-ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్లోని ప్రపంచంలోనే మొట్టమొది సమైఖ్య పునరుత్పాదక ఇంధన నిల్వను సందర్శించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సమీపంలోని పిన్నాపురంలో ప్రపంచలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద జీడబ్ల్యూ-స్కేల్ సమైఖ్య పునరుత్పాదక ఇంధక ప్రాజెక్ట్ని సందర్శించి, దాని స్థాయి మరియు వేగవంతమైన పురోగతిని ప్రశంసించారు. 4.2 బిలియన్ యూఎస్డీ ప్రాజెక్టులో 4000 …
Read More »Daily Archives: April 18, 2025
ర్యాలీ, ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ప్రదర్శన, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీ (శనివారం) ఉదయం 9గంటలకు కలెక్టరేట్ నుండి శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ర్యాలీ జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ర్యాలీ అనంతరం 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ప్రదర్శన, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ …
Read More »ఇసుక సరఫరా విధానం ఏజెన్సీస్ జవాబుదారీతనం కలిగి ఉండాలి
-ఐవిఆర్ఎస్ ద్వారా వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నాం -ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి -రానున్న వర్షాకాలం దృష్ట్యా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంచాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో డెసిల్టేషన్, ఓపెన్ రిచెస్ , సెమీ మెకానైజ్డ్ పాయింట్స్ ద్వారా త్రవ్వకాలు చేపట్టి 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ను 45 రోజులలోగా గుర్తించిన స్టాక్ యార్డులలో అందుబాటులో …
Read More »ట్రాన్స్ జెండర్ల హక్కులు మరియు సమస్యల” పై న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి పెర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ. గాయత్రి దేవి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎన్. శ్రీ లక్ష్మి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంధు “ట్రాన్స్ జెండర్ల హక్కులు మరియు సమస్యల” గురించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డీ ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు భారత రాజ్యాంగం ద్వారా మరియు గౌరవ …
Read More »ప్రతి నెలా మూడోవ శనివారం “సస” స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం
-ఏప్రియల్ నెల “సస” లో ఈ వెస్ట్ వ్యర్థాలు సేకరణ కాన్సెప్ట్ -త్రీబుల్ ఆర్ భావన తో ఈ వెస్ట్ మేనేజ్మెంట్ -నిత్య కృత్యంలా కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలి -స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమం ప్రతి ఒక్కరూ విజయ వంతం చేసే విధంగా భాగస్వామ్యం కావాలి -పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల సేకరణకు ప్రత్యేక కియోస్కీ లు ఏర్పాటు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి …
Read More »హాయిగా నిదురించేందుకు నవతరం నాలుగు రకాల పరుపులు ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి ఆరోగ్యానికి మంచి నిద్ర చాల అవసరం అందుకోసమే పెప్స్ వినియోగదారుల ఆరోగ్యం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి అనుకూలమైన పరుపులను వారు ప్రశాంతంగా నిదురించుటకు నూతన ఆవిష్కరణలు ప్రవేశపెట్టినది అని పెప్స్ ఇండస్ట్రీస్ సహా-వ్యవస్థాపకులు జి.శంకర్ రామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు కొత్త రకాల పరుపుల శ్రేణిని పెప్స్ ఆవిష్కరించినది. పెప్స్ కంఫర్ట్, పెప్స్ సుప్రీం మరియు పెప్స్ రెస్టోనిక్ మెమరీ ఫోమ్ అనే ఉత్పత్తులు ఎంతో సౌకర్యవంతమైనవి మరియు మన్నిక …
Read More »నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ సందడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వస్త్ర రంగంలో విశేష ప్రాచుర్యం పొందిన ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడలో రెండవ షోరూమ్ ఏర్పాటు చేసింది. బీసెంట్ రోడ్ క్రాస్ వద్ద ఏర్పాటైన ఈ అధునాతన షోరూమ్ ను ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె షోరూమ్ అంతా కలయదిరిగి వైవిద్య భరితమైన వస్త్ర శ్రేణిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ 14వ షోరూం, విజయవాడలో రెండవ షో రూమ్ను ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న …
Read More »స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం ఉదయం శాఖాధిపతులు, అధికారులు మరియు సిబ్బందితో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో శనివారం జరగబోయే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ పకడ్బందీగా జరగాలని, ఈ వేస్ట్ గురించి తెలియపరిచే అవగాహన కార్యక్రమాలు పెంచాలని, ప్రజలకు ఈ వేస్ట్ ద్వారా తెలియపరచడమే కాకుండా ప్రజల …
Read More »న్యాయ వ్యవస్థపై ఉప రాష్ట్రపతి వ్యాఖ్యల దాడి
-దేశంలో ఎమర్జెన్సీ ముందు పరిస్థితులు ! -వక్ఫ్ సవరణ బిల్లుపై చంద్రబాబు తీరు మారాలి -తిరుపతి కేంద్రంగా ఆవులపై కామెడీ రాజకీయం -రాజధాని నిర్మాణం పారదర్శకంగా జరగాలి -ప్రచారం కోసమే రాజధానికి మళ్లీ ప్రధాని మోదీ -విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని, సాక్ష్యాత్తూ రాజ్యాంగ పదవిలో ఉన్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్…న్యాయవ్యవస్థపైనే వ్యాఖ్యల దాడి చేయడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి …
Read More »
Prajavartha Online Telugu News