Breaking News

Daily Archives: April 21, 2025

ఆ… మహనీయుడే నాకు స్పూర్తి… : డాక్టర్ హసీమ్ బేగ్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి రూపశిల్పి, రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించడంలో అహర్నిశలు పరుగులు పెడుతూ ఏడుపదుల వయసులో నవ యువకుడిలా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మచిలీపట్నం 15వ డివిజన్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువతఉపాధ్యక్షులు డాక్టర్ హసీమ్ బేగ్ నిరుపేదలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హసీం బేగ్ మాట్లాడుతూ ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదు …

Read More »

నాకు న్యాయం చేయండి…

-జూనియర్ మహిళా న్యాయవాది తుంగల మణిప్రియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూనియర్ మహిళా న్యాయవాది తుంగల మణిప్రియ తనకు న్యాయం జరగాలని, ఆమె సీనియర్ న్యాయవాదులు పిట్టల శ్రీనివాసరావు, కొలుసు సౌందర్య మూకుమ్మడిగా జిల్లా కోర్టు భవన ఆవరణలో దాడి చేశారని ఆరోపణ చేశారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2025 ఏప్రిల్ 17వ తారీఖున తనపై సీనియర్ న్యాయవాదులు పిట్టల శ్రీనివాసరావు, కొలుసు సౌందర్య ఇద్దరు కలిసి మూకుమ్మడిగా జిల్లా కోర్టు …

Read More »

ప్రారంభమైన రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాల విద్యార్థుల క్రీడా పోటీలు

-విభిన్న ప్రతిభావంతులు అద్వితీయ ప్రతిభ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాళ్ల అడుగులు చిన్నవైనప్పటికీ… ఆత్మస్థైర్యానికి మాత్రం ఎలాంటి అడ్డుగోడలూ లేవు! ఏలూరు జిల్లా ఆగిరపల్లి హీల్ ప్యారడైజ్ ఆటస్థలం … కలల కోసం సాగిన పోరాటానికి మైదానమై మారింది. ప్రతి పరుగు, ప్రతి అడుగూ  ఒక విజయగాథ అయ్యింది. సమగ్ర శిక్షా, స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌తో కలిసి నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాల విద్యార్థుల క్రీడా పోటీలు… ఇవి కేవలం పోటీలు కావు… బలాన్ని, సమానత్వాన్ని గౌరవించే ఒక సంబరం! రన్నింగ్, …

Read More »

ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

-పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు.వి. ఐ.ఎ.ఎస్., -అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మనమిత్ర), లీప్ యాప్ లలో రిజల్ట్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నాం. అభ్యర్థుల ఫలితాలు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాట్సాప్ లో …

Read More »

వృత్తి విద్య కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ పంపిణీ

– సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 1,378 పాఠశాలల్లో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వృత్తి విద్య అమలు చేస్తోందని, ఇందులో భాగంగా 10 ట్రేడ్‌లను అందిస్తున్నామని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. సోమవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో వృత్తి విద్య స్వల్పకాలిక సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చదువుతో పాటు స్వశక్తితో బతకడం, నైపుణ్యా సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి …

Read More »

దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యం..

-ప్రభుత్వం కల్పించే సహకారాన్ని అందిపుచ్చుకోవాలి.. -దివ్యాంగులకు ల్యాబ్‌ టాప్‌లను అందజేసిన కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి సంక్షేమమే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న సహారాన్ని జీవితంలో ఉన్నత శికరాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆరుగురు దివ్యాంగ విద్యార్థులకు కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ల్యాబ్‌ టాప్‌లు, వినికిడి యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

శక్తి యాప్‌తో మహిళలకు మరింత భద్రత..

-సైబర్‌ నేరాలకు 1930 టోల్‌ ఫ్రీ తో అడ్డుకట్ట.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ‘శక్తి’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని 1930 టోల్‌ ఫ్రీతో సైబర్‌నేరాలకు అడ్డుకట్ట వేసి నేరాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు. మహిళల భద్రత కొరకు రూపొందించిన శక్తి యాప్‌, సైబర్‌ నేరాల నివారణకు అందుబాటులోకి తీసుకువచ్చిన 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌ …

Read More »

మహిళల ఆరోగ్య సంరక్షనే ప్రభుత్వ లక్ష్యం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోషణ్‌ పఖ్వాడా ద్వారా గర్భిణి స్త్రీలు, బాలింతలకు సంపూర్ణ పౌష్టికాహారం.. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌. గర్భిణి స్త్రీలు, బాలింతలకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుందని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌ అన్నారు. 7వ పౌష్టికాహార పక్షోత్సవం (పోషణ్‌ పఖ్వాడా) సందర్భంగా స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన …

Read More »

యువతకు ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నాం

-ఇప్పటివరకు అత్యధిక సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే -కూటమి ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్థులకు, ఉపాధ్యాయులకు సముచిత స్థానం -మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టిన పార్టీ వైసీపీ -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల హామీల్లో భాగంగా యువతకు ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు …

Read More »

ఆంధ్ర హాస్పిటల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎం బి ఫౌండేషన్ సహకారంతో ఉచిత హెచ్ పి వి వాక్సిన్ క్యాంపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వాక్సిన్, సెర్వికల్ కాన్సర్ రాకుండా నివారించటానికి ఇచ్చే వాక్సిన్, బాలికలకు మరియు మహిళలకి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో ఉచిత వాక్సిన్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు ఎం బి ఫౌండేషన్ సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్ లో 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు బాలికలకు రెండు డోసులు మహిళలకి మూడు డోసులు చొప్పున ఇవ్వనున్నారు. ఒక్కక్క డోసు ఖరీదు 2,000 వేలకు మొత్తానికి ఒక్కొక్కరికి 6,000 రూపాయల ఖర్చు చేయనున్నారన్నారు. …

Read More »