Breaking News

Daily Archives: March 22, 2025

నూతన అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించాలి… : ఎ.పి.యు.డబ్ల్యు.జే. !

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల అక్రెడిటేషన్ నూతన విధానాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షతన శనివారం జరిగింది. రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ మంజూరు విషయంలో జరుగుతున్న జాప్యంపై కార్యవర్గంలో చర్చ జరిగింది. పలు జిల్లాల ప్రతినిధులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేయలేదని, చివరికి …

Read More »

విపత్తుల నిర్వహణలో అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాల వినియోగం కీలకం

-రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తుల నిర్వహణ) అర్ పి సిసోడియా -రసాయన కర్మాగారాల వద్ద గాలి నాణ్యత పర్యవేక్షణ పరికరాలు -డ్రోన్ టెక్నాలజీ వినియోగం – వాట్స్ యాప్ ద్వారా విపత్తుల నిర్వహణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తుల నిర్వహణలో అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు అత్యవసరమని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ , సర్వే సెటిల్మెంట్) , ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ ఆర్.పి. …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లోని ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు ‘మెగా రిసా’ సెమినార్ నిర్వహించిన AMFI, SEBI

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో (సెబీ) కలిసి అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) విజయవాడలో ‘మెగా రిసా (RISA)’ను (రీజనల్ ఇన్వెస్టర్ సెమినార్ ఫర్ అవేర్‌నెస్) విజయవంతంగా నిర్వహించింది. ‘మ్యుచువల్ ఫండ్ సహీ హై’ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇది నిర్వహించబడింది. ఇన్వెస్టర్లలో కీలకమైన ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, పూర్తి వివరాల దన్నుతో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని, బాధ్యతాయుతమైన ఇన్వెస్టింగ్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా ఇది నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ గద్దె …

Read More »

స్వయం ఉపాధి యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపుల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ము 2024-25 సంవత్సరమునకు సంబందించి స్వయం ఉపాధి యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపుల కొరకు, మేదర/ కుమ్మరి శాలివాహన వారి యూనిట్లుకు మరియు గ్రూపు MSME యూనిట్లుకు ప్రభుత్వ సబ్సిడీతో కూడిన బ్యాంకు ఋణాల కోసం మార్చి 25 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచడం జరిగిందనీ బిసి కార్పొరేషన్ ఈ డి – ఏ. శ్రీనివాస రావు శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. గతంలో ఆన్లైన్లో 8.10-3-2025 నుండి 8.22-3-2025 వరకు దరఖాస్తు …

Read More »

జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చు దిద్ధుదాం ..

-నవోదయ స్ఫూర్తి తో ప్రతిజ్ఞ చేసిన అధికారులు -నాటుసారా నిర్మూలనకు సారా ముద్దాయిలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి -నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగంగా నాటు సారా నిర్మూలన లక్ష్యంగా, సారా తయారీ, రవాణా చేస్తూ పట్టుబడిన ముద్దలను సక్రమమైన మార్గంలో తీసుకుని రావడం ద్వారా సత్ఫలితాలు సాధించడం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు …

Read More »

గురుకుల పాఠశాలలో 5 వ తరగతిలోకి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

-5 వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు మార్చి 25 వరకూ గడువు తేదీ పెంపు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు, వాడపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే బి సి బాలురు గురుకుల పాఠశాలలో 5 వ తరగతి లోకి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 25 తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వము పొడిగించిందని పాఠశాల ప్రిన్సిపాల్ వి . ఆనంద్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 సీట్లు ఖాళీలకు గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు …

Read More »

2024-25 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని  పారదర్శకంగా కొనుగోలు చేసేలా కార్యచరణ

-జిల్లాలో 216 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రాథమికంగా  2.00 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ .. -రబీ లో  పండిన ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక .. -ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి ఆర్ ఎస్ కె లని సిద్దం చెయ్యాలి -మిల్లర్లు అధికారుల మధ్య సమన్వయం ముఖ్యం -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుత 2024-25 రబీ సీజన్లో  రైతు పండించిన ధాన్యానికి  ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను …

Read More »

రైతులకు అధిక దిగుబడులను సాధించేలా సాంకేతిక సహకారాన్ని అందిస్తూన్నాం

-రైతుల ఆర్థిక అభివృద్ధికి అవసరమైన సూచనలతో సహకరిస్తున్నాం -ఉద్యాన పరిశోధన కేంద్రంలో ఘనంగా కిసాన్ మేళా -డాక్టర్ వైయస్సార్హెచ్యు వైస్ చాన్సలర్ డాక్టర్ కే .గోపాల్ -కొవ్వూరు శాసన సభ్యులు, ముప్పిడి వెంకటే శ్వర రావు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్టంలో రైతులకు అధిక దిగుబడులను సాధించేలా సాంకేతిక సహకారాన్ని అందిస్తూ, వారి ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక డాక్టర్ వైయస్సార్ హెచ్ యు ఉద్యాన పరిశోధన స్థానంలో కిసాన్ మేళా కార్యక్రమంలో …

Read More »

బలభద్రపురం లో ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తిస్తున్నాం

-ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆద్వర్యంలో ఆరోగ్య సర్వే -ఆరోగ్య పరిస్థితి పై సమగ్ర డేటా సేకరణ -శని ఆదివారాల్లో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది -లక్షణాలు ఉన్నవారికి మెరుగైన వైద్య చికిత్స -క్యాన్సర్ కేసుల నమోదు నేపధ్యంలో బలబద్రపురం గ్రామంలో పర్యటించిన… -కలెక్టర్ పి.ప్రశాంతి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : బలభద్రపురం లో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినని గుర్తించి తగిన జాగ్రత్తలు …

Read More »

వర్షపు నీటిని నిలుపుదాం..కరువును గెలుద్దాం

-జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. -ఆరుగాలం శ్రమించే అన్నదాతల్లో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. -నీటి కుంట కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. -ఫామ్ ఫాండ్ నిర్మించుకుందాం – వర్షపు నీటిని సంరక్షించుకుందాం – అధిక పంట దిగుబడులు పొందుదాం. -తోకాడ గ్రామంలో పంట సంజీవిని ఫామ్ పాండ్స్ కార్యక్రమంలో పాల్గొన్న.. -మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »