విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షణాది రాష్ట్రాలలోని వివిధ నగరపాలక సంస్థల యందలి అభివృద్ధిని అధ్యాయానం చేయుటకు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పర్యవేక్షణలో నగరపాలక సంస్థ కార్పొరేటర్ల విజ్ఞాన యాత్రకై బయలుదేరిన బస్సు ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. సదరు బృందంలో 24 మంది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, 17 మంది తెలుగుదేశం కూటమి సభ్యులు, ఇరువురు కో-ఆప్టేడ్ మెంబర్ల లతో పాటుగా యాత్ర సమన్వయకర్తలు బి. కరుణాకర్ బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ …
Read More »Daily Archives: April 21, 2025
ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు, వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సోమవారం నిర్వహించిన …
Read More »జంక్షన్ల అభివృద్ధితో నగర కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిధిలోగల అన్ని జంక్షన్ లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రామవరప్పాడు రింగ్, టికిల్ రోడ్ మదర్ తెరిసా జంక్షన్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, హెచ్ టి లైన్ రోడ్, ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామవరపాడు రింగు వద్ద …
Read More »మల్లాం గ్రామంలో దళితుల సామాజిక బహిష్కరణను ఖండిస్తున్నాం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, మల్లాం గ్రామంలో దళితులను సామాజిక బహిష్కరణ చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో పెత్తందార్లు దళితులను సామాజిక బహిష్కరణకు గురిచేయడం దుర్మార్గం. విద్యుత్ఘాతంతో మరణించిన దళిత యువకుడి కుటుంబానికి పెద్దలు రాజీ కుదిర్చిన మేరకు పరిహారం ఇవ్వకపోగా, పెత్తందార్లు …
Read More »డొల్ల కంపెనీ ఉర్సాకు భూ కేటాయింపును ఖండిస్తున్నాం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డొల్ల కంపెనీ ‘ఉర్సా’కు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల విలువ చేసే భూమిని కేటాయించడం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. కేవలం 2 నెలల క్రితం హైదరాబాద్లో ఉత్తుత్తి కంపెనీగా రిజిస్టరయిన ఊరూ పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే ఒక ఐటి కంపెనీకి ఎపి ప్రభుత్వం విశాఖపట్నంలో దాదాపు రూ.3 వేల కోట్ల విలువగల 60 …
Read More »
Prajavartha Online Telugu News