO Act) రూపొందించడం జరిగిందనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు నందు NALSA & APSLSA నేత్రుత్వంలో పోక్సో చట్టం మరియు బాధితుల పరిహార పథకం పై …

Read More »

సంకల్ప మెగా జాబ్ మేళా కు విశేష స్పందన

-నైపుణ్యం పెంచే విధంగా శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది -జాబ్ మేళా లని సద్వినియోగం చేసుకోవాలి -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సంకల్ప – జాబ్ మేళా లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళా ను జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

నివేదికలపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25 మరియు 26 తేదీలలో అమరావతి నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించే సమీక్ష సమావేశానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు తో కలసి జిల్లా కలెక్టర్ సమీక్ష …

Read More »

వరల్డ్ వాటర్ డే సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ చేతుల మీదుగా వాటర్ బ్రోచర్ ఆవిష్కరణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ వాటర్ డే సందర్బంగా నేటి శనివారం జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ చేతుల మీదుగా కలెక్టరేట్ నందు వాటర్ బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేచురల్ మినరల్ డ్రింకింగ్ వాటర్ (ఎటువంటి కెమికల్, మినరల్స్ కలపకుండా ) అందరికి అందుబాటులో ఉండాలని, ప్రజలు ఆరోగ్యకరమైన నీటిని త్రాగాలని తెలిపారు. అదేవిదంగా IIT-Tirupati ప్రొఫెసర్ అండ్ CDI వాటర్ ను కనుగొన్న సైంటిస్ట్ అయిన Dr. షిహాబుద్దీన్ ని అభినందించారు. …

Read More »

5.25 కోట్ల విలువైన పరికరాలు కొనుగోలు…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ వారి చొరవతో గుర్గాన్ లో ఉన్న REC ఫౌండేషన్ వారు ఎస్.వి.ఆర్.ఆర్. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, తిరుపతి హస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా పేద రోగుల వైద్య సదుపాయాల నిమిత్తం సుమారు రూ.5.25 కోట్ల విలువైన పరికరాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వితరణ చేయడానికి సమ్మతించారు. దాని నిమిత్తం ఒప్పందం కుదుర్చుకోవడానికి విజయవాడ ప్రాంతీయ విభాగంలోని అధికారులు సంజయ్ కుమార్ రాయ్, చీఫ్ ప్రోగ్రాం మేనేజర్, ఆర్.ఇ.సి., …

Read More »

ఈ నెల 24 నుండి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు పిజి ఆర్ ఎస్

-ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో జరుగుచున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఇక నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక …

Read More »

రైతులు, నిరుద్యోగ యువతకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి… : ఎంపీ వల్లభనేని బాలశౌరి

-ఎంపీ అధ్యక్షతన జరిగిన దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ ఇతర ప్రజాప్రతినిధులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు, నిరుద్యోగ యువతకు విరివిగా రుణాలు అందించి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి బ్యాంకు అధికారులను కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. …

Read More »

నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మంత్రి మచిలీపట్నం నగరంలోని మున్సిపల్ కార్యాలయము, రాజా గారి సెంటర్ , బస్టాండ్ సెంటర్, జిల్లా కోర్టు సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి మురికి కాలువలను పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్య ప్రధానమైన సమస్య అని, ఈ …

Read More »

న్యాయమూర్తి రవినాథ్ తిలహరికి సాధర పూర్వకంగా స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు పోలియో న్యాయమూర్తి రవినాథ్ తిలహరి శనివారం కృష్ణా జిల్లా కేంద్రంమైన మచిలీపట్నం నగరానికి నగరంలోని బెల్ అతిధి గృహం చేరుకోగా వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు, ఆర్డిఓ స్వాతి సాధర పూర్వకంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నం న్యాయస్థానాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సిహెచ్ వి ప్రసాద్, ప్రధాన …

Read More »